రాళ్లూ రప్పలు, గుంతలతో మధురానగర్ రోడ్డు నరకప్రాయంగా మారింది. నెల రోజుల క్రితం మధురానగర్ -ఈ బ్లాక్లో రోడ్డు వేసేందుకు గుత్తేదారుడు రోడ్డును తవ్వి.. నిర్మాణం పూర్తి చేయకుండా వదిలేశారు. దీంతో రోడ్డంతా గో�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా జూబ్లీహిల్స్ వేదిక సాగుతున్న ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అభ్యర్థుల ఖరారు నుంచి నామినేషన్ల పరిశీలన వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇందులో భాగంగా కాం
నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన ఓ కారు రెండేండ్ల చిన్నారి ప్రాణాలను కబళించింది. సోమవారం నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రవికుమార్�
ఓ మున్సిపల్ కమిషనర్ ప్రజా నిధులను గోల్ మాల్ చేశారు. చేయని పనికి చేసినట్టు బిల్లులు పెట్టి రూ.24 లక్షలు మింగేశారు. కొత్తగా వచ్చిన కమిషనర్ రూ.24 లక్షల పనులెక్కడా అని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చిం�
దసరా పండుగ సెలవులు ముగియడంతో నగర వాసులు తమ స్వగ్రామాల నుంచి తిరుగుముఖం పట్టడంతో నగర నలువైపులా ఉన్న రహదారులు ట్రాఫిక్తో కిక్కిరిసిపోయాయి. ఆదివారం సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి ఉన్నా... సోమవారం ఉదయం నుంచి �
హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు బడుగుజీవులకు దసరా సంబురం లేకుండా చేశాయి. పండుగ సీజన్ను ప్రత్యేకంగా ఎంచుకుని హైడ్రా బుల్డోజర్లను పేదల ఇండ్లపైకి నడిపిస్తున్న తీరుతో ప్రజలు భగ్గుమంటున్నారు.
ఇటీవల హైదరాబాద్ నగరశివారులో ఓ హైరైజ్డ్ బిల్డింగ్కు కరెంట్ కనెక్షన్ కోసం ఐప్లె చేసుకోగా అందుకు రూ.9.73లక్షలు అవుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఆ అంచనా విషయంలో చాలా ఎక్కువైనట్లు బిల్డింగ్ యజమాని
సారథి నుంచి రవాణా శాఖ తప్పుకోనుందా? మళ్లీ పాత సాఫ్ట్వేర్ పోర్టల్ సీఎఫ్ఎస్టీనే వినియోగంలోకి తీసుకురానున్నారా? స్లాట్ బుక్ చేయడానికి కూడా వీల్లేని విధంగా సారథి పోర్టల్.. ఓటీపీలు సకాలంలో రాక ఇబ్బం�
ఎలివేటెడ్ భూ బాధితులను అధికారులు వెంటాడుతూనే ఉన్నారు. ఓవైపు ప్రాజెక్టు వెడల్పు తగ్గింపు, భూముల పరిహారం తేల్చేంతవరకు భూములు ఇచ్చేది లేదని బాధితులు చెబుతున్నా... అధికారులు మాత్రం వదల బొమ్మాళీ అంటూ వేధిస్
మద్యం సేవించి వాహనం నడిపేవారు రోడ్డు టెర్రరిస్టులతో సమానమని హైదరాబాద్ సిటీ నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నగరంలో అసాంఘిక శ�
హైదరాబాద్ నగరంపై కుట్ర జరుగుతోందా.. వరద వస్తుందని వారం ముందే సమాచారం ఉన్నా.. ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యంలో నీటిని ఎందుకు నిల్వ చేశారు.. 2023 సంవత్సరంలో కూడా 38,500 క్యూసెక్కు�
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున
దసరా పండుగ దృష్ట్యా ఇటు తెలంగాణ, అటు ఏపీలోని ప్రాంతాలకు నగరవాసులు వెళ్లడానికి పోటీపడుతున్నారు. ఓ వైపు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నప్పటికీ వాటి సంఖ్య సరిపడా లేకపోవడంతో ప్రయాణికులు ఇతర మార్గాలను ఆశ్రయ
హైదరాబాద్ నగరంలోట్రాఫిక్ ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయి. రోజుకు సగటున 30 వేల కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగానే జరుగుతున్నట్లు ఓ అధ్య