హైదరాబాద్లోని షేక్పేటకు చెందిన 67ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డు పరిధి పెంచుతామంటూ చెప్పి మోసం చేశారు. గత నెల 30న బాధితుడికి ఒక వ్యక్తి నుంచి వీడియో కాల్ వచ్చింది. క్రెడిట్ కార్డ్ ప�
హైదరాబాద్ మహా నగరానికి అందుతున్న కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి సరఫరా వ్యవస్థ నిర్వహణకుగాను టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతినిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు (జీవో ఆర్టీలు) ఇవి. రెండు మంచినీటి పథకాల్లో �
బాగ్అంబర్పేట డివిజన్ మల్లికార్జుననగర్, రామకృష్ణానగర్, ఎరుకలబస్తీల్లో 15 రోజులుగా నల్లాల్లో కలుషిత మంచినీరు సరఫరా అవుతున్నది. ఈ విషయాన్ని స్థానికులు సంబంధిత వాటర్వర్క్స్ అధికారుల దృష్టికి తీసుక�
డెంగీ వ్యాధి ప్రబలకుండా ప్రజలు పరిశుభ్రత పాటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ నగర వాసులకు సూచించారు. శుక్రవారం ముషీరాబాద్ సర్కిల్ గాంధీ నగర్, అరుంధతి కాలనీ, కవాడిగూడ పాఠశాల, ఇందిరాపార్కుల�
రాత్రి సమయాల్లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవడానికి నరకం చూస్తున్నారు. సమయానికి బస్సులు రాక.. గంటల తరబడి బస్టాండ్లు, రోడ్లపైన చీకట్లో నిల్చోని నిరీక్ష�
వర్షాకాలం మొదలైనా వైద్య ఆరోగ్యశాఖలో కదలిక లేదు. సీజనల్ వ్యాధుల నివారణకు సంబంధించి ఎలాంటి ముందస్తు కార్యచరణ లేదు. అసలే ఒక పక్క కరోనా కలకలం రేపుతున్న సమయంలో సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అయోమయం నెలకొనే పరిస
హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్తో.. ఆ ప్రభావం అనుబంధ రంగాలపై కూడా పడుతోంది. ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత వెబ్సైట్లలో వినియోగం విపరీతంగా పెరిగింది. గతంలో మాదిరి కస�
డబ్బులు తన దగ్గర దాచిపెట్టుకోమన్న పాపానికి ఆ డబ్బులను ఓవ్యక్త దోచేశాడు. గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు వివరాలను వెల్లడించారు. సంతోష్నగర్కు చెందిన మహ్మద్ జకీర్ తన అల్లుడు కబీర్కు ప్
యూరీ ఘటనకు బదులుగా 2016 సెప్టెంబర్లో భారత బలగాలు చేసిన సర్జికల్ స్ట్రయిక్లో డ్రోన్లు అత్యంత కీలకపాత్రను పోషించాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే మానవ రహిత డ్రోన్లను పాక్ ఉగ్ర స్థావరాల్లోకి సై�
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నది.
హైదరాబాద్ మహా నగరంలో వెస్ట్ జోన్... రియల్- నిర్మాణ రంగాలకు స్వర్గధామం. అందునా ఐటీ కారిడార్ను ఆనుకొని ఉన్న భూములంటే బంగారం కంటే విలువైనవి. మరి... అలాంటి భూముల్లో దశాబ్దాల కిందట ప్లాట్లు కొనుగోలు చేసినవా