ఛత్రపతి శివాజీ మహరాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సీడీ చవాన్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘గ్లోబల్ హిందూ ఫెడరేషన్' యాప్ను త్రిదండి చిన జీయర్ స్వామి హైదరాబాద్లో శనివా రం ప్రారంభించారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవుట్రీచ్ సెషన్ నిర్వహించారు. 2030 నాటికి 193 దేశాల్లో 5జీ, 6జీ సేవలు విస్తృతం కానున్నందున.. ఈ పురోభ�
హైదరాబాద్ నగరంలో దీర్ఘకాలికంగా, అపరిష్కృతంగా ఉన్న సీవరేజీ సమస్యల నివారణపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సంస్థ ఎండీ అశోక్రెడ్డి గత కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు.
మినీ ఇండియాగా పేరు గాంచిన హైదరాబాద్ నగరం మత సామరస్యానికి చిరునామాగా వెలిసిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. బోరబండలో గురువారం జరిగిన ‘మిలాద్-ఉన్-నబీ’ ఊరేగింపు సంబురాల్లో ఆయన పా
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఊరేగింపులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉం
సుస్థిర ప్రభుత్వం... సమర్థ నాయకత్వంతో పదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అత్యుత్తమంగా ఎదుగుతూ వచ్చింది. హైదరాబాద్ మహానగరం అన్ని రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు, అత్యుత్తమ స్థానాలను సొం
రుతుపవనాల ప్రభావంతో ఆదివారం గ్రేటర్లోని కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. నగరంలోని కుషాయిగూడ, ఏఎస్రావు నగర్, కాప్రా, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. కాగా, కిందిస్థాయి గాలుల ప్
గ్రేటర్లో గణనాథుడి సందడి మార్మోగుతోంది. ఆనందోత్సాహాల మధ్య భక్తులు ఆట, పాటలతో మండపాల వద్ద హుషారుగా గడుపుతున్నారు. సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విభిన్నరకాల విఘ్నేశ్వరులు తీరొక్�
హైదరాబాద్లో ట్రాఫిక్తో ఎక్కడి జంక్షన్లు అక్కడే జామ్ అవుతున్నాయి. ఒక కిలోమీటర్కు గంట.. రెండు కిలోమీటర్లకు రెండు గంటల సమయం పడుతోంది. ఈ ట్రాఫిక్లో అంబులెన్స్లు సైతం గంటల తరబడి ఆగిపోతున్నాయి.
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని వివిధ మండలాల చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులను ఆక్రమించి బహుళ అంతస్తులను నిర్మించిన అక్రమార్కులను వెంటనే అరెస్టు చేసి, సదరు భూములను స్వాధీనం చేసుకోవాలని సీపీఐ రాష్ట్ర
కళాశాలలో నేరుగా వచ్చిన సాధారణ అడ్మిషన్లను ఏజెంట్ల ద్వారా వచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి యాజమాన్యాన్ని తప్పుదారి పట్టించి సుమారు రూ.2కోట్ల వరకు మోసగించిన ముగ్గురిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అ�
వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా గుజరాత్లోని వాంతార పనిచేస్తుందని సీఈవో వివాన్ కరాణి తెలిపారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో గ్రీన్స్ జువాలజికల్ రెస్కూ, రీహాబిటేషన్ సెంటర్గా దాదాపు 2వేల వ�
నిబంధనలకు విరుద్ధంగా గోవా నుంచి నగరానికి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం తరలిస్తున్న ఏడుగురిని రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.12లక్షల విలువ చేసే 415 మద్యం బ
విజన్ ఉండాలే కానీ ఎంతటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు అక్షరాల నిరూపించింది. గడిచిన మూడు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్త�