గ్రేటర్ వ్యాప్తంగా హోరెత్తిన మహా ధర్నా బీజేపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కిన అన్నదాతలు ధాన్యం మొత్తం కొనాలని డిమాండ్ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి వరి కొనమంటూ రైతులకు కమలం పార్టీ ఉరి పంజాబ్ మాదిరి �
తెలంగాణ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం ఢిల్లీలో ఒకమాట.. గల్లీలో ఒక మాట రైతులకు అన్యాయం చేస్తున్న బీజేపీ నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, నవంబర్ 12: రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగ�
రైతులను మోసం చేస్తున్న బీజేపీ నాశనం ఖాయం మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాలో మహా ధర్నా విజయవంతం రైతన్నలకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు మేడ్చల్, నవంబర్12 (నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేస్తున్న
భారీగా తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు దుండిగల్, నవంబర్ 12 : రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు మహాధర్నా నిర్వహించారు. యాసింగిలో పండించే వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమ
అందులోనే లక్ష్మీదేవికి తొమ్మిదిరోజుల పూజలు కళాత్మకంగా రూపొందించిన దుర్గం విజయ్కుమార్ బన్సీలాల్పేట్, నవంబర్ 12 : చిన్ననాటి నుంచి తనలో ఉన్న ప్రతిభకు ప్రతి ఏటా సృజనాత్మకతను జోడిస్తూ కొత్త కొత్త ఆవిష్�
ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ధర్నాచౌక్కు భారీగా తరలిన కార్పొరేటర్లు, నాయకులు, టీఆర్ఎస్ శ్రేణులు రామంతాపూర్/ఉప్పల్, నవంబర్ 12: ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం ఇం
మారేడ్పల్లి, నవంబర్ 12 : రైలులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రూ.8.40లక్షల విలువచేసే 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు
రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చార్మినార్, నవంబర్ 12 : క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా సభ్యుడిని దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల �
కార్పొరేటర్ శాంతిరెడ్డి భారీగా తరలిన ప్రజాప్రతినిధులు,టీఆర్ఎస్ శ్రేణులు మల్కాజిగిరి, నవంబర్ 12: కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనాలని అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శ�
మల్కాజిగిరి, నవంబర్ 12: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రాజు అన్నారు. శుక్రవారం ఇందిరా భవన్లో 17 నుంచి మొబైల
సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)తో సీసీటీవీ నెట్వర్క్ను అనుసంధానం చేస్తూ మరింత మెరుగైన పోలీసింగ్తో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా ఉపయోగపడే విధంగా కొత్త అవిష్కరణలు
రవీంద్రభారతి, నవంబర్ 12: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలుగు సాహిత్య కళాపీఠం, సాహిత్య సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ సంయుక్త నిర్వహణలో పదో వార్షికోత్సవ జీవన సాఫల్య పురస్కారాల ప్రదాన కార్యక్రమం శ
జవహర్నగర్, నవంబర్ 12 : పేద పిల్లల విద్య కోసం స్వేచ్ఛా వేదిక చేస్తున్న సేవలు అభినందనీయమని మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్గుప్తా అన్నారు. శుక్రవారం చెన్నాపురంలోని ప్రభుత్వ ప్�
పీర్జాదిగూడ, నవంబర్ 12 : విద్యార్థులు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని మేడిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన బాలల