నేడు మద్యం దుకాణాలకు లాటరీ మూడు జిల్లాల్లో 18,057 దరఖాస్తులు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 8239 హైదరాబాద్లో 3546, మేడ్చల్లో 6272 ఉదయం 11 గంటల నుంచి షూరూ సిటీబ్యూరో/మేడ్చల్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల క
ఉప్పల్, నవంబర్ 19: నాచారంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు జంగం అశోక్ ఆధ్వర్యంలో వైజయంతి థియేటర్ ప్రాంతంలో ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర�
రామంతాపూర్, నవంబర్ 19 : రామంతాపూర్ టీవీ కాలనీలో బాలకృష్ణగురుస్వామి, తవిడబోయిన గిరిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. కార్యక్రమం వందలాది మంది అయ్యప్పస్వాముల భజనలు, అర్చనల మధ్య కన్న�
పోటెత్తిన భక్తజనం.. కీసర, నవంబర్ 19 : కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు కీసరగుట్టకు పెద్ద ఎత్తున విచ్చేశారు. శివనామస్మరణతో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచే ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వేదపం
రెన్యూవబుల్ ఎనర్జీ డైరెక్టర్ జనరల్ అజయ్ మిశ్రా మాదాపూర్, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విధి విధానాలు నచ్చడంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ, స్వదేశీ సంస్థలు, కంపెన�
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 19 : ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, ఓయూ పూర్వ డీన్ ఆఫ్ సైన్సెస్ ఆచార్య వీఎల్ఎస్ భీమశంకరం (90) శుక్రవారం కన్నుమూశారు. ఓయూ లో భూ విజ్ఞాన శాఖను ప్రారంభించి దానికి మొట్టమొదటి శాఖాధ
శివ నామ స్మరణతో దద్దరిల్లిన కీసరగుట్ట ఆలయం భక్తుల కోలహలంతో మార్మోగిన ఆలయ పరిధులు స్వామిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి కీసర, నవంబర్ 19: శివ నామ స్మరణతో శుక్రవారం మహా నగరంతో పాటు కీసరగుట్ట పరిధులు మార
మోడ్రన్ మార్కెట్లో గోండుల హస్తకళల తయారీకి శిక్షణగోండుల ఐదు కుటుంబాలతో ఐదు రోజుల వర్క్షాపు, ప్రత్యేక శిక్షణ సిటీబ్యూరో, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): ఐఐటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) హైదరాబాద
అవసరం మేరకే ఎరువులు వాడవచ్చు.. మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రవియాదవ్ శామీర్పేట, నవంబర్ 19 : భూసార పరీక్షలతో భూమిలో పోషకాల లభ్యత, లోపాలు గుర్తిస్తే పెట్టుబడి తగ్గుతుందని మేడ్చల్ వ్యవసాయ మా�
మేడ్చల్ రూరల్, నవంబర్ 19 : విద్యార్థులు ఇంజినీరింగ్లో చేరిన మొదటి ఏడాది నుంచే పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని వక్తలు పేర్కొన్నారు. గౌడవెల్లి గ్రామ పరిధిలోని హితం ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రి
వివాహాలు, పండుగలను దృష్టిలో పెట్టుకుని దేశంలోనే ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్ర్తాలు, ఆభరణాలు, లైఫ్స్టైల్ ఉత్పత్తులతో సూత్ర ఫ్యాషన్ ప్రదర్శన నగరానికి వచ్చింది. బంజారాహిల్స్లోని తాజ్కృష్ణా హోటల�
మల్కాజిగిరి, నవంబర్ 19 : కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. శుక్రవారం అల్వాల్లోని ఆలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో నరేందర్, కార్ప�
ఇటు కుటుంబానికి అటు సమాజానికి శక్తినిస్తున్న పురుషుడు నేడు ఇంటర్నేషనల్ మెన్స్ డే మగవారి ప్రత్యేక దినాన్ని చేసుకుంటున్నఐటీ, సామాజిక సేవా కార్యకర్తలు సిటీబ్యూరో, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): కుటుంబంలో చో�
21న సివిల్ సర్వీసెస్ మెడికల్, ఇంజినీరింగ్ పరీక్షలు 14 కేంద్రాలలో హాజరు కానున్న 6,000 మంది అభ్యర్థులు కొవిడ్ నిబంధనలు పాటించని వారికి అనుమతి లేదు: జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సిటీబ్యూరో, నవంబర్