తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘనంగా హోలీ ఎమ్మెల్యే ముఠా గోపాల్, నగర డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి ముషీరాబాద్ జోన్ బృందం, మార్చి 18 : తెలంగాణ పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెపుతాయని రాష్ట్ర పశుసంవర్థ�
బడంగ్పేట/పహాడీషరీఫ్/కందుకూరు/మహేశ్వరం/ఆర్కేపురం, మార్చి 18: బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో హోలీ వేడకులు ఘనంగా నిర్వహించారు. మీర్పేట 45వ డివిజన్లో ప్రజలతో ప
పనుల్లో నాణ్యత పాటించండి కల్వర్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మియాపూర్,మార్చి 18 : నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనులను చేపడుతున్నట్లు విప్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్
కేపీహెచ్బీ కాలనీ, మార్చి 18 : అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని కేపీహెచ్బీ కాలనీ సీఐ కిషన్కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా మేల్లచెరువు మండలం కప్పలకుంట తండాకు చెందిన బ�
దుండిగల్, మార్చి 18 : గత ఆరు నెలల క్రితం ప్రమాదవశాత్తు విద్యుత్ఘాతానికి గురై ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందిన ఇద్దరు బాలురకు సంబంధించిన దవాఖాన బిల్లు రూ.2లక్షలను టీఆర్ఎస్ యువనేత కొలన్ అభిషేక్రె
ఆస్తి పన్ను వసూలులో వేగం పెంచిన అధికారులు బండ్లగూడ, మార్చి 18: ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతుండటంతో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లలో అధికారులు వేగం పెంచారు. 2021-2022 సంవత్సరా�
మణికొండ/ శంషాబాద్ రూరల్/బండ్లగూడ, మార్చి 18: నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం హోలీ సంబురాలు హోరెత్తాయి. శుక్రవారం శంషాబాద్, గండిపేట, రాజేంద్రన
నగర జూ సందర్శకులను త్వరలో కొత్త పక్షులు పలకరించనున్నాయి. ఇప్పటికే కేరళ నుంచి వచ్చిన రెండు రియా పక్షులు ప్రస్తుతం, క్వారంటైన్ సమయాన్ని పూర్తి చేసుకున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడి మిలటరీ అధికారుల తీరు చూస్తుంటే.. హైదరాబాద్లో ఉన్నది కంటోన్మెంటా.. లేక కంటైన్మెంటా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
అర్హులైన ఉద్యోగార్థులకు భృతి కల్పించాలనే ప్రధాన ధ్యేయంతో గోల్డెన్ జూబ్లీ సందర్భంగా జేఎన్టీయూ వరుసగా ఉద్యోగ, ఉపాధి, సెమినార్ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
దళిత బంధు పథకానికి సంబంధించి ఈ నెల 25వ తేదీలోగా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేయాలని, ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ మిథిలానగర్లో వరదకాలువల నిర్మాణ పనులను మంగళవారం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గాదీప్లాల్ చౌహాన్ ప్రారంభించారు.