ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రాంగోపాల్పేట్ డివిజన్లోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల విద్యార్థులకు ప్లాన్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ట్యా
రూ.5.50 కోట్లతో త్వరలో సీవరేజీ పనులు అధికారుల సమీక్షా సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సికింద్రాబాద్, ఫిబ్రవరి 25: సికింద్రాబాద్ పరిధిలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రత్యేక చ�
రవీంద్రభారతి, ఫిబ్రవరి 25: ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కోరారు. ఆజాదీకా అమృత్ మహోత్సవం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, స్వర్మహతి కళా ప�
హాజరుకానున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ 17వేల మందికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏడాది మొత్తం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెల
అర్ధరాత్రి రేసింగ్లు పెట్టుకున్న ఆటోవాలాలు అరెస్టు చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులు సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ)/చాంద్రాయణగుట్ట: సిటీ రోడ్లపై బైక్ స్టంట్లు చేసేవారు కనిపించేవారు. ఇప్పుడు కొంద
గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నాగారంలో లబ్ధిదారులకు అవగాహన సదస్సు పాల్గొన్న మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల లబ్దిదారులు మేడ్చల్ కలెక్టరేట్, ఫిబ్ర�
‘దళిత బంధు’ లబ్ధిదారుల మనోగతం ఆదాయ మార్గాలపై పూర్తయిన అవగాహన శిక్షణ మార్చి 10లోపు యూనిట్ల కొనుగోలుకు లబ్ధిదారుల ఖాతాలలోకి నగదు యూనిట్ల మార్పునకు 10లోపు లబ్ధిదారులకు అవకాశం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్ల�
అంబర్పేట, ఫిబ్రవరి 25 : బాగ్అంబర్పేట డివిజన్ వైభవ్నగర్ కాలనీ వరదముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని, అందుకోసం బతుకమ్మకుంట నుంచి కాలా బ్రిడ్జి వరకు బాక్స్ డ్రెయిన్ను నిర్మించాలని జీహెచ్ఎం�
పనులు చేపడుతున్నామని తెలిపిన ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పారిశుధ్య పనులు వేగవంతం చర్లపల్లి, ఫిబ్రవరి 25 : నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభా�
చర్లపల్లి, ఫిబ్రవరి 25 : ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చర్లపలి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవ�
46 మందికి ఆరోగ్య కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు వేగంగా సమాచార సేకరణ.. అత్యవసర మందులు అందించేందుకు ఉపయుక్తం ఎన్సీడీ, వీహెచ్ఆర్ యాప్లతో సేవలు కందుకూరు, ఫిబ్రవరి 25: ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆ
సైదాబాద్, ఫిబ్రవరి 25 : శంకేశ్వరబజార్లో నెలకొన్న డ్రైనేజీ, తాగునీటి, రోడ్ల సమస్యల శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అధికారులను ఆదేశించారు. శుక్రవారం సైదాబ�
అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు బస్తీబాటలో భాగంగా నేతాజీనగర్లో పర్యటించిన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల సికింద్రాబాద్, ఫిబ్రవరి 25: రాష్ట్ర సర్కారు నిధులతోనే కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని �
యూఎల్సీ ల్యాండ్స్లోని కాలనీల్లో జీవో 59 సందడి అవగాహన పెరగడంతో రుసుం చెల్లించేందుకు మొగ్గు షేక్పేట మండల పరిధిలో 2581 పాత దరఖాస్తులు బంజారాహిల్స్,ఫిబ్రవరి 25: ప్రభుత్వ స్థలాలు, ల్యాండ్ సీలింగ్లో ఉన్న భూ�
ఆశవర్కర్లకు స్మార్ట్ఫోన్లు అందజేత ఇకనుంచి ఆన్లైన్లో వివరాల నమోదు హర్షం వ్యక్తం చేస్తున్న ఆశవర్కర్లు జూబ్లీహిల్స్,ఫిబ్రవరి 25: ఇంటింటికీ తిరుగుతూ యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఆశవర్కర్లతో