కందుకూరు, మార్చి 22 : ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట గ్రామానికి చెందిన రైతులు, ప్రజాప్రతినిధులు మంగ
బడంగ్పేట, మార్చి22: ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో అవగాహన శామీర్పేట, మార్చి 22: నీటి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు అయినప్పుడే భూగర్భ జలాలు పునరుద్ధరించడం సాధ్యమవుతుందని ఎంపీపీ హారిక మురళీగౌడ్, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి రేవతి అ�
‘రోజూ 5 ప్రశ్నలు చదవండి.. సులువుగా ఉద్యోగం సంపాదించండి’. అనే ఉద్దేశంతో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్లో పనిచేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మహ్మద్ ఖాజా(2013 బ్యాచ్) �
మార్చి 22న జనతాకర్ఫ్యూ.. ఆ వెంటనే లాక్డౌన్.. 86,500మంది కరోనా రోగులకు గాంధీలో పునర్జన్మ గ్రేటర్లోనే 1,19,600 మంది రోగులను బతికించిన సర్కార్ దవాఖానలు సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ): కరోనా కల్లోలంతో తొలిసారి
నాడు ప్రధానాలయం ఎకరన్నర విస్తీర్ణంలో.. నేడు నాలుగున్నర ఎకరాల్లో.. 12ఎకరాల్లో ఉన్న గుట్ట 17.32 ఎకరాలకు విస్తరణ నూతన నిర్మాణంలో తిరుమాడ వీధులు ఉత్తర ద్వారం నిర్మాణంతో భక్తులకు ముక్కోటి దర్శన భాగ్యం నృసింహ క్షే�
3 నియోజక వర్గాలలో ముగిసిన అవగాహన త్వరలో అంతటా ఒకేసారి అవగాహన తరగతులు, ప్రణాళికలు ట్రాన్స్పోర్టు, సూపర్ మార్కెట్లు, సెంట్రింగ్ వర్క్ వంటి వాటి ఎంపిక కోసం ముందుకు వస్తున్న లబ్ధిదారులు సిటీబ్యూరో, మార్�
హరితహారంతోనే నెరవేరుతున్న ప్రభుత్వం లక్ష్యం 81.81 చదరపు కిలోమీటర్లకు పెరిగినట్లు ఎఫ్ఎస్ఐ నివేదికలో వెల్లడి సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంతో హై
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కుల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సాయంత్రం 4గంటలకు బ్లూ షర్ట్స్తో మహా శోభాయాత్ర నిర్వహించనున్నట్లు ఎస్సీ క
ఒక్కో స్టేషన్లో 19 చొప్పున ఏర్పాటు మరింత పారదర్శకంగా సేవలందించేందుకు చర్యలు టెక్నాలజీతో నేరస్తుల ఆటకట్టిస్తూ.. శాంతి భద్రతల పరిరక్షణలో భేష్ అనిపించుకుంటున్న నగర పోలీసులు మరింత పారదర్శకమైన సేవలందించన
తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు, డాక్టర్ కేవీ రమణాచారి సిటీబ్యూరో, మార్చి 21(నమస్తే తెలంగాణ)/మాదాపూర్: ప్రాచీన నాగరికతకు అద్దం పట్టే సంస్కృతి, సంప్రదాయాలు నేటి సమాజంలో కనుమరుగవుతున్నాయని, మన సంస్కృతి సంప్రద