హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్పాస్
కొన్ని నెలలుగా సిమ్లా టూ హైదరాబాద్కు జరుగుతున్న మాదకద్రవ్యాల నెట్వర్క్ను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు. టోలీచౌకీ ప్రాంతానికి చెందిన జునైద్ రాజా సిద్ధిఖీ సేల్స్ మేనేజర్గా చేస్తుండడ�
హైదరాబాద్ శాలిబండలో హత్యాయత్నం కేసు కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో పరారీలో ఉన్న షహబాజ్ఖాన్, అర్బాజ్ఖాన్, షహెద్ఖాన్లు పోలీసులకు చిక్కడం లేదు. రౌడీషీటర్ అయూబ్ఖాన్ కొడుకులు కావడంతో నేరచరిత్ర ఉన్
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈనెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నగర వ్యాప్తంగా సరైన డ్రైవింగ్�
నగరానికి తాగునీటిని సరఫరా చేసే మంజీరా ఫేజ్-3 పెద్దాపూర్లోని పంపు హౌస్లో పాతబడిన హెచ్టీ ఎలక్ట్రికల్ ప్యానెల్ను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేస్-2లో పటాన్చెరు నుంచి హైదర్నగర్ వరకు, కలబ్గూర్ నుంచి పటాన్చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్కు వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీల�
హైదరాబాద్ నగరం కర్మన్ఘాట్లోని హనుమాన్ ఆలయ పరిధిలో ఉన్న శ్రీ బాన్సురి కృష్ణ మందిరానికి చెందిన కోట్ల విలువ చేసే 2.34 ఎకరాల భూమిలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పిం�
స్నాచింగ్లు.. దొంగతనాలతో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. సంక్రాంతి పండుగ వేల దొంగతనాలు జరుగుతాయని ముందస్తుగానే పోలీసులు ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు.. అయితే అందుకు తగ్గట్టుగా పెట్రోలి
Viral Fevers | గత వారం పది రోజులుగా వైరల్ ఫీవర్ లక్షణాలతో రోగులు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలకు క్యూ కడుతున్నారు. బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెం�
మహానగరంలో మంచి నీరు తాగలేని విధంగా గరళంగా మారుతున్నది. ఇండ్ల నుంచి వచ్చే గృహ వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్ భూమిలో కలిసిపోతున్నది. మహా నగరంలోని భూగర్భజలాలు విషతుల్యంగా మారుతున్నాయి. ఇండ్లలోని బోర్లలో పుష�
చైనా మాంజా నగర ప్రజల గొంతు కోస్తోంది. ముఖ్యంగా రోడ్డుపై వెళ్లే ద్విచక్రవాహనదారుల పాలిట ఈ చైనా మాంజా యమపాశంగా మారుతోంది. ఎప్పుడు, ఎటు నుంచి వచ్చి మెడకు చుట్టుకుంటుందో తెలియక వాహనదారులు భయాందోళనకు గురవుతు
ఔటర్ రింగు రోడ్డుపై మరో రెండు ఇంటర్ ఛేంజ్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం 23 ఎగ్జిట్లు ఉండగా, వీటి సంఖ్యను 25కు పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. నగరం నుంచి ఔటర్ రింగు రోడ్డుకు వ�
మియా.. డ్రింక్ చేశావా.. అయితే స్టీరింగ్కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కు..! మా డాడీ ఎవరో తెలుసా.. మా అంకుల్ ఎవరో తెలుసా.. ఆఫీసర్లను అలా అడగకు..మీ ప్రైవసీని మేం గౌరవిస్తాం.. వాహనం పక్కన పెట్టి, మీ డేట్ వచ్చాక కోర్టు�
బంగారం వ్యాపారంలో పెట్టుబడులు కావాలంటూ కోట్ల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన ఓ మాయ లేడీని హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్నగర్తో పాటు నాగోల్, వనస్థలిపురం, ఎల్బీనగర్, సరూర్నగర్ పోలీస్�