లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కీసర, నవంబర్ 15 : సీఎం సహాయనిధి పేదలకు సంజీవని లాంటిదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన కాశబోయిన రమేశ్ ముదిరాజ్ వైద్య సహా�
బోడుప్పల్, నవంబర్ 15 : బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని ‘రా’ చెరువు నాలా పనులను సోమవారం మేయర్ సామల బుచ్చిరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. నాలా పనుల్లో భాగంగా అధికారులు, కాంట్రాక్టర్లపై అసంతృప్త�
1064 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు నేటి నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ మేడ్చల్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. 11 కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1062 మ�
మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 15 : నాగారం సత్యనారాయణ కాలనీలోని రమా సత్యనారాయణ స్వామి, షిర్డీ సాయిబాబా, పోచమ్మ ఆలయాల కమిటీ శాశ్వత చైర్మన్గా అన్నంరాజు శ్రీనివాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన పాలకవర్గ�
ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలంగా ఉప్పల్ భగాయత్ లే అవుట్ మూసీ పొడవునా 4 నుంచి 5 కిలోమీటర్లలో 120 అడుగులు రోడ్లు మెరుగైన వసతుల కల్పనతో వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలు సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఒకే ఒ
ఢిల్లీలో పట్టుబడిన సైబర్ చోర్ సిటీబ్యూరో, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): క్రెడిట్ కార్డు రీడీమ్ పాయింట్లను నగదు కింద మారుస్తామంటూ.. మోసానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు ఢిల్లీల
మల్లాపూర్, నవంబర్ 14 : తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాల వారికి సముచిత న్యాయం కల్పిస్తున్నదని కార్పొరేటర్ ప్రభుదాస్ అన్నారు. మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ మార్వాడీ సంఘం నూతన అధ్యక్షుడు కైలాష్, కార్య�
రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘రత్నా ధోళి’ పుస్తకం చిన్న చిన్న కథలతో వాస్తవికతను ప్రతిబింబిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సి
కీసర, నవంబర్ 14: భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షే మం కోసం కృషి చేస్తామని ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి మొరుగు యాదగిరి తెలిపారు. ఆదివారం కీసరలోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీరాములు ఆధ్వర్యంల�
పంచామృతాలతో పూజలు భక్తులతో కిక్కిరిసిన కీసరగుట్ట శివనామ స్మరణతో మార్మోగిన గుట్ట కీసర, నవంబర్ 14: కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. కార్తిక మాసోత్సవంలో భాగంగా శి
కీసర, నవంబర్ 14: అయ్పప్పస్వామి ఆలయ నిర్మాణం కోసం భారీగా విరాళాలు రావడం సంతోషంగా ఉందని కీసర అయ్యప్ప సేవా సమితి గురుస్వామి నల్ల బాల్రెడ్డి తెలిపారు. కీసరలో నిర్మిస్తున్న అయ్యప్ప గుడిలో 18 మెట్ల కోసం మాజీ ఎం�
గ్రేటర్ వ్యాప్తంగా హోరెత్తిన మహా ధర్నా బీజేపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కిన అన్నదాతలు ధాన్యం మొత్తం కొనాలని డిమాండ్ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి వరి కొనమంటూ రైతులకు కమలం పార్టీ ఉరి పంజాబ్ మాదిరి �
తెలంగాణ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం ఢిల్లీలో ఒకమాట.. గల్లీలో ఒక మాట రైతులకు అన్యాయం చేస్తున్న బీజేపీ నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, నవంబర్ 12: రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగ�
రైతులను మోసం చేస్తున్న బీజేపీ నాశనం ఖాయం మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాలో మహా ధర్నా విజయవంతం రైతన్నలకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు మేడ్చల్, నవంబర్12 (నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేస్తున్న