హిమాయత్నగర్, నవంబర్ 18: ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని నూతన జంట కేశపాకు పృథీరాజ్(25), జీడికపల్లి మానస(23) నగర సీపీ అంజనీకుమార్కు విజ్ఞప్తి చేశారు. గు రువారం హైదర్గూడలోని ఎన్ఎ�
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 18: ప్రైవేట్ ట్రావెల్స్లో పనిచేస్తున్న వ్యక్తి పదిరోజులు దాటినా ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో �
రూ. 19.40 కోట్లతో నిర్మాణం ఇప్పటికే రెండు చోట్ల అందుబాటులోకి త్వరలో మరో మూడు చోట్ల ప్రారంభిస్తాం జీహెచ్ఎంసీ అధికారుల వెల్లడి సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛమైన కూరగాయలు, మాంసాహారం, చేపలు ఒకేచో�
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోఠి మహిళా కళాశాలలో ఘనంగా 16వ స్నాతకోత్సవం సుల్తాన్బజార్, నవంబర్ 17: విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రా
ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు 7,550 మందికి లబ్ధి సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): జలమండలి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ప�
ఖైరతాబాద్, నవంబర్ 17: రాష్ట్ర జనాభాలో 18 శాతానికి పైగా ఉన్న మున్నూరుకాపులకు సముచిత స్థానం కల్పించాలని మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమ రావు పటేల్ కోరారు. సోమాజిగూడ ప�
మల్కాజిగిరి, నవంబర్ 17 : పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించడానికి ప్రావీణ్య ప్రతిభలో శిక్షణ ఇస్తున్నామని మల్కాజిగిరి బాలుర పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు వీరేశం అన్నారు. బుధవారం పాఠశాలలో 6,7, 8వ తరగతుల విద్యార�
చర్లపల్లి, నవంబర్ 17 : చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు (వ్యవసాయక్షేత్రం) సూపరింటెండెంట్గా కళాసాగర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఇక్కడ పనిచేసిన శివకుమార్గౌడ్ చంచల్గూడ జైలుకు సూపరింటెండెం�
మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 17: హైదరాబాద్ మహానగరం జియోస్పేషియల్ హబ్గా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ �
జోనల్ కమిషనర్ ప్రియాంకజూబ్లీహిల్స్, నవంబర్17: ప్రజలకు అ సౌకర్యం కలుగకుండా అభివృద్ధి పను లు వేగంగా పూర్తిచేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. బుధవారం యూసుఫ్గూడ సర�
అమీర్పేట్, నవంబర్ 17: ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సామాజిక సేవలు అమూల్యమైనవని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. బుధవారం ఆస్టర్ ప్రైమ్ దవాఖాన ఆధ్వర్యంలో ఎస్ఆర్నగర్ సీనియర్ సి�