2001కు ముందు జరిగిన సంఘటనలను సింహావలోకనం చేస్తే.. తెలంగాణ ప్రజల అభీష్టాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలోని హేతుబద్ధతను గ్రహించి తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలని దశాబ్దాల క్రితమే ఫజల్ అలీ కమిషన్ సిఫారసు
Women's Reservation Bill | తొమ్మిది నెలలలో ఓ బిడ్డకు ప్రాణంపోయగల శక్తి స్త్రీకి ఉంది. కానీ, చట్టసభలలో ఆమె ప్రాతినిధ్యానికి ఉద్దేశించిన బిల్లు మాత్రం మూడు దశాబ్దాలు గడిచినా చట్టరూపం దాల్చలేదు. మొత్తానికి గ్రహణం వీడింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో కరణ్జోహార్, కంగనారనౌత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. బాలీవుడ్ యువ హీరో సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత కరణ్జోహార్ లక్ష్యంగా కంగనారనౌత్ అనేక విమర్శలు చేసి
Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మరోసారి సోయి లేకుండా మాట్లాడారు. సోమవారం గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘రాజీవ్గాంధీ సతీమణి ఇందిరాగాంధీ’ అంటూ వ్యాఖ్యానించి ఆ తరువాత
హైదరాబాద్ స్టేట్ను భాషా ప్రయుక్త రాష్ర్టాల పేరుతో తెలంగాణను ఆంధ్రాలో కలిపిన నెహ్రూ, 1969 తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చిన ఇందిరాగాంధీ సరసన మోదీ నిలుస్తారని గడిచిన తొమ్మిదేండ్ల పాలన నిరూపించింది.
ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, రాహుల్ ప్రసంగం ముగిసిన రెండు నిమిషాల్లోనే ట్రాఫిక్ అంతా క్లియర్ కావడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాత
దక్షిణాది రాష్ర్టాలు తాము ఆదాయ వనరుల పెంపుదల్లో దేశానికి కీలకం కాగా, పంపిణీలో తాము వివక్షకు లోనవుతున్నామని, 4 దశాబ్దాలుగా జనాభా నియంత్రణ గణనీయంగా అమలు చేయటం ద్వారా సగటు వ్యక్తి వ్యయాన్ని దక్షిణాదిలో భార
దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీకి పట్టిన గతే బీజేపీ నేతృత్వంలోని మోదీ చీకటి పరిపాలనకూ పడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం హెచ్చరించారు.
తల్లీకొడుకులైన మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యలు ప్రమాదాలేనని ఉత్తరాఖండ్ మంత్రి గణేశ్ జోషి అన్నారు. బలిదానాలపై గాంధీ కుటుంబానికి గుత్తాధిపత్యం ఏమీలేదని
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మాజీ ప్రధాని వాజ్పేయి సహా పలువురు ప్రముఖులకు ఘనంగా నివాళులర్పించారు. రాహూల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర
భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా ‘ఇందిరాగాంధీ’ పేరుతో మూడేళ్ల క్రితం ఓ వెబ్సిరీస్కు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో అగ్ర కథానాయిక విద్యాబాలన్ టైటిల్ రోల్ని పోషించబోతున్నట్�