దేశాభిమానం లేనివారే ఇందిరా గాంధీపై విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా దేశ తొలి మహిళా ప్రధానిని నెగెటీవ్గా చూపిస్తున్నారని విమర్శించారు.
Indira Gandhi | మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) జయంతి నేడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇందిరా గాంధీకి ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
Emergency | బాలీవుడ్ క్వీన్, మండి ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency Movie). పలు వివాదాల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.
సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆం�
ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ నినాదం అప్పట్లో దేశ ప్రజలను, వారి హృదయాలను చూరగొన్నది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్గాంధీ ఎత్తుకున్న ‘నఫ్రత్ కీ బజార్ మే మహబ్బత్ కా దుకా ణ్' కూడా పీడిత ప్రజలను, దళిత బహ�
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’ సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్
Kangana Ranaut : నటి కంగనా రనౌత్కు బెదిరింపు వచ్చింది. ఎమర్జెన్సీ టైటిల్తో వస్తున్న ఫిల్మ్ రిలీజ్ అయితే చంపేస్తామన్నారు. కొందరు సిక్కులు ఆ వార్నింగ్ ఇచ్చినట్లు ఓ వీడియో ద్వారా తెలిసింది. ఆ వీడియోను ఆ�
Chidambaram | బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు.. 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ తప్పొప్పుల గురించి మాట్లాడుతుండటంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పీ చిదంబరం విమర్శలు చేశారు.
Samvidhaan Hatya Diwas : 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన జూన్ 25ను ఏటా రాజ్యాంగ హత్యా దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం
జూలై 1న లోక్సభలో తొలుత ప్రతిపక్షనేతగా రాహుల్గాంధీ, ఆ తర్వాతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇరువురి మాటలు వాగ్బాణాల యుద్ధాన్ని తలపించాయి. రాహుల్గాంధీలో తన వెనుక రెండు వందలకు పైగా సభ్యులున్నార
Lalu Prasad Yadav | ప్రతిపక్ష నేతలపట్ల నరేంద్రమోదీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇంద�
Kangana Ranaut : దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లు కావడంతో ఆ చీకటి రోజులకు వ్యతిరేకంగా ఎన్డీయే నిరసనలు చేపట్టింది. రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు ఇచ్చేవారు గతంలో జరిగిన వాటికి బాధ్యత కూడా తీసుకోవాలని బీజేపీ ఎంపీ క�