అందుబాటులోకి తీసుకుచ్చిన సన్షైన్ ఆసుపత్రి బేగంపేట్ మార్చి 21: గుండె శస్త్ర చికిత్స విధానంలో దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో త్రీడీ మ్యాపింగ్ ద్వారా స్టెంట్ను కచ్చితంగా అమర్చవచ్చునని సిక�
సిటీబ్యూరో, మార్చి 21(నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్: ఐటీఐలలో శిక్షణ పొందే విద్యార్థులకు మెరుగైన శిక్షణను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలంగాణ ఉపాధి శిక్షణ శాఖ కమిషనర్ కేవై నాయక్ అన్నారు. మ�
మారనున్న గ్రామాల రూపురేఖలు పీవోటీ రైతులను ఆదుకుంటాం: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కందుకూరు, మార్చి 20: కందుకూరులో ఫార్మాసిటీ ఏర్పాటుతో గ్రామాల రూపురేఖలు మారుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇ
ఎమ్మెల్యే వివేకానంద్ పలు అభివృద్ధి పనులు ప్రారంభం దుండిగల్, మార్చి 20 : నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని విధాల అభివృద్ధిపరిచి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకా
ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి చర్లపల్లి, మార్చి 20 : నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. ఏఎస్�
మల్కాజిగిరి, మార్చి 20 : టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం రాత్రి అల్వాల్ సర్కిల్ పంజాబీ కమ్యూనిటీ హాల్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ యూత్ సమావేశా
బడంగ్పేట, మార్చి20: ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల విద్య బోధనను ప్రారంభించడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. అందులో భాగంగానే ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఇన్ రిచ్మ�
మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డిపై మండిపడ్డ కార్పొరేటర్ లక్ష్మీరెడ్డి అమీర్పేట్, మార్చి 20 : ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు దాసారం బస్తీ గుడిసెలను తొలగించాలని చూస్తున్నారంటూ మంత్రి తలసాని శ్రీన�
దుండిగల్, మార్చి 20 : మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించుకునేందుకు ప్రత్యేక రెవెన్యూ మేళాను వినియోగించుకోవాలని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ పి.భోగీశ్వర్లు అన్నారు. గం�
మారేడ్పల్లి, మార్చి 20: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 4,5 వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలుగో వార్డు పరిధిలోని ఎల్ఐస�
ఐల్యాండ్ల నిర్మాణం పూర్తికానున్న పనులు బాలానగర్, మార్చి 20 : బాలానగర్లో రవాణా వ్యవస్థను మెరుగుపరచడం కోసం రూ. 387 కోట్ల వ్యయంతో స్టాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో (ఎస్ఆర్డీపీ )భాగంగా నిర్మించిన ఫ