సెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొత్తం 12 అసెంబ్లీ స్థానాలకు గాను 7చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా.. 5 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ�
జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ఘన విజయం సాధించగా, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని నూకపెల్లి వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు తర్వాత క�
తనను గెలిపించిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సేవకు అంకితమవుతానని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రకటించారు. నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ప్రజలు వినూత్న తీర్పునిచ్చారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి.. కాంగ్రెస్ అభ్యర్థి ఆజ్మీరా శ్యాంనాయక్పై 22,810 ఓట్ల మెజార్టీతో గెలుపొం�
ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల మిశ్రమ ఫలితా లు వచ్చాయి. బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విజయం సాధించగా, ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ విజయం సాధించా
‘నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించిన కోరుట్ల నియోజకవర్గం ప్రజలకు సేవకుడిలా పనిచేస్తా. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా, ప్రజా సంక్షేమం, నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తానని’ ఎమ్మెల్యే డ
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజయోత్సవ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజేలు, డప్పు చప్పుళ్లతో కార్యర్తలు, నాయకులు నృత్యాలు చేశారు. రంగులు చల్లుకుంటూ ర్యాలీలు తీశారు. పటాకులు కాల్చి, �
మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి చామకూర మల్లారెడ్డి పోటీ చేసి.. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్పై 33,419 ఓట్ల మోజార్టీతో గెలుపొందగా, మల్కాజిగిరిలో బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశే
జగిత్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.
సూర్యాపేట అసెంబ్లీ నియోజకర్గ ఫలితం సాఫీగా సాగింది. రెండు మూడు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో బీఆర్ఎస్ మెజార్టీ కనబర్చి విజయాన్ని సాధించింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ ఆవరణలో
నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఘనవిజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిపై 40,127ఓట్లతో విజయం సాధించారు. మొదటి నుం చి ప్రతిరౌండ్లోనూ ఆయ
BRS Leaders | కేసీఆర్ (KCR) మూడోసారి ముఖ్యమంత్రి కావాలని బీఆర్ఎస్ నాయకులు పూజలు చేశారు. సికింద్రాబాద్లోని చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆయన నివాసంలో బీఆర్ఎస్ నాయకులు కలిసి పార్టీ గెలుపుపై చర్చించారు.
తన గెలుపు కోసం కష్టపడ్డ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తాండూరు నియోజకవర్గంలో లోకల్ వర్సెస్ నాన్-లోకల్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొన్నది. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పైల ట్ రోహిత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మనోహర్రెడ్డి బరిలో ఉన్నా�