దేశప్రధాని కావాలనే కోరిక మీకెప్పుడైనా కలిగిందా?’.. ఈ ప్రశ్న ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కంగనాకు ఎదురైంది.ఇటీవల జరిగిన ‘రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' అనే తెలుగు సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్య�
Indiramma Rajyam | ‘ఇందిరమ్మ రాజ్యం తెస్తాం..’ అనేది కాంగ్రెస్ నాయకులకో ప్రార్థన గీతం అయింది. ఈ జమానాకు ఆమె రాజ్యం ఎలా ఉండేదో తెలియదు కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారు. కానీ, అప్పట్లో ఇందిరమ�
‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్' అనే వారు ఉంటారు. ‘మంచి గతమున కొంచెమేనోయ్' అనే వారూ ఉంటారు. ఏదేమైనప్పటికీ మంచి అనేది ముఖ్యం. సమాజ ప్రగతికి వెనుకచూపు కన్నా ముందుచూపు అవసరం.
అంత తిరుగులేని అధికారం చేతుల్లో ఉన్నప్పుడే తెలంగాణ ప్రాంతానికి ఏమీ చేయలేని అత్యంత అసమర్థ, బాధ్యతారాహిత్య నాయకత్వానికి పరాకాష్ట అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక్క చాన్స్ ఇస్తే ఏమో చేస్తుందంటే నమ్మడా�
2001కు ముందు జరిగిన సంఘటనలను సింహావలోకనం చేస్తే.. తెలంగాణ ప్రజల అభీష్టాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలోని హేతుబద్ధతను గ్రహించి తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలని దశాబ్దాల క్రితమే ఫజల్ అలీ కమిషన్ సిఫారసు
Women's Reservation Bill | తొమ్మిది నెలలలో ఓ బిడ్డకు ప్రాణంపోయగల శక్తి స్త్రీకి ఉంది. కానీ, చట్టసభలలో ఆమె ప్రాతినిధ్యానికి ఉద్దేశించిన బిల్లు మాత్రం మూడు దశాబ్దాలు గడిచినా చట్టరూపం దాల్చలేదు. మొత్తానికి గ్రహణం వీడింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో కరణ్జోహార్, కంగనారనౌత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. బాలీవుడ్ యువ హీరో సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత కరణ్జోహార్ లక్ష్యంగా కంగనారనౌత్ అనేక విమర్శలు చేసి
Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మరోసారి సోయి లేకుండా మాట్లాడారు. సోమవారం గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘రాజీవ్గాంధీ సతీమణి ఇందిరాగాంధీ’ అంటూ వ్యాఖ్యానించి ఆ తరువాత
హైదరాబాద్ స్టేట్ను భాషా ప్రయుక్త రాష్ర్టాల పేరుతో తెలంగాణను ఆంధ్రాలో కలిపిన నెహ్రూ, 1969 తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చిన ఇందిరాగాంధీ సరసన మోదీ నిలుస్తారని గడిచిన తొమ్మిదేండ్ల పాలన నిరూపించింది.
ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, రాహుల్ ప్రసంగం ముగిసిన రెండు నిమిషాల్లోనే ట్రాఫిక్ అంతా క్లియర్ కావడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాత
దక్షిణాది రాష్ర్టాలు తాము ఆదాయ వనరుల పెంపుదల్లో దేశానికి కీలకం కాగా, పంపిణీలో తాము వివక్షకు లోనవుతున్నామని, 4 దశాబ్దాలుగా జనాభా నియంత్రణ గణనీయంగా అమలు చేయటం ద్వారా సగటు వ్యక్తి వ్యయాన్ని దక్షిణాదిలో భార