కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ నిజామామాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లికి చెందిన మాదిగ దండోరా సంఘం సభ్య�
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు గ్రామాల్లో రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయా గ్రామాల వారు తీర్మ�
చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ గ్రామాలకు ప్రచారానికి రాకున్న భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చా�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కనీసం 20 వేల మెజార్టీతో విజయం సాధిస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్లనే మునుగోడు ఉపఎన్
ఎమ్మెల్యే శానంపూడి | ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి | ఉమ్మడి ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే సతీష్ కుమార్ | హుజురాబాద్ మండలంలోని 19 గ్రామాల్లో టీఆర్ఎస్ 90 శాతం మెజార్టీ ఓట్లు వచ్చే విధంగా కృషి చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే, హుజురాబాద్ మండల రూరల్ గ్రామాల ఇంచార్జి వొడితెల సతీష్ కుమార్ అన్�
ఎన్నారై | గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్తోపాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు జరగబోయే ఎన్నికల్లో వాటి సర్వతోమఖాభివృద్ధికి టీఆర్ఎస్కు ఓటేసి భారీ మెజారిటీతో గెలి�