పాదచారులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో... బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన స్కై వాక్ వేలకు రెండేళ్లు గడిచిన మోక్షం కలగలేదు. ఉప్పల్ కేంద్రంగా నిర్మించిన స్కై వాక్ వే అందుబాటులోకి రాగా, మెహదీప�
సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్కే సైబర్నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. సజ్జనార్ పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ రూపొందించి సైబర్ నేరానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో శనివారం �
ఫ్లైవుడ్, హార్డ్వేర్ ఫర్నిచర్ షాప్లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాప్రా సర్కిల్, హెచ్బీకాలనీ డివిజన్ పరి�
కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుని మంటలు చెలరేగాయి. సర్కిల్ కార్యాలయం మొదటి అంతస్తు నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న జ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరును ప్రజలు మినీఇండియాగా పిలుస్తారు. దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. పటాన్చెరు నుంచి 65వ జాతీయ రహదారితో పాటు ఓఆర్ఆర్ ఉన్నా పోలీ
రాళ్లూ రప్పలు, గుంతలతో మధురానగర్ రోడ్డు నరకప్రాయంగా మారింది. నెల రోజుల క్రితం మధురానగర్ -ఈ బ్లాక్లో రోడ్డు వేసేందుకు గుత్తేదారుడు రోడ్డును తవ్వి.. నిర్మాణం పూర్తి చేయకుండా వదిలేశారు. దీంతో రోడ్డంతా గో�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా జూబ్లీహిల్స్ వేదిక సాగుతున్న ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అభ్యర్థుల ఖరారు నుంచి నామినేషన్ల పరిశీలన వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇందులో భాగంగా కాం
నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన ఓ కారు రెండేండ్ల చిన్నారి ప్రాణాలను కబళించింది. సోమవారం నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రవికుమార్�
ఓ మున్సిపల్ కమిషనర్ ప్రజా నిధులను గోల్ మాల్ చేశారు. చేయని పనికి చేసినట్టు బిల్లులు పెట్టి రూ.24 లక్షలు మింగేశారు. కొత్తగా వచ్చిన కమిషనర్ రూ.24 లక్షల పనులెక్కడా అని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చిం�
దసరా పండుగ సెలవులు ముగియడంతో నగర వాసులు తమ స్వగ్రామాల నుంచి తిరుగుముఖం పట్టడంతో నగర నలువైపులా ఉన్న రహదారులు ట్రాఫిక్తో కిక్కిరిసిపోయాయి. ఆదివారం సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి ఉన్నా... సోమవారం ఉదయం నుంచి �
హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు బడుగుజీవులకు దసరా సంబురం లేకుండా చేశాయి. పండుగ సీజన్ను ప్రత్యేకంగా ఎంచుకుని హైడ్రా బుల్డోజర్లను పేదల ఇండ్లపైకి నడిపిస్తున్న తీరుతో ప్రజలు భగ్గుమంటున్నారు.
ఇటీవల హైదరాబాద్ నగరశివారులో ఓ హైరైజ్డ్ బిల్డింగ్కు కరెంట్ కనెక్షన్ కోసం ఐప్లె చేసుకోగా అందుకు రూ.9.73లక్షలు అవుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఆ అంచనా విషయంలో చాలా ఎక్కువైనట్లు బిల్డింగ్ యజమాని
సారథి నుంచి రవాణా శాఖ తప్పుకోనుందా? మళ్లీ పాత సాఫ్ట్వేర్ పోర్టల్ సీఎఫ్ఎస్టీనే వినియోగంలోకి తీసుకురానున్నారా? స్లాట్ బుక్ చేయడానికి కూడా వీల్లేని విధంగా సారథి పోర్టల్.. ఓటీపీలు సకాలంలో రాక ఇబ్బం�
ఎలివేటెడ్ భూ బాధితులను అధికారులు వెంటాడుతూనే ఉన్నారు. ఓవైపు ప్రాజెక్టు వెడల్పు తగ్గింపు, భూముల పరిహారం తేల్చేంతవరకు భూములు ఇచ్చేది లేదని బాధితులు చెబుతున్నా... అధికారులు మాత్రం వదల బొమ్మాళీ అంటూ వేధిస్