ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వ�
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడ�
హైదరాబాద్ మహా నగర మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా నాగార్జునసాగర్లో అత్యవసర పంపింగ్ ప్రారంభమైంది. మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోత చేపట్టేందుకు సాగర్లో కనీసంగా 510 అడుగులు (ఎండీడీఎల్) నీటిమట్�
హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థల్లో అత్యంత కీలకమైనది మెట్రోరైలు. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నా, మెట్రోరైలు ప్రయాణం మాత్రం ఎంతో ప్రత్యేకత అనేలా ఉంటుంది.
హైదరాబాద్ మహా నగరంలో బెంగళూరు తరహా నీటి కొరత తలెత్తకున్నా... ప్రజలు పొదుపు పాటిస్తేనే నీటి కటకటను అదుపు చేయవచ్చని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న ఉస్మాన్సాగర్ జలాశయం కాండూట్ (నీటి కాలువ)కు హకీంపేట్ ఎంఈఎస్ వద్ద ఏర్పడిన భారీ నీటి లీకేజీని అరికట్టడానికి శనివారం ఉదయం 6 నుంచి అర్ధరాత్రి వరకు 18 గంట�
హైదరాబాద్ నగరంతోపాటు ఓఆర్ఆర్ పరిధి వరకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి తెలిపారు. జలమండలి ప్రస్తుతం రోజూ 565 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుందన్నారు.
హైదరాబాద్ నగరంలో వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే లక్ష్యంలో మరో మూడు ఎస్టీపీలు అందుబాటులోకి తెచ్చేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తున్నది. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 31 ఎస్టీ�
Traffic restrictions | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) పర్యటన సందర్భంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని ట్రాఫిక్ డీసీపీ(Traffic DCP) సుబ్బారాయుడు తెలిపారు.
CP Srinivas Reddy | పార్టీల పేరుతో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలుంటాయని.. పబ్స్, రెస్టారెంట్లు, ఫామ్హౌస్ యజమానులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. కమాండ్ కం�
Restrictions | రేపటి నుంచి (శనివారం) నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో అసెంబ్లీకి 4 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్
Mla Krishna Rao | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్(Minister KTR)ల నాయకత్వంలో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని కూకట్పల్లి ఎమ్మెల్యే , అభ్యర్థి మాధవరం కృష్ణారావు (Mla Krishna Rao) వెల్లడించారు.