ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) సరికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా (Prime Minister) ఇందిరాగాంధీ (Indira Gandhi) పేరుతో ఉన్న రికార్డును మోదీ అధిగమించారు.
ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను యుక్తవయస్సులో ఉన్నాను. ఇప్పుడు నరేంద్రమోదీ హయాంలో వయసు మీదపడి వృద్ధుడిగా మారుతున్నాను. వారిద్దరి పాలనను నేను చూశాను. ఈ నేపథ్యంలో నాకున్న వ్యక్తిగత అనుభవం, అధ�
Emergency 1975 | 1975 జూన్ 25.. దేశంలో నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ విధించిన 21 నెలల అత్యయిత పరిస్థితి ప్రారంభమైన రోజు. సరిగ్గా నేటికి 50 సంవత్సరాల క్రితం మొదలైన ఆ చీకటి అధ్యాయం నేటికీ స్వతంత్ర భారతాన్ని వెంటాడుతూనే ఉం�
భారతదేశ రాజకీయ చరిత్రలో అదొక (ఎమర్జెన్సీ) చీకటి కోణం. రాజ్యాంగమే కల్పించిన ఒకానొక వెసులుబాటుకు పాలకుల స్వార్థచింతన తోడైనప్పుడు జరిగిన విధ్వంసాలకు, దేశ ప్రజలు ఎదుర్కొన్న తీవ్రమైన నిర్బంధకాండకు నేను ప్ర�
ఎమర్జెన్సీ విధింపులో కీలక పాత్రధారైన సిద్ధార్థ శంకర్ రే, షా కమిషన్ ముందు ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చి బయటకు వస్తూ, అదే రోజు విచారణకు హాజరవుతున్న మాజీ ప్రధానికి ఎదురుపడి ‘ఇవాళ మీరెంతో అందం�
Indira Gandhi | అది మార్చి, 1971.. పాకిస్థానీ నియంత పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటం సాగిస్తున్న బెంగాలీలపై పాకిస్థానీ సైన్యం ఆపరేషన్ సెర్చ్లైట్ పేరిట దారుణ మారణకాండ సాగిస్తున్న కాలం.. స్వతంత్ర బంగ్లాదేశ్ పోర�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ కొత్త రికార్డులను సృష్టించింది. దేశ రాజకీయాలను తెలంగాణ వైపు తిప్పడంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తానే సాటి అని ఈ సభత�
KTR | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల సంస్కృతి తీసుకొచ్చిందే ఇందిరాగాంధీ అని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ... తెలంగాణ తొలి దశ ఉద్యమ ఉద్ధృతి తర్వాత నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాంతానికి మేలు చేస్తున్నామని చెప్పుకునేందుకు ఏర్పాటుచేసిన విశ్వవిద్యాలయం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ మధ్య శ్వేతసౌధం సాక్షిగా జరిగిన తగాదా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. 1971, అక్టోబర్లో అప్పటి పాక్ సైనిక
నియంత రాజ్యాలు, నియంతృత్వ పాలన ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. పుటలను తిరగేసి చూస్తే చరిత్ర మనకు చెప్పేది ఇదే. ప్రపంచ రాజకీయాలను ఒకసారి పరికించి చూస్తే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ పాలన సాగిస్తున్న దక
Emergency | బాలీవుడ్ క్వీన్, మండి ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎమర్జెన్సీ’ (Emergency Movie) విషయంలో తాను కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.
Vijayawada | పాకిస్థాన్ పేరుతో మన దేశంలో ఒక కాలనీ ఉందని తెలుసా! అది కూడా ఎక్కడో నార్త్ ఇండియాలోనో.. ఈశాన్య భారతదేశంలోనో కాదు.. మన తెలుగు రాష్ట్రంలోనే!! ఏపీలోని విజయవాడలోనే ఈ కాలనీ ఉంది. దీనికి 40 ఏండ్ల చరిత్ర కూడా ఉం
వారసత్వ రాజకీయాలపై వాదోపవాదాలు అనేకం వింటుంటాము గాని, విషయాన్ని లోతులకు వెళ్లి అర్థం చేసుకునే చర్చలు కనిపించటం లేదు. వారసత్వ రాజకీయాలు భారతదేశంలోనే కాదు, అనేక ఆసియన్, ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్, పాశ్�
Lok Sabha | భారత రాజ్యాంగం (Indian Constitution) అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభ (Lok Sabha) లో రెండు రోజులపాటు జరిగిన చర్చకు ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన గత కాంగ్రెస్ �