నియోజకవర్గంలో 234 కేంద్రాల్లో చుక్కలు వేయనున్న సిబ్బంది అబిడ్స్, ఫిబ్రవరి 26 : పోలియో రహిత సమాజం కోసం ఐదేండ్లలోపు పిల్లలకు ‘ పల్స్ పోలియో ’కార్యక్రమంలో భాగంగా పోలియో చుక్కలు వేస్తున్నారు. ఆదివారం చుక్కలు
డార్క్నెట్.. ఇప్పుడు ఇది ప్రతి దేశంలో పోలీసు వ్యవస్థకు సవాల్గా మారింది.సైబర్ నేరగాళ్ల నుంచి అంతర్జాతీయ క్రిమినల్స్, హ్యాకర్స్ ఇలా అనేక మంది ఇందులో తిష్ట వేసి.. ప్రత్యేక నేర ప్రపంచాన్ని ఏర్పాటు చేసు�
కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి అమలు చేస్తున్నదని జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ తెలిపారు.
ప్రజల సమస్యలు తెలసుకోవడానికి చెపట్టిన బస్తీ బాట కార్యక్రమంలో ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
ఖైరతాబాద్ యూపీహెచ్సీ పరిధిలో 17 కేంద్రాలు 68 మంది సిబ్బంది…. రెండు మొబైల్ వాహనాలు సిద్ధం ఖైరతాబాద్ యూపీహెచ్సీ పరిధిలో కేంద్రాలు ఖైరతాబాద్ యూపీహెచ్సీ పరిధిలో 17 కేంద్రాల్లో పల్స్పోలియో నిర్వహిస్�
జూబ్లీహిల్స్ రోడ్ నెం 69లోని నందగిరిహిల్స్ దిగువ భాగంలో ఉన్న జీహెచ్ఎంసీ ఖాళీ స్థలంపై కబ్జాదారులు పంజావిసిరారు. కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు.