Chidambaram | బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు.. 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ తప్పొప్పుల గురించి మాట్లాడుతుండటంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పీ చిదంబరం విమర్శలు చేశారు.
Samvidhaan Hatya Diwas : 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన జూన్ 25ను ఏటా రాజ్యాంగ హత్యా దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం
జూలై 1న లోక్సభలో తొలుత ప్రతిపక్షనేతగా రాహుల్గాంధీ, ఆ తర్వాతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇరువురి మాటలు వాగ్బాణాల యుద్ధాన్ని తలపించాయి. రాహుల్గాంధీలో తన వెనుక రెండు వందలకు పైగా సభ్యులున్నార
Lalu Prasad Yadav | ప్రతిపక్ష నేతలపట్ల నరేంద్రమోదీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇంద�
Kangana Ranaut : దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లు కావడంతో ఆ చీకటి రోజులకు వ్యతిరేకంగా ఎన్డీయే నిరసనలు చేపట్టింది. రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు ఇచ్చేవారు గతంలో జరిగిన వాటికి బాధ్యత కూడా తీసుకోవాలని బీజేపీ ఎంపీ క�
Sarabjeet Khalsa | దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) ని హత్య చేసిన బాడీగార్డుల్లో ఒకరైన బీంట్ సింగ్ (Beant Singh) కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖల్సా (Sarabjeet Khalsa) ఇవాళ లోక్సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. పంజాబ్ (Punjab) లోని ఫరీద్
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా ప్రమాణం చేసి పదవిలో కొనసాగిన నాయకులు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందు ముగ్గురున్నారు.
కేంద్ర మంత్రి, కేరళ బీజేపీ ఎంపీ సురేశ్ గోపి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలైన దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ‘దేశానికి తల్లి’గా, రాష్ట్ర మాజీ సీఎం కే కరుణాకరన్ను ‘ధైర్యవంతమైన పాలకుడు’గా అభివర�
Suresh Gopi | కేంద్ర మంత్రి సురేష్ గోపి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భారత మాత అని కితాబిచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం కరుణాకరన్, మార్క్సిస్ట్ సీనియర్ నేత ఈకే నాయనార్ త�
నిందారోపణలు, కమిషన్లు, విచారణలు విలువైన నాయకత్వాల ప్రతిష్టను వధిస్తాయని ఏ పాలకుడైనా భ్రమపడితే అవివేకమే అవుతుందని గతం మనకు చెప్తున్నది. కానీ, గతంలోకి తొంగిచూసి, వర్తమానం విలువను అర్థం చేసుకొని, భవిష్యత్
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్యాగాలు చేయడానికి అసలు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్ నేత సోనియా గాంధీలకు మంగళసూత్రాలు ఉన్నాయా? అని వ్యాఖ్యానించారు.