రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చార్మినార్, నవంబర్ 12 : క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా సభ్యుడిని దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల �
కార్పొరేటర్ శాంతిరెడ్డి భారీగా తరలిన ప్రజాప్రతినిధులు,టీఆర్ఎస్ శ్రేణులు మల్కాజిగిరి, నవంబర్ 12: కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనాలని అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శ�
మల్కాజిగిరి, నవంబర్ 12: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రాజు అన్నారు. శుక్రవారం ఇందిరా భవన్లో 17 నుంచి మొబైల
సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)తో సీసీటీవీ నెట్వర్క్ను అనుసంధానం చేస్తూ మరింత మెరుగైన పోలీసింగ్తో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా ఉపయోగపడే విధంగా కొత్త అవిష్కరణలు
రవీంద్రభారతి, నవంబర్ 12: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలుగు సాహిత్య కళాపీఠం, సాహిత్య సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ సంయుక్త నిర్వహణలో పదో వార్షికోత్సవ జీవన సాఫల్య పురస్కారాల ప్రదాన కార్యక్రమం శ
జవహర్నగర్, నవంబర్ 12 : పేద పిల్లల విద్య కోసం స్వేచ్ఛా వేదిక చేస్తున్న సేవలు అభినందనీయమని మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్గుప్తా అన్నారు. శుక్రవారం చెన్నాపురంలోని ప్రభుత్వ ప్�
పీర్జాదిగూడ, నవంబర్ 12 : విద్యార్థులు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని మేడిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన బాలల
petrol rates | అతనో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. తన మేథస్సుతో బ్యాటరీ సైకిల్ను తక్కువ ఖర్చుతో తయారు చేశాడు. ఒక్కసారి బ్యాటరీ చార్జింగ్ పెట్టుకుంటే చాలు.. నలభై కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. వెంగళరావు నగర్ కాలనీకి చెం
ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల నుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు గంజాయి సరఫరా కౌకూర్ దర్గా చౌరస్తాలో నలుగురు అరెస్టు రూ. కోటి 5లక్షల విలువజేసే 462 కిలోల గంజాయి, రెండు వాహనాలు స్వాధీనం నేరేడ్మెట్, నవంబర్ 11 : ఆంధ�
దోమల నియంత్రణకు డ్రోన్ల వినియోగం చెరువులు, నీటి నిల్వ ప్రదేశాల్లో పిచికారీ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ): సాంకేతిక పరిజ్ఞానంతో నగర ప్రజలకు దోమల బెడద నుంచి విముక్తితో పాటు దోమల ద్వారా సంక్రమించే వ
చిక్కడపల్లి, నవంబర్11 : సినిమా పాటల రచయిత కందికొండ రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని ఆయనను ఆంధ్ర హీరోలు ఆదుకోవాలని తెలంగాణ ఫిల్మ్ టీవీ డిజిటల్ డెవలప్మెంట్ జేఏసీ చైర్మన్ ప్రొఫ�
మండిపడ్డ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముషీరాబాద్, నవంబర్ 11: ప్రణాళికలు లేకుండా, ప్రజా ధనం దుర్వినియోగమయ్యేలా చేపల మార్కెట్లో అభివృద్ధి పనులు ఎందుకు చేపడుతున్నారంటూ ఎమ్మెల్యే ముఠా గోపాల్ జీహెచ్ఎంసీ ఇంజి�
విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా సుల్తాన్బజార్, నవంబర్ 11 : దేశానికి మొట్ట మొదటి విద్యా శాఖ మంత్రిగా మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం విద్యా వ్యవస్థ అభివృద్ధికి చేసిన కృషి ఎనలేని�
హైదరాబాద్పై పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రశంస రాష్ట్రంలో సాంకేతిక వినియోగం అత్యద్భుతం తెలంగాణపై పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు విద్యార్థుల సృజనాత్మకతపై సభ్యుల ఆశ్చర్యం ఐటీలో రాష్ట్ర ప్రగతిపై మంత్రి కేటీఆ�