రెండు రోజులుగా గ్రేటర్లో వానలు దంచికొడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. బహుదూర్పురా ప్రాంతంలో అత్యధికంగా 8.65 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీ
బంధువుల ఇంటికి వచ్చిన విద్యార్థి అదృశ్యమైన ఘటన బోయిన్పల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుం ది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. షేక్పేట సాయిబాబా ఆలయం సమీపంలో దుర్గా శర్వాణి సరిపల్లి ధర్మతేజ నివాసం ఉంటున�
ఏ హోదాలో అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సమాధానం చెప్పాలని మాజీ కార్పొరేటర్ బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి డిమాండ్ చేశ�
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా తీసుకువచ్చిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి..
జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియ గురించి వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలంది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1996లో జారీ అయిన �
చికిత్స కోసం ఉస్మానియా దవాఖానలో చేరిన కొడుకు వద్ద ఉండలేక.. సొంత ఊరికి పోదామని వెళ్లిన వృద్ధురాలు అదృశ్యమైంది. తల్లి కన్పించడం లేదంటూ మరో కొడుకు అఫ్జల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సిటీలోని బస్సు షెల్టర్లు కంపు కొడుతున్నాయి. బస్సుల కోసం వచ్చే ప్రయాణికులకు దుర్వాసన, మురుగు కంపు స్వాగతం పలుకుతున్నాయి. దీంతో బస్సు షెల్టర్లలో నిలబడాల్సిన ప్రయాణికులు దుర్వాసన భరించలేక దూరాన నిల్చోవాల
విపత్తు నిర్వహణలో ప్రభుత్వ శాఖల సమన్వయ అవసరం. వాతావరణంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అంచనా వేసి అటు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ముందస్తు చర్యలతో పాటు సహాయక చర్యలను వేగిరం చేసేలా అధికార యంత్రాంగం స�
‘మాకు సహకరించడానికి హైడ్రా సిబ్బందిని పంపించారు. కానీ వారే మొత్తం చేస్తామంటూ మాపై పెత్తనం చెలాయిస్తున్నారు.. ఒక్కో జంక్షన్కు ఐదుగురు సిబ్బందిని ఇచ్చామంటూ చెబుతున్నారే కానీ వారి సిబ్బంది ఎక్కడో అక్కడ �
సిటీబ్యూరో, చాంద్రాయణగుట్ట,చార్మినార్ జూలై 20(నమస్తే తెలంగాణ): ఆషాఢమాసం చివరి ఆదివారం రోజు భాగ్యనగరి బోనమెత్తింది.. వాడవాడలా మహిళలు కొనసాగించిన ఆచారాలతో హైదరాబాద్ కోలాహలంగా మారింది.. బోనాలతో ఊరేగింపుగా
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం వాన దంచికొట్టింది. దీంతో గత నాలుగైదు రోజుల నుంచి ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ నగర వాసులకు ఉపశమనం లభించింది.
నెలనెలా రావాల్సిన నీటి బిల్లులు ఒకేసారి రావడంతో వాళ్లంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. బకాయిల పేరుతో నీటి బిల్లుల మోతకు బెంబేలెత్తిపోయారు. గతంలో ఉచితంగానే నీటిని పొందిన వాళ్లు నేడు జలమండలి విధించే నీటిపన్న
నగర శివారు ప్రాంతంలోని కొహెడ గ్రామానికి చెందిన వృద్ధురాలు పసుల నర్సమ్మ(65) స్వగృహం కాలనీలోని తన మూడో కుమారుడు శ్రీశైలం ఇంటి నుంచి సమీపంలోని రెండో కుమారుడు యాదగిరి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నది.
హైదరాబాద్లోని షేక్పేటకు చెందిన 67ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డు పరిధి పెంచుతామంటూ చెప్పి మోసం చేశారు. గత నెల 30న బాధితుడికి ఒక వ్యక్తి నుంచి వీడియో కాల్ వచ్చింది. క్రెడిట్ కార్డ్ ప�