బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు చిక్కడపల్లి, నవంబర్ 21: కళలు, కళాకారులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, కళల పట్ల ఆయన సేవలు అమోఘమని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్�
తండ్రి ఆశయమే శ్వాసగా.. అన్నార్తుల సేవలో శ్యాంసన్ ఎవరైనా తండ్రి నుంచి వారసత్వంగా ఆస్తి, వ్యాపారాన్ని తీసుకుంటారు. కానీ ఇందుకు భిన్నంగా 20 సంవత్సరాలుగా తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తున్నారు సికింద్రాబాద్ శా
జాతీయస్థాయిలో మెరిసిన బోర్డు.. ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు అందుకున్న బోర్డు సీఈవో సికింద్రాబాద్/ఘట్కేసర్, నవంబర్ 20: పరిశుభ్రత, పచ్చదనం, చెత్త సేకరణ.. ఇలా ఎన్నో పర్యావరణ సంబంధ విషయాల్లో కంటోన్మ�
వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా పారిశుధ్య కార్మికులకు సన్మానం.. ఘట్కేసర్, నవంబర్ 19 : కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పోచారం మున్సిపాలిటీ కమిషనర్ ఎ.సురేశ్ తెలిపారు. ప్రపంచ టాయిలెట్�
క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ ఆట ప్రతినిధి, నవంబర్ 19: దేశంలోనే నంబర్ వన్ క్రీడా వేదికగా తెలంగాణ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వి.శ్రీని�
దళిత వ్యతిరేక బీజేపీని నాశనం చేస్తాం ఆ పార్టీ నేతలను అడుగడుగునా అడ్డుకుంటాం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఖైరతాబాద్, నవంబర్ 19 : తెలంగాణలో బీజేపీని నాశనం చేస్తామని, ఆ పార్టీ నాయ�
పాలిథిన్ కవర్ల మొక్కలకు బదులు.. కుండీల తయారీ వేరుశనగ పొట్టుతో సరికొత్తగా తయారీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని శ్రీజ వినూత్న ఆలోచన సహకారమందించిన తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధునిక యంత్రాలతో కుండీల ఉత్పత్త
రైతు వ్యతిరేక చట్టాల ఉపసంహరణను స్వాగతిస్తున్నాం వివిధ ప్రజాసంఘాల హర్షం పలు చోట్ల కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ )అమీర్పేట్: రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల
బల్దియా కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ ప్రధాన, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో సౌర పలకలు 34 చోట్ల ఏర్పాటు సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పొదుపుబాట పట్టింది. నెలవారీ ఖర్చు తగ�
నేడు మద్యం దుకాణాలకు లాటరీ మూడు జిల్లాల్లో 18,057 దరఖాస్తులు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 8239 హైదరాబాద్లో 3546, మేడ్చల్లో 6272 ఉదయం 11 గంటల నుంచి షూరూ సిటీబ్యూరో/మేడ్చల్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల క
ఉప్పల్, నవంబర్ 19: నాచారంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు జంగం అశోక్ ఆధ్వర్యంలో వైజయంతి థియేటర్ ప్రాంతంలో ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర�
రామంతాపూర్, నవంబర్ 19 : రామంతాపూర్ టీవీ కాలనీలో బాలకృష్ణగురుస్వామి, తవిడబోయిన గిరిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. కార్యక్రమం వందలాది మంది అయ్యప్పస్వాముల భజనలు, అర్చనల మధ్య కన్న�
పోటెత్తిన భక్తజనం.. కీసర, నవంబర్ 19 : కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు కీసరగుట్టకు పెద్ద ఎత్తున విచ్చేశారు. శివనామస్మరణతో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచే ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వేదపం