నగరంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు పలు కాలనీలు, ఇంకా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు పడటంతో పలు కాలనీలు, బస్తీలు, కొన్ని ప్రాంతాలు
హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు సేవలు ప్రారంభమై ఆరేండ్లు దాటింది. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి రోజూ 5లక్షలకు పైగా నగరవాసులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రాగల రెండురోజుల్లో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ శాఖ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ల బదిలీలు చేపట్టింది. పది సర్కిళ్లలో ఇప్పటికే హబ్సిగూడ ఎస్ఈగా కొద్ది రోజుల కిందట బ్రహ్మం బదిలీ అయ్యారు. తాజాగా శనివారం 9 సర్క�
హైదరాబాద్లో రాత్రి వేళల్లో మళ్లీ చైన్స్నాచింగ్లు పెరుగుతున్నాయి. మూడు నెలల కిందట నగరంలో రాత్రి అయ్యిందంటే చాలు స్నాచింగ్ ముఠాలు హాల్చల్ చేశాయి. ఆ ముఠాలను కట్టడి చేసేందుకు పోలీసులు డెకాయి ఆపరేషన్
నగరంపై వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. మంగళవారం తెల్లవారు జాము నుంచి రెండు గంటలకు పైగా కురిసిన జోరు వర్షానికి గ్రేటర్ అతలాకుతలమైంది. రహదారులు చెరువులను తలపించాయి. మ్యాన్హోల్స్ పొంగిపొర్లాయి. కాగా అత్యధి�
ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా సోమవారం మధ్యాహ్నం కురిసిన వాన గ్రేటర్ జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. దాదాపు గంట పాటు కుమ్మరించిన వర్షంతో కొన్ని చోట్ల ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. మ్య
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది 5 లక్షల మట్టి విగ్రహాలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పీసీబీ శాఖలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాయి. మట్టి గణపతులనే పూజిద్దామంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేం�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల గురువారం భారీ వర్షం కురిసింది. మూడు నాలుగు రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్న నగరవాసులు ఈ వర్షంతో కొంత ఉపశమనం పొందారు. ఒక్కసారిగా క�
గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. పలు చోట్ల ఉక్కపోతతో చెమటలు పట్టిస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వాన కురుస్తున్నది. బుధవారం అత్యధికంగా హైదర్నగర్లో 3.65, శంషిగూడలో 2.68, మహదేవ్పురం,
ఇంత అన్నారు... అంత అన్నారు... అంతలోనే ముంత బోర్లెసినట్లుగా ఉంది ఎలివేటెడ్ కారిడార్ల కథ. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు తామే జీవం పోశామంటూ.. రక్షణ శాఖ భూముల ప్రక్రియ కూడా తమతోనే సాధ్యమైందంటూ గొప్పలు పోయారే త
అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కొత్త మైదానాలను ఏర్పాటు చేయాలని బల్దియా నిర్ణయించింది. ఇందులోభాగంగానే గ్రేటర్లో భారీ స్థాయిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఫుట్�
ఆక్రమణలకు గురైన చెరువు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ట్రై సిటీ పరిధిలోని చెరువులను ఆక్రమించడంతో పాటు అక్రమంగా జరిగిన నిర్మాణాలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర�
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదివారం గ్రేటర్లోని పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. షేక్పేట, గచ్చిబౌలి, ఆసిఫ్నగర్, మెహిదీపట్నం, గన్ఫౌండ్రి, విజయనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం మోస్తరు �