తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా పేరొందిన కీసర గుట్ట శ్రీభవాని రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం మహా శివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
పోలియో రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్పేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో చు�
చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం బాధ్యతగా తీసుకోవాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ తెలిపారు.
రెండు చుక్కలు..నిండు జీవితాలకు వెలుగులు ఇస్తాయని..ఐదేండ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్పోలియో చుక్కలు వేయించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్న�
ఆటోడ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, ప్రయాణికులతో పాటు వారు సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, ఎంఎల్ఆర్ఐటీ కళాశాల కార్యదర్శి మర్రి రాజశ
ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అని.. కన్నతల్లిలాంటి పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత స్థానం దక్కుతుందని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మా
యూసుఫ్గూడ సర్కిల్లోని శ్రీరాంనగర్, వినాయక్నగర్, బోరబండ పీహెచ్సీల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, సామాజిక భవనాల్లో ఐదేండ్లలోపు పిల్లలకు ఆదివారం చుక్కల మందు పంపిణీ చే
కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో వేదపండితులు భవానీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహి�
రోగ్యవంతమైన సమాజానికి కృషి చేయాలని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పల్స్పోలియో కార్యక్రమం నిర్వహించారు.
పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించార
తెలంగాణ క్రీడాకారులను ఒలంపిక్స్ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఒలంపిక్స్, కయాకింగ్ అండ్ కానోయింగ్ అసోసియేషన్ల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి �