హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న ఉస్మాన్సాగర్ జలాశయం కాండూట్ (నీటి కాలువ)కు హకీంపేట్ ఎంఈఎస్ వద్ద ఏర్పడిన భారీ నీటి లీకేజీని అరికట్టడానికి శనివారం ఉదయం 6 నుంచి అర్ధరాత్రి వరకు 18 గంట�
హైదరాబాద్ నగరంతోపాటు ఓఆర్ఆర్ పరిధి వరకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి తెలిపారు. జలమండలి ప్రస్తుతం రోజూ 565 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుందన్నారు.
హైదరాబాద్ నగరంలో వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే లక్ష్యంలో మరో మూడు ఎస్టీపీలు అందుబాటులోకి తెచ్చేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తున్నది. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 31 ఎస్టీ�
Traffic restrictions | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) పర్యటన సందర్భంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని ట్రాఫిక్ డీసీపీ(Traffic DCP) సుబ్బారాయుడు తెలిపారు.
CP Srinivas Reddy | పార్టీల పేరుతో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలుంటాయని.. పబ్స్, రెస్టారెంట్లు, ఫామ్హౌస్ యజమానులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. కమాండ్ కం�
Restrictions | రేపటి నుంచి (శనివారం) నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో అసెంబ్లీకి 4 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్
Mla Krishna Rao | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్(Minister KTR)ల నాయకత్వంలో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని కూకట్పల్లి ఎమ్మెల్యే , అభ్యర్థి మాధవరం కృష్ణారావు (Mla Krishna Rao) వెల్లడించారు.
విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభా, జన సాంద్రతను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్న రోడ్ల పరిరక్షణ, లింకు రోడ్లకు వేర్వేరుగా ప్రణాళికలతో నగరాన్ని �
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ టీఎస్-నాబ్కు చిక్కిన సినీ నిర్మాత, ఫైనాన్సియర్ వెంకట్ అలియాస్ వెంకటరత్నారెడ్డి లీలలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్ నగర పరిధిలోని ఖాజాగూడ, ల్యాంకోహిల్స్ ప్రాంతాల్లో కొత్త రాతియుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. ఇవి
Begging Mafia | నగరంలో బెగ్గింగ్ మాఫియాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, వికలాంగులను రద్దీ ఎక్కువగా ఉండే చౌరస్తాల్లో విడిచిపెట్టి భిక్షాటన చేయిస్తూ ఈ ముఠాలు లక్షలు వెనకేసుకుంటున్నాయి.
రాష్ట్రంలో అపార్ట్మెంట్, హైరైజ్ కల్చర్ పెరుగుతున్నది. సొంత ఇంటి కల కంటే పిల్లల స్కూలుకు, పనిచేస్తున్న సంస్థ కార్యాలయానికి దగ్గరగా ఉండాలన్న ఆలోచన జనం మదిలో మొలకెత్తుతున్నది.
రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.
ఈసారి వర్షాలు ఆలస్యమై లక్షలాది మంది రైతులు తల్లడిల్లుతుండగా, వారికి ఊరట కలిగించేందుకు ఆయన ఇదే ప్రతిపక్షాలు, సోకాల్డ్ మేధావులు అబద్ధపు ప్రచారాలతో దుమ్మెత్తిపోస్తున్న కాళేశ్వరం నీళ్లతో ప్రాజెక్టులు న�