వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా పారిశుధ్య కార్మికులకు సన్మానం.. ఘట్కేసర్, నవంబర్ 19 : కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పోచారం మున్సిపాలిటీ కమిషనర్ ఎ.సురేశ్ తెలిపారు. ప్రపంచ టాయిలెట్�
క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ ఆట ప్రతినిధి, నవంబర్ 19: దేశంలోనే నంబర్ వన్ క్రీడా వేదికగా తెలంగాణ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వి.శ్రీని�
దళిత వ్యతిరేక బీజేపీని నాశనం చేస్తాం ఆ పార్టీ నేతలను అడుగడుగునా అడ్డుకుంటాం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఖైరతాబాద్, నవంబర్ 19 : తెలంగాణలో బీజేపీని నాశనం చేస్తామని, ఆ పార్టీ నాయ�
పాలిథిన్ కవర్ల మొక్కలకు బదులు.. కుండీల తయారీ వేరుశనగ పొట్టుతో సరికొత్తగా తయారీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని శ్రీజ వినూత్న ఆలోచన సహకారమందించిన తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధునిక యంత్రాలతో కుండీల ఉత్పత్త
రైతు వ్యతిరేక చట్టాల ఉపసంహరణను స్వాగతిస్తున్నాం వివిధ ప్రజాసంఘాల హర్షం పలు చోట్ల కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ )అమీర్పేట్: రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల
బల్దియా కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ ప్రధాన, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో సౌర పలకలు 34 చోట్ల ఏర్పాటు సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పొదుపుబాట పట్టింది. నెలవారీ ఖర్చు తగ�
నేడు మద్యం దుకాణాలకు లాటరీ మూడు జిల్లాల్లో 18,057 దరఖాస్తులు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 8239 హైదరాబాద్లో 3546, మేడ్చల్లో 6272 ఉదయం 11 గంటల నుంచి షూరూ సిటీబ్యూరో/మేడ్చల్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల క
ఉప్పల్, నవంబర్ 19: నాచారంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు జంగం అశోక్ ఆధ్వర్యంలో వైజయంతి థియేటర్ ప్రాంతంలో ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర�
రామంతాపూర్, నవంబర్ 19 : రామంతాపూర్ టీవీ కాలనీలో బాలకృష్ణగురుస్వామి, తవిడబోయిన గిరిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. కార్యక్రమం వందలాది మంది అయ్యప్పస్వాముల భజనలు, అర్చనల మధ్య కన్న�
పోటెత్తిన భక్తజనం.. కీసర, నవంబర్ 19 : కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు కీసరగుట్టకు పెద్ద ఎత్తున విచ్చేశారు. శివనామస్మరణతో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచే ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వేదపం
రెన్యూవబుల్ ఎనర్జీ డైరెక్టర్ జనరల్ అజయ్ మిశ్రా మాదాపూర్, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విధి విధానాలు నచ్చడంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ, స్వదేశీ సంస్థలు, కంపెన�
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 19 : ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, ఓయూ పూర్వ డీన్ ఆఫ్ సైన్సెస్ ఆచార్య వీఎల్ఎస్ భీమశంకరం (90) శుక్రవారం కన్నుమూశారు. ఓయూ లో భూ విజ్ఞాన శాఖను ప్రారంభించి దానికి మొట్టమొదటి శాఖాధ
శివ నామ స్మరణతో దద్దరిల్లిన కీసరగుట్ట ఆలయం భక్తుల కోలహలంతో మార్మోగిన ఆలయ పరిధులు స్వామిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి కీసర, నవంబర్ 19: శివ నామ స్మరణతో శుక్రవారం మహా నగరంతో పాటు కీసరగుట్ట పరిధులు మార