కలెక్టర్తో కలిసి బాక్స్ డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మైనంపల్లి నేరేడ్మెట్, మార్చి 19: ప్రతి ఏడాది వర్షాకాలంలో ఉత్పన్నమవుతున్న వరద ముంపు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు
పలు కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటన సమస్యను ఏకరవు పెట్టిన స్థానికులు పరిష్కరిస్తామన్న సుభాష్రెడ్డి చర్లపల్లి, మార్చి19: నియోజకవర్గ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన�
చర్లపల్లి, మార్చి19: గడిచిన ఐదు సంవత్సరాల్లో పద్మశాలి టౌన్షిప్ కాలనీ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని టౌన్షిప్, శ్రీ భావనరుషీ సహకార గృహ నిర్మాణ సంఘం అధ్యక్షుడు సీత ఆంజనేయులు పేర్కొన్నారు. ఏఎస్రావునగర్�
ఆస్తిపన్ను వసూళ్లపై ఐదు సర్కిళ్ల అధికారులతో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ సమీక్షా సమావేశం ఎల్బీనగర్, మార్చి 19: ఎల్బీనగర్ జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని పూర్తిచేయాలని �
మన్సూరాబాద్, మార్చి 19: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆగమయ్యకాలనీలో బాక్స్టైప్ డ్రైనేజీ పనులను కొనసాగిస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డ
వాహనాలకు నలుపు రంగు ఫిలింలు వేయొద్దని ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులకు సూచిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే.. కేసు నమోదు చేయడంతో పాటు రూ.1000 జరిమానాను విధిస్తామని స్పష్టం చేస్తున్నారు.
హోలీ పండుగ మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. హోలీ వేడుకలకు హాజరై తిరిగివస్తున్న క్రమంలో అతివేగంతో అదుపుతప్పిన ఓ కారు సృష్టించిన బీభత్సంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.
వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ రామకృష్ణ మఠ్ ఆధ్వర్యంలో ఆన్లైన్- ఆఫ్లైన్లో విద్యార్థులకు సమ్మర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ మఠ్ నిర్వాహకులు శుక్రవారం ఒక ప్�