పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్కు ప్రత్యేక స్థానం ఉందని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం నర్సాపూర్లోని సాయికృష్ణ గార్డెన్లో నర్సాపూర్
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయ్యాయి. సాంకేతికంగా ఎంతో ఎదిగిన భారత్ సామాజికంగా ఇంకా స్వాతంత్య్రానికి పూర్వమున్న మనస్తత్వంతోనే ఉండటం విచారకరం. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజల నాడిని పట్టు�
వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో 63 లక్షల మంది మహిళలున్నారని, ఆ సంఖ్యను కోటికి పెంచి వారందరిని కోటీ
భారత న్యాయవ్యవస్థలో భీష్మ పితామహుడిగా పేరు గడించిన ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్ నారీమన్ (95) బుధవారం కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలకు తోడు గుండెపోటు రావటంతో ఆయన తుడిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబసభ్యులు ప�
దేశప్రధాని కావాలనే కోరిక మీకెప్పుడైనా కలిగిందా?’.. ఈ ప్రశ్న ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కంగనాకు ఎదురైంది.ఇటీవల జరిగిన ‘రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' అనే తెలుగు సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్య�
Indiramma Rajyam | ‘ఇందిరమ్మ రాజ్యం తెస్తాం..’ అనేది కాంగ్రెస్ నాయకులకో ప్రార్థన గీతం అయింది. ఈ జమానాకు ఆమె రాజ్యం ఎలా ఉండేదో తెలియదు కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారు. కానీ, అప్పట్లో ఇందిరమ�
‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్' అనే వారు ఉంటారు. ‘మంచి గతమున కొంచెమేనోయ్' అనే వారూ ఉంటారు. ఏదేమైనప్పటికీ మంచి అనేది ముఖ్యం. సమాజ ప్రగతికి వెనుకచూపు కన్నా ముందుచూపు అవసరం.
అంత తిరుగులేని అధికారం చేతుల్లో ఉన్నప్పుడే తెలంగాణ ప్రాంతానికి ఏమీ చేయలేని అత్యంత అసమర్థ, బాధ్యతారాహిత్య నాయకత్వానికి పరాకాష్ట అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక్క చాన్స్ ఇస్తే ఏమో చేస్తుందంటే నమ్మడా�
2001కు ముందు జరిగిన సంఘటనలను సింహావలోకనం చేస్తే.. తెలంగాణ ప్రజల అభీష్టాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలోని హేతుబద్ధతను గ్రహించి తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలని దశాబ్దాల క్రితమే ఫజల్ అలీ కమిషన్ సిఫారసు
Women's Reservation Bill | తొమ్మిది నెలలలో ఓ బిడ్డకు ప్రాణంపోయగల శక్తి స్త్రీకి ఉంది. కానీ, చట్టసభలలో ఆమె ప్రాతినిధ్యానికి ఉద్దేశించిన బిల్లు మాత్రం మూడు దశాబ్దాలు గడిచినా చట్టరూపం దాల్చలేదు. మొత్తానికి గ్రహణం వీడింది.