Sarabjeet Khalsa | దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) ని హత్య చేసిన బాడీగార్డుల్లో ఒకరైన బీంట్ సింగ్ (Beant Singh) కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖల్సా (Sarabjeet Khalsa) ఇవాళ లోక్సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. పంజాబ్ (Punjab) లోని ఫరీద్
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా ప్రమాణం చేసి పదవిలో కొనసాగిన నాయకులు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందు ముగ్గురున్నారు.
కేంద్ర మంత్రి, కేరళ బీజేపీ ఎంపీ సురేశ్ గోపి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలైన దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ‘దేశానికి తల్లి’గా, రాష్ట్ర మాజీ సీఎం కే కరుణాకరన్ను ‘ధైర్యవంతమైన పాలకుడు’గా అభివర�
Suresh Gopi | కేంద్ర మంత్రి సురేష్ గోపి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భారత మాత అని కితాబిచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం కరుణాకరన్, మార్క్సిస్ట్ సీనియర్ నేత ఈకే నాయనార్ త�
నిందారోపణలు, కమిషన్లు, విచారణలు విలువైన నాయకత్వాల ప్రతిష్టను వధిస్తాయని ఏ పాలకుడైనా భ్రమపడితే అవివేకమే అవుతుందని గతం మనకు చెప్తున్నది. కానీ, గతంలోకి తొంగిచూసి, వర్తమానం విలువను అర్థం చేసుకొని, భవిష్యత్
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్యాగాలు చేయడానికి అసలు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్ నేత సోనియా గాంధీలకు మంగళసూత్రాలు ఉన్నాయా? అని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్కు ప్రత్యేక స్థానం ఉందని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం నర్సాపూర్లోని సాయికృష్ణ గార్డెన్లో నర్సాపూర్
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయ్యాయి. సాంకేతికంగా ఎంతో ఎదిగిన భారత్ సామాజికంగా ఇంకా స్వాతంత్య్రానికి పూర్వమున్న మనస్తత్వంతోనే ఉండటం విచారకరం. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజల నాడిని పట్టు�
వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో 63 లక్షల మంది మహిళలున్నారని, ఆ సంఖ్యను కోటికి పెంచి వారందరిని కోటీ
భారత న్యాయవ్యవస్థలో భీష్మ పితామహుడిగా పేరు గడించిన ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్ నారీమన్ (95) బుధవారం కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలకు తోడు గుండెపోటు రావటంతో ఆయన తుడిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబసభ్యులు ప�