‘ నా రాజకీయ జీవితంలో మున్నూరు కాపులు అందించిన అండదండలు, ఆదరణ మరువలేను. మీ సేవ కోసమే అహర్నిశలూ కృషిచేస్తున్న. నా వెన్నంటి నిలిచిన మీకు బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో ప్రాధాన్యమిచ్చాం’ అని జగిత్యాల బీఆర�
సూర్యాపేట జిల్లాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభలు విజయవంతంగా జరిగాయి. కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సభలకు పల్లెలు, పట్టణాలు, మారుమూల తండాల నుంచి జనం పెద్ద ఎత్తున
స్వచ్ఛందంగా తరలివచ్చారు.
తెలంగాణ - ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన కోదాడ పట్టణంగులాబీ ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి గులాబీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి వచ్చారు.
నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా అమరవేణి నర్సాగౌడ్ను రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.
ప్రతి పక్షాలు గెలిచేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదని తెలిసి ప్రజలను మోసగించేలా ప్రతిపక్షాలు నీటిమీద బుడగలాంటి హామీలు ఇస్తున్నారని, వారి మోసపూరిత మాటలను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అ�
సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో శుక్రవారం యువ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు మొదలు కావాల్సిన సభను మధ్యాహ్నం 12:45గంటలకు ప్రారంభించారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. భారీ ర్యాలీలు, కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు, సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ శ్రేణులు గడపగడపకూ వెళ్లి అభ్యర్థుల తరఫున ఓట్ల�
కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నది. అందరికీ ముందుగానే జనంలోకి వెళ్లిన గులాబీ దళం, ప్రజలతో మమేకం అవుతుండగా, బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కల్వకుంట్లకు ఊ�
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి పేర్కొన్నారు. గురువారం బోథ్లో,
హుస్నాబాద్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కారు జోరందుకుంది.ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ ఆధ్వర్యంలో గ్రామాల్లో గులాబీ ప్రచార హోరు ఉత్సాహంగా కొనసాగుతోంది.
తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ప్రజాఆశీర్వాద సభలో భాగంగా వికారాబ�
కాంగ్రెస్ పార్టీ అరవై ఏండ్ల పాలనలో గొంతు తడుపు కోవడానికి గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడేవారిని, బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత మంచినీళ్లు అందుతున్నాయని ఎమ్మెల్యే , బ
బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతున్నదని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నాగపూర్, మందబొగూడ, అందూర్, బీర్లాగొంది గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ నాయకులు ఇ�
రానున్న ఎన్నికల్లో తన ను ఆదరించి గెలిపిస్తే ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్య ర్థి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం దుర్గామాత నవరాత్రోత్సవాల్�