గ్రేటర్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32.4, కనిష్ఠం 19.2 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 51 శాతంగా నమోద
జీహెచ్ఎంసీలో ఇంజినీర్లకు కొత్త కొలువు కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రభుత్వ కొలువు.. అందులో హైదరాబాద్ పౌరులకు సేవలందించే కీలకమైన బల్దియా లో పోస్టింగ్ వచ్చిందంటూ సంబురపడిన ఏఈఈలకు నిరాశే ఎదురవుతున్నది.
గ్రూప్- 1 మెయిన్స్ పరీక్ష మొదటిరోజు సోమవారం ప్రశాంతంగా సాగింది. అక్కడక్కడ అభ్యర్థులు ఆలస్యంగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంతో వారిని సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో కొందరు అభ్యర్థులు కన్నీటి పర్య�
హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై అంధకారం అలముకున్నది. రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు వీధి దీపాలు ఎంతో ముఖ్యం. ఇందుకోసం వందల కోట్ల రూపాయలు వెచ్చించి హైదరాబాద్�
హైదరాబాద్లో సీసీ కెమెరాల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. చీమ చిటుక్కుమన్నా తెలిసే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో లక్షలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి... ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తూ లక్షల రూపాయలు దండుకున్న ఒక కిలాడీ లేడీని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి 9 స్మార్ట్ఫోన్లు, 6 కీ ప్యాడ్
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో సోమవారం సాయంత్రం గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 10 గంటల వరకు కుత్బుల్లాపూర్లో 2.20సెం.మీలు, పటాన్చెరువులో 2.18, కూకట్పల్లి శంషీగ
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండంలో భారతీయ నావికా విభాగం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్న వెరీ లో ఫ్రీక్వెన్సీ ప్రాజెక్టు వల్ల మానవ మనుగడే అసాధ్యమవుతుందని వక్తలు అ�
ఔటర్ రింగు రోడ్డును దాటి హైదరాబాద్ మహానగరం విస్తరిస్తున్నది. గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చొరవతో నగరం నలుదిక్కులా అభివృద్ధికి నోచుకున్నది. దాని ఫలితంగానే నివాస గృహాలతో పాటు పరిశ్రమలు, వ్యాపార, వాణ�
తంగేడు.. బంతి.. చామంతి.. ఇలా తీరొక్క పూలతో భాగ్యనగరం మురిసిపోయింది. వివిధ ఆకృతుల్లో తయారు చేసిన బతుకమ్మలు మహిళల కళాభిరుచిని చాటి చెప్పాయి. ‘ఎంగిలిపూల’తో మొదలైన పూల జాతర గురువారం సద్దుల బతుకమ్మతో ముగిసింది.
గ్రేటర్లో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గురువారం గ్రేటర్ వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయి. గరిష్ఠం 31.2, కనిష్ఠం 23.8, గాలిలో తేమ 68 శాతంగా నమోదైనట్లు అ
మహా నగరంలో గురువారం పూల కోలాహలం కొనసాగింది. నగరంలో ఏ మూల, ఏ ప్రధాన కూడలి చూసినా
పలు రకాల పూలు జాతర చేశాయి. నగరమంతా పూల సువాసనలతో గుబాళించింది. ఉదయం నుంచి సాయంత్రం పొద్దు పోయేదాకా.. పూల పండుగ ఆడంబరంగా సాగింది
ఆవర్తనం బలహీనపడటంతో గ్రేటర్లో వానలు తగ్గుముఖం పట్టాయి. కాగా రాగల 24 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఆబ్కారీ శాఖ మామూళ్ల మత్తులో జోగుతున్నది. గ్రేటర్లో యథేచ్ఛగా కల్తీ కల్లు విక్రయాలు కొనసాగుతున్నా.. సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.