హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు తమ పరిధిలో రెండురోజుల పాటు చేపట్టిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో 983 మందిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషరేట్ పరిధిలో 28,29తేదీల్లో చేపట్టిన
దిత్వా తుఫాను ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
సామాజిక, అభివృద్ధి విషయంలో గళమెత్తే జెన్-జీ (జనరేషన్-జడ్) హైదరాబాద్లో యాక్టివేటైంది. ప్రపంచ దేశాల్లో ప్రజా సమస్యలపై జెన్-జీ పోరాటాలకు మద్దతు దొరుకుతున్న సమయంలో.. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మెట్�
అన్యమతస్తులను ఆలయాల్లో నియమించవద్దని, ఎలాంటి పనులు చేయించవద్దని దేవాదాయ శాఖ చట్టం చెబుతుంది. కానీ ఇందుకు విరుద్ధంగా నగరం నడిబొడ్డున ఉన్న కాశీవిశ్వనాథుడి ఆలయంలో ఉన్న ఉపాలయంలో ఏకంగా ప్రసాదాలను, అన్నదానా
జిల్లా పరిధిలోని అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఇప�
హైదరాబాద్ నగరంలోని సీసీ టీవీ కెమెరాల నెట్వర్క్ను మరింత బలోపేతం చేయడానికి అడ్వాన్స్డ్ సిటీ సర్వైలెన్స్ గ్రిడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్(ఏఎస్ఎస్టీపీ) అనే నూతన వ్యవస్థకు హైదరాబాద్ సిటీ పోలీస్
ఒక పక్క సాధారణ ట్రాఫిక్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు.. మరోపక్క యూ టర్న్ల వద్ద చుక్కలు కన్పిస్తున్నాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ సమస్య రోజు రోజుకు జఠిలమవుతున్నది. ట్రాఫిక్ సాఫీగా వెళ
కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కేంద్ర కార్యాలయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే పెద్ద టాస్క్గా మారుతున్నది. పీసీబీ అధికారిక కార్యక్రమాలు గోప్యంగా ఉంటున్నాయి. విధుల్లో భాగంగా అధికారులు చేసే పనులు రహస్య
పాదచారులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో... బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన స్కై వాక్ వేలకు రెండేళ్లు గడిచిన మోక్షం కలగలేదు. ఉప్పల్ కేంద్రంగా నిర్మించిన స్కై వాక్ వే అందుబాటులోకి రాగా, మెహదీప�
సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్కే సైబర్నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. సజ్జనార్ పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ రూపొందించి సైబర్ నేరానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో శనివారం �
ఫ్లైవుడ్, హార్డ్వేర్ ఫర్నిచర్ షాప్లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాప్రా సర్కిల్, హెచ్బీకాలనీ డివిజన్ పరి�
కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుని మంటలు చెలరేగాయి. సర్కిల్ కార్యాలయం మొదటి అంతస్తు నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న జ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరును ప్రజలు మినీఇండియాగా పిలుస్తారు. దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. పటాన్చెరు నుంచి 65వ జాతీయ రహదారితో పాటు ఓఆర్ఆర్ ఉన్నా పోలీ
రాళ్లూ రప్పలు, గుంతలతో మధురానగర్ రోడ్డు నరకప్రాయంగా మారింది. నెల రోజుల క్రితం మధురానగర్ -ఈ బ్లాక్లో రోడ్డు వేసేందుకు గుత్తేదారుడు రోడ్డును తవ్వి.. నిర్మాణం పూర్తి చేయకుండా వదిలేశారు. దీంతో రోడ్డంతా గో�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా జూబ్లీహిల్స్ వేదిక సాగుతున్న ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అభ్యర్థుల ఖరారు నుంచి నామినేషన్ల పరిశీలన వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇందులో భాగంగా కాం