హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో హైటెక్ సిటీ కారిడార్కు ఓ ప్రత్యేకత ఉన్నది. నగరం నలుమూలల నుంచి ఐటీ కారిడార్ను అనుసంధానం చేసే ఈ కారిడార్ రాకతో ఐటీ ఉద్యోగులకు వరంగా మారింది.
మీ ఇంట్లో అవసరం లేని వస్తువులు ఉన్నాయా? అవి మీకు అక్కర్లేదా..?అయితే ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ పడేయకండి..మేమే మీ ఇంటి వద్దకు వచ్చి ఆ వస్తువులను తీసుకువెళ్తామంటూ జీహెచ్ఎంసీ ముందుకు వచ్చింది.
లబ్ధిదారులకు పట్టాలు అందేలా చొరవ తీసుకోవాలి రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి అధికారులతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమీక్ష కుత్బుల్లాపూర్,మార్చి19:రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు న్యాయం చేకూరేందుకు మరోసారి తీస�
ధువీకరణ పత్రాలు సమర్పించండి.. మీరే యజమానులవ్వండి జీఓ అవగాహన సదస్సులో ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ మియాపూర్, మార్చి 19 : పేద ప్రజల కండ్లలో వెలుగులు నింపాలనే సంకల్పంతో ప్రభుత్వ నివాస స్థలాల క్రమబద్ధీకరణను
ప్రభుత్వ దవాఖానలో అన్ని వసతులు 57 రకాల వైద్య పరీక్షలు.. సిబ్బందితో నిరంతర సేవలు అల్లాపూర్, మార్చి19: అల్లాపూర్ డివిజన్ పర్వత్నగర్ ప్రభుత్వ దవాఖానలో అన్ని రకాల సౌకర్యాలతో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అం�
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కాచిగూడ/ గోల్నాక, మార్చి 19: తన దృష్టికి వచ్చిన స్థానిక సమస్యలను ఎప్పటికప్పడూ పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శనివారం గోల్నా క డివిజన్ ఖాద్రీబాగ్ బస�
ఎమ్మెల్యే ముఠా గోపాల్ కవాడిగూడ, మార్చి 19 : బాక్సింగ్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం భోలక్పూర్ డివిజన్లోని ఘంటసాల మైదానంలో టీఆర్ఎస్ భోలక్పూర్ డివ�
సర్కిల్ 18 పరిధిలో పనికిరాని వస్తువుల సేకరణ బంజారాహిల్స్,మార్చి 19: ఇంట్లో చాలా కాలంగా పనికిరాకుండా మూలన పడేసిన వస్తువులను తెచ్చి వీధి చివర్లో పారవేస్తుంటాం. పాత కుర్చీలు, విరిగిన సోఫాలు, పాడైపోయిన పరుపు�
టార్గెట్ రూ.30 కోట్లు రూ.25 కోట్లు వసూలు మిగతా రూ.5 కోట్ల వసూలుపై దృష్టి సారించిన అధికారులు సైదాబాద్, మార్చి 19 : జీహెచ్ఎంసీ మలక్పేట సర్కిల్-6 పరిధిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు