హెచ్చరిక బోర్డుల ఏర్పాటు.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత బంజారాహిల్స్, ఫిబ్రవరి 28: జూబ్లీహిల్స్ రోడ్ నం. 46లో జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ ఆక్రమణలో ఉన్న రూ. 25కోట్ల విలువజేసే 1048 గజాల ప్రభుత్వ స్థలాన్ని షేక్�
ప్లాస్టిక్ సర్జరీ జాతీయ సదస్సులో ఉస్మానియా ప్రొ॥ డాక్టర్ లక్ష్మీ పలుకూరి సిటీబ్యూరో, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): కాలిన గాయాలకు గురైన బాధితులకు చికిత్స అందించడం, సాధారణ సర్జరీలు చేయడంపై పీజీ చేసిన ప్రతి
మహేశ్వరంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగ ప్రారంభమయ్యాయి. గణపతిపూజ, పుణ్యాహవచనం, ధ్వజారోహణ పూజలతో పాటు అభిషేకం చేశారు. దేవాలయ కమిటీ,
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన బాషను మార్చుకోవాలని లేనిచో ప్రజలు తగిన బుద్ధిచెబుతారని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్ది విద్యార్థులకు ఉత్తమ బోధన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు.
డ్రైనేజీ సమస్యలు తలెత్తినప్పుడు సిబ్బంది తక్షణమే స్పందించాలని బీఎన్రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. సాహెబ్నగర్లో మ్యాన్హోల్ విరిగి స్థానికులు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస
ఆరోగ్యంగా ఉందాం.. పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం..సైక్లిస్టులను ప్రోత్సహిద్దాం.. రోడ్డు నిబంధనలు పాటిద్దాం..డ్రగ్స్భూతాన్ని చిదిమేద్దాం.. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి..”
మీరు చేసే వేస్ట్.. ఎంతో మందికి బెస్ట్గా మారుతుంది. మీరు వద్దనుకుంటే వదిలేయండి. ఇంటి వద్దకే వస్తాం.. మేమే సేకరిస్తాం.. కానీ రోడ్ల వెంట, నాలాల్లో, ఇండ్ల మధ్యన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పడేయకండి..
హైదరాబాద్ మహా నగరంలో త్వరలోనే మరో 94 బస్తీ దవాఖానాలను ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.