మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవించి ఉంటే.. బీజేపీని నిషేధించే వారని, ఆ పార్టీ మతపరమైన గుర్తింపును ప్రోత్సహిస్తున్నదని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.
Ashok Gehlot | ఇందిరా గాంధీ( Indira Gandhi) బతికి ఉంటే నేడు బీజేపీ వంటి మతతత్వ పార్టీలను నిషేధించే(Banned BJP) వారని రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాత్ అన్నారు.
అవిచ్ఛిన్నంగా పదవిలో కొనసాగుతూ అత్యధికాలం పనిచేసిన భారత ప్రధాన మంత్రిగా నిలిచి ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వరసగా ప్రధాని పదవిలో అత్యధిక కాలం
Bomb threat | పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని ఐదు ప్రముఖ దేవాలయాలకు గురువారం బాంబు బెదిరింపు (Bomb threat) ఈ-మెయిల్స్ (E-mails) వచ్చాయి. కొన్ని ప్రభుత్వ సంస్థల్లో కూడా పేలుళ్లు జరుపుతామని ఆ ఈ-మెయిల్స్లో పేర్కొన్నట్లు పోలీసులు వెల
1981లో ప్రధాని ఇందిరా గాంధీ ఈ ప్రాంతాన్ని మైదానం కోసం స్థానికులకు ఇవ్వాలని అప్పటి కేంద్ర రక్షణ శాఖ మంత్రికి ఆమె లేఖ రాశారు. స్పందించిన రక్షణ శాఖ ఆదేశాలతో ఈ మైదానాన్ని స్థానికులు కూడా వినియోగించుకోవచ్చని ఎ�
Nishikant Dubey | మాజీ ప్రధాన మంత్రులు (Ex PMs) జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru), ఇందిరాగాంధీ (Indira Gandhi) లపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) సంచలన ఆరోపణలు చేశారు.
ఆంధ రాష్ట్రంలో తెలంగాణను కలిపిన తర్వాత సుమారు పన్నెండేండ్ల పాటు సాగిన అన్యాయాలు, అక్రమాలు, అణచివేతలు, నిధుల దోపిడీల గురించి నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దృష్టికి తెలంగాణవాదులు తీసుకువెళ్లారు.
పంజాబ్లోని స్వర్ణ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి 1984లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్ ‘తప్పుడు మార్గం’గా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అభివర్ణించారు.
ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) సరికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా (Prime Minister) ఇందిరాగాంధీ (Indira Gandhi) పేరుతో ఉన్న రికార్డును మోదీ అధిగమించారు.
ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను యుక్తవయస్సులో ఉన్నాను. ఇప్పుడు నరేంద్రమోదీ హయాంలో వయసు మీదపడి వృద్ధుడిగా మారుతున్నాను. వారిద్దరి పాలనను నేను చూశాను. ఈ నేపథ్యంలో నాకున్న వ్యక్తిగత అనుభవం, అధ�
Emergency 1975 | 1975 జూన్ 25.. దేశంలో నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ విధించిన 21 నెలల అత్యయిత పరిస్థితి ప్రారంభమైన రోజు. సరిగ్గా నేటికి 50 సంవత్సరాల క్రితం మొదలైన ఆ చీకటి అధ్యాయం నేటికీ స్వతంత్ర భారతాన్ని వెంటాడుతూనే ఉం�
భారతదేశ రాజకీయ చరిత్రలో అదొక (ఎమర్జెన్సీ) చీకటి కోణం. రాజ్యాంగమే కల్పించిన ఒకానొక వెసులుబాటుకు పాలకుల స్వార్థచింతన తోడైనప్పుడు జరిగిన విధ్వంసాలకు, దేశ ప్రజలు ఎదుర్కొన్న తీవ్రమైన నిర్బంధకాండకు నేను ప్ర�
ఎమర్జెన్సీ విధింపులో కీలక పాత్రధారైన సిద్ధార్థ శంకర్ రే, షా కమిషన్ ముందు ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చి బయటకు వస్తూ, అదే రోజు విచారణకు హాజరవుతున్న మాజీ ప్రధానికి ఎదురుపడి ‘ఇవాళ మీరెంతో అందం�
Indira Gandhi | అది మార్చి, 1971.. పాకిస్థానీ నియంత పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటం సాగిస్తున్న బెంగాలీలపై పాకిస్థానీ సైన్యం ఆపరేషన్ సెర్చ్లైట్ పేరిట దారుణ మారణకాండ సాగిస్తున్న కాలం.. స్వతంత్ర బంగ్లాదేశ్ పోర�