పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డిని భారీ మెజార్టీతో గెలుపించుకుందామని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. �
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీబీజీకేఎస్ దూకుడు పెంచింది. ఈ మేరకు గనులు, విభాగాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. సాధించిన హక్కులను వివరిస్తూ కార్మికులను ఓట్లు అభ్యర్థిస్తున్�
ప్రత్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి.. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ.. ఎన్నికల వేళ మొదటి దఫాలోనే టికెట్ కేటాయింపు.. ఆయనకు, ఆ పార్టీకి జగిత్యాల గట్టిపట్టున్న నియోజకవర్గం.. ముందు నుంచ�
ఆసిఫాబాద్ నియోజకవర్గ ఆదివాసులు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మికి జైకొట్టారు. నియోజవర్గంలో 2,26,664 ఓట్లు ఉండగా.. ఇందులో 1,83,534 ఓట్లు పోలయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనార్టీ ఓట్లలో అత్య�
మెజార్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు రెండు, మూడు సార్లు విజయం సాధిస్తే.. చొప్పదండిలో మాత్రం అందుకు భిన్నమైన సంప్రదాయం కొనసాగుతున్నది. 24 ఏండ్లుగా ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేకు మరోసారి అవకాశం ఇవ్వకుండా ప్రజా
సనత్నగర్ శాసనసభ్యుడిగా మూడోసారి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన తలసాని శ్రీనివాస్యాదవ్కు అభినందనలు వెల్లువెత్తాయి. సోమవారం వెస్ట్ మారేడ్పల్లిలోని ఆయన నివాసానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాం�
మాజీ మంత్రి కొట్నాక్ భీంరావు కుమార్తె కోవ లక్ష్మి.. ప్రజాక్షేత్రంలో విజయానికి చిహ్నంగా నిలుస్తూ తిరుగులేని నాయకురాలిగా పేరు సంపాదించుకున్నారు. తన భర్త సోనే రావు ప్రోత్సాహంతో ఓ చిన్న గ్రామానికి ఎంపీటీ�
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన బోథ్ నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉంటానని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. సోమవారం విలేకరులను కలిసి మాట్లాడారు.
సూర్యాపేట నియోజకవర్గం నుంచి గతంలో వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన వారు ఎవరూ లేకపోగా, ఇప్పుడు ఆ ఘనత గుంటకండ్ల జగదీశ్రెడ్డికి దక్కింది.
మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి వరుస విజయాలతో రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సబితాఇంద్రారెడ్డి మంత్రిగా పలు హోదాల్లో పనిచేశారు.
గ్రేటర్ హైదరాబాద్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో గెలిచారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేపీ.వివేకానంద 85,576 ఓట్ల మెజారి�
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి 33 వేల 214 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డికి 78,847 ఓట్లు రాగా కాంగ
న్యాయ నిర్ణేతలైన ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఉత్కంఠ రేపిన కరీంనగర్ ఫలితాల అనంతరం ఆదివారం రాత్రి స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలోని కౌంటింగ్ క�