ఉప్పల్, నవంబర్ 19: నాచారంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు జంగం అశోక్ ఆధ్వర్యంలో వైజయంతి థియేటర్ ప్రాంతంలో ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్గౌడ్, వి.ఎస్.ప్రకాశ్రెడ్డి, నవీన్రెడ్డి, శ్రీనివాస్, మహేశ్, సునీల్రెడ్డి, ప్రభాకర్, ఆశన్న, భారతమ్మ, లీలావతి, సుజాత, రాజు పాల్గొన్నారు.