అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆయన నివాసంలో బీఆర్ఎస్ నాయకులు కలిసి పార్టీ గెలుపుపై చర్చించారు.
తన గెలుపు కోసం కష్టపడ్డ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తాండూరు నియోజకవర్గంలో లోకల్ వర్సెస్ నాన్-లోకల్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొన్నది. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పైల ట్ రోహిత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మనోహర్రెడ్డి బరిలో ఉన్నా�
గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కు మాత్రమే ఉందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల, కొడిచెర్ల, కొడిచెర్లతండా, ఎస్బీపల్లి, సిద్దాపూర్ వైఎం తండాల్లో �
బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గా ల ప్రజలను అక్కున చేర్చుకుందని యువతంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
‘నాకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన. నన్ను నాలుగు సార్లు గెలిపించారు. ఐదోసారి జరుగుతున్న ఎన్నికల్లోనూ మీ బిడ్డగా భారీ మెజార్టీతో ఆశీర్వదించండి’ అని సిరిస�
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే రాష్ర్టాన్ని ఆగం చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం కొందుర్గు మండలం అయోధ్యపూర్, పుల్లప్పగూడ, చిన్న ఎల్కిచర్ల, శ్రీరంగపూర్, సో�
కాంగ్రెస్ ఇచ్చే ఆరు హామీలకు గ్యారెంటీ లేదు. మానకొండూర్ ఆ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి మాటలకు వారెంటీలేదు’ అంటూ మానకొండూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో విరుచు�
చీకటి ఒప్పందంతో మూడు దశాబ్దాలుగా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న ఉత్తమ్, చందర్రావు అరాచక రాజకీయానికి చరమగీతం పాడాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన పట్టణంలోని ఆర్డ�
Minister Harish Rao | కూర్చున్న కొమ్మను నరికితే ఇబ్బంది పడతాం, ఇన్నేండ్లు కాంగ్రెస్కు ఓటేస్తే చేసింది ఏమీ లేదని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. అందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బూత్ స్థాయి ఇన్చార�
మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ఇంటింటా ప్రచారం జోరం దుకున్నది. ప్రజాప్రతినిధులతో పాటు, కార్య కర్తలు, మహిళలు ఇంటింటా ప్రచారం నిర్వహి స్తున్నారు. లక్ష్మీసాగర్ గ్రామంలో ఉపసర్పంచ్ ముడికె మల్లేశ్యా
తనను మరోసారి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీశ్కుమార్ విజ్ఞప్తి చేశారు. గతంలో రెండు సార్లు తనకు అవకాశమిస్తే హుస్నాబాద్ను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో 50 వేలకు ఒక్క ఓటు తగ్గినా రాజకీయం సన్యానం చేస్తానని ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పిన వ్యాఖ్యలను ప్రజలు అపహాస్యం చేస్తున్నారని, ఒక జోకర్గా చెప్పు�
గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో తుంగతుర్తి నియోజక వర్గంలోని గ్రామ పంచాయతీల్లో రూ.3 వేల కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులు చేసినట్లు, అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి తనను మరోమారు భారీ �