petrol rates | అతనో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. తన మేథస్సుతో బ్యాటరీ సైకిల్ను తక్కువ ఖర్చుతో తయారు చేశాడు. ఒక్కసారి బ్యాటరీ చార్జింగ్ పెట్టుకుంటే చాలు.. నలభై కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. వెంగళరావు నగర్ కాలనీకి చెం
ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల నుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు గంజాయి సరఫరా కౌకూర్ దర్గా చౌరస్తాలో నలుగురు అరెస్టు రూ. కోటి 5లక్షల విలువజేసే 462 కిలోల గంజాయి, రెండు వాహనాలు స్వాధీనం నేరేడ్మెట్, నవంబర్ 11 : ఆంధ�
దోమల నియంత్రణకు డ్రోన్ల వినియోగం చెరువులు, నీటి నిల్వ ప్రదేశాల్లో పిచికారీ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ): సాంకేతిక పరిజ్ఞానంతో నగర ప్రజలకు దోమల బెడద నుంచి విముక్తితో పాటు దోమల ద్వారా సంక్రమించే వ
చిక్కడపల్లి, నవంబర్11 : సినిమా పాటల రచయిత కందికొండ రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని ఆయనను ఆంధ్ర హీరోలు ఆదుకోవాలని తెలంగాణ ఫిల్మ్ టీవీ డిజిటల్ డెవలప్మెంట్ జేఏసీ చైర్మన్ ప్రొఫ�
మండిపడ్డ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముషీరాబాద్, నవంబర్ 11: ప్రణాళికలు లేకుండా, ప్రజా ధనం దుర్వినియోగమయ్యేలా చేపల మార్కెట్లో అభివృద్ధి పనులు ఎందుకు చేపడుతున్నారంటూ ఎమ్మెల్యే ముఠా గోపాల్ జీహెచ్ఎంసీ ఇంజి�
విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా సుల్తాన్బజార్, నవంబర్ 11 : దేశానికి మొట్ట మొదటి విద్యా శాఖ మంత్రిగా మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం విద్యా వ్యవస్థ అభివృద్ధికి చేసిన కృషి ఎనలేని�
హైదరాబాద్పై పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రశంస రాష్ట్రంలో సాంకేతిక వినియోగం అత్యద్భుతం తెలంగాణపై పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు విద్యార్థుల సృజనాత్మకతపై సభ్యుల ఆశ్చర్యం ఐటీలో రాష్ట్ర ప్రగతిపై మంత్రి కేటీఆ�
ఓ వైపు చిరుజల్లులు.. మరోవైపు పచ్చటి అందాల నడుమ నానక్రామ్గూడ రహదారిపై ప్రయాణం ఆహ్లాదకరంగా మారింది. మంగళవారం కురిసిన చిరుజల్లులతో ఆ రోడ్డు గుండా ఇలా వాహనదారులు రయ్.. రయ్మంటూ దూసుకెళ్లారు.
హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీ పరిధిలో చోరీకి గురైన 66 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరిగి వాటిని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం బాధితులకు అప్పగించారు. ఈ సందర్�
వాహనాల రద్దీ తగ్గడంతోపాటు రోడ్లను ఆధునీకరించడమే కారణం అంటున్న పీసీబీ సాధారణం కంటే తక్కువగా కాలుష్యం నమోదు సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : నగరంలో గాలిలో దుమ్ము తగ్గింది. గత రెండు మూడు నెలలతో పోల్చ
ట్విట్టర్లో ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు సిటీబ్యూరో,జూన్ 7 (నమస్తే తెలంగాణ): మైలార్దేవ్పల్లి నుంచి జల్పల్లి మున్సిపాలిటీ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించిన పీ7 రహదారి పొడవునా.. ఏర్పాట
ఏండ్లలో గణనీయంగా నగరాభివృద్ధి విశ్వనగరంగా మార్చడమే ప్రధాన లక్ష్యం ఖర్చుకు వెనుకాడకుండా వెచ్చిస్తున్న సర్కారు తీరిన మౌలిక సమస్యలు.. పౌరులకు చక్కటి సేవలు మురికివాడల స్థానంలో అందమైన భవంతులు.. ఇంటింటికీ స�
నగరంలో పలుచోట్ల వర్షం | నగరంలో తెల్లవారుజాము నుంచే వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.