చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. బ్లాక్ టీ షర్టుల
కూకట్పల్లి జోన్కు సంబంధించి వివిధ శాఖల పనితీరుపై జోనల్ కమిషనర్, అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లతో సీఎంసీ కమిషనర్ సృజన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల పరిష్కారాన�
హైదరాబాద్ నగరంలో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు సిటీ పోలీస్ సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. మార్గదర్శక్ కార్యక్రమానికి అనుబంధంగా కొత్తంగా పోలీసు మెంటార్స్ను తీసుకొస్తున్నట్లు నగర పోలీస్�
రోడ్డు భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ నగరంలో మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వాహనదారులపై సిటీ ట్రాఫిక్ పోలీసులు కఠినచర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జూన్ 12,13 తేదీలలో హైదరాబాద్ ట�
మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా పరిధిలోని నారపల్లి సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్ట్రేషన్లపై తక్షణమే విచారణ చేయాలని కోరుతూ తెలంగాణ రియాల్టర్ అసోసియోషన్ మేడ్చల్ జిల్లా అధ్�
ద్రోణి ప్రభావంతో నగరంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27.0 డిగ్రీలు, గాలిలో తేమ 52 శాతంగా నమోదైనట్లు హైదర�
అర్ధరాత్రి ఓ హాస్టల్లో అలజడి సృష్టించారు. గుర్తుతెలియని ముగ్గురు దుండగులు లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించి యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో భయబ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. పంజాగుట్ట పోలీస్
కన్న తల్లి కాలం చేసింది. తండ్రి మరో పెండ్లి చేసుకున్నాడు. సవతి తల్లి, ఆమె పిల్ల లు, తండ్రితో పాటు మెదటి భార్య కుమారుడితో తీర్థయాత్రలకు వెళ్లాడు. కోనేటి చెరువులో ఆ 9 ఏండ్ల బాలు డు అనుమానాస్పదంగా మృతి చెందడంత�
హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి పట్టాలెక్కాలంటే కేసీఆర్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని తీసుకురావడమే ఏకైక మార్గమని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఎల్బీనగర్ ని�
హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్పాస్
కొన్ని నెలలుగా సిమ్లా టూ హైదరాబాద్కు జరుగుతున్న మాదకద్రవ్యాల నెట్వర్క్ను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు. టోలీచౌకీ ప్రాంతానికి చెందిన జునైద్ రాజా సిద్ధిఖీ సేల్స్ మేనేజర్గా చేస్తుండడ�
హైదరాబాద్ శాలిబండలో హత్యాయత్నం కేసు కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో పరారీలో ఉన్న షహబాజ్ఖాన్, అర్బాజ్ఖాన్, షహెద్ఖాన్లు పోలీసులకు చిక్కడం లేదు. రౌడీషీటర్ అయూబ్ఖాన్ కొడుకులు కావడంతో నేరచరిత్ర ఉన్
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈనెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నగర వ్యాప్తంగా సరైన డ్రైవింగ్�