మల్కాజిగిరి, నవంబర్ 17 : పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించడానికి ప్రావీణ్య ప్రతిభలో శిక్షణ ఇస్తున్నామని మల్కాజిగిరి బాలుర పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు వీరేశం అన్నారు. బుధవారం పాఠశాలలో 6,7, 8వ తరగతుల విద్యార�
చర్లపల్లి, నవంబర్ 17 : చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు (వ్యవసాయక్షేత్రం) సూపరింటెండెంట్గా కళాసాగర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఇక్కడ పనిచేసిన శివకుమార్గౌడ్ చంచల్గూడ జైలుకు సూపరింటెండెం�
మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 17: హైదరాబాద్ మహానగరం జియోస్పేషియల్ హబ్గా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ �
జోనల్ కమిషనర్ ప్రియాంకజూబ్లీహిల్స్, నవంబర్17: ప్రజలకు అ సౌకర్యం కలుగకుండా అభివృద్ధి పను లు వేగంగా పూర్తిచేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. బుధవారం యూసుఫ్గూడ సర�
అమీర్పేట్, నవంబర్ 17: ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సామాజిక సేవలు అమూల్యమైనవని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. బుధవారం ఆస్టర్ ప్రైమ్ దవాఖాన ఆధ్వర్యంలో ఎస్ఆర్నగర్ సీనియర్ సి�
అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి మంత్రి హరీశ్రావుకు బోర్డు మాజీల వినతి త్వరలో బోర్డుకు రూ.24 కోట్లు విడుదల సికింద్రాబాద్, నవంబర్ 15: కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచేందుకు మరో అడుగు �
్రప్రీ బిడ్ సమావేశానికి భారీ స్పందన 130 మందికి పైగా కొనుగోలుదారులు హాజరు సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ భగాయత్ లే అవుట్లో ప్లాట్ల అమ్మకానికి సంబంధించి నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి
అదనపు డీజీ స్వాతి లక్రాకు చిత్రపటాన్ని బహూకరించిన విద్యార్థులు ఖైరతాబాద్, నవంబర్ 15: బాల్య వివాహాలు వద్దని, ఆ వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ.. చిన్నారులు అద్భుతమైన చిత్రాన్ని గీశారు. ఆ చిత్రాన్ని �
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కీసర, నవంబర్ 15 : సీఎం సహాయనిధి పేదలకు సంజీవని లాంటిదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన కాశబోయిన రమేశ్ ముదిరాజ్ వైద్య సహా�
బోడుప్పల్, నవంబర్ 15 : బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని ‘రా’ చెరువు నాలా పనులను సోమవారం మేయర్ సామల బుచ్చిరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. నాలా పనుల్లో భాగంగా అధికారులు, కాంట్రాక్టర్లపై అసంతృప్త�
1064 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు నేటి నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ మేడ్చల్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. 11 కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1062 మ�
మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 15 : నాగారం సత్యనారాయణ కాలనీలోని రమా సత్యనారాయణ స్వామి, షిర్డీ సాయిబాబా, పోచమ్మ ఆలయాల కమిటీ శాశ్వత చైర్మన్గా అన్నంరాజు శ్రీనివాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన పాలకవర్గ�
ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలంగా ఉప్పల్ భగాయత్ లే అవుట్ మూసీ పొడవునా 4 నుంచి 5 కిలోమీటర్లలో 120 అడుగులు రోడ్లు మెరుగైన వసతుల కల్పనతో వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలు సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఒకే ఒ