90 ఏళ్ల ఎస్ఎం కృష్ణ తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. శ్వాసకోశ వ్యవస్థ సపోర్ట్పై ఆయన ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
జహీరాబాద్ ని యోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసి పనులు వేగవంతంగా చేస్తున్నది. నేడు మంత్రి హరీశ్రావు విచ్ఛేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు ఆ �
మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లతోనే ప్రతియేటా క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం, నిత్యం వ్యాయామంతో ఈ వ్యాధిని అరికట్ట
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఆరోగ్య వ్యవస్థ దారుణంగా తయారైంది. తీవ్ర అనారోగ్య పరిస్థితులతో దవాఖానకు వెళ్లాలన్నా.. ఆఖరుకు మరణించిన తర్వాత మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లాలన్నా అంబులెన్స్ అందుబాటులో ఉ�
రుతువులను బట్టి మనకు జ్వరాలు వస్తాయి. వెంటనే డాక్టర్ను సంప్రదించి మందులు తెచ్చుకుంటాం. మరి పంటల సంగతి? తెగుళ్లు, వైరస్లు, చీడపీడలు చుట్టుముడితే? శ్యామసుందర్రెడ్డి అనే డాక్టర్ను సంప్రదిస్తాయి. సమస్య �
సాధారణ ప్రసూతి చేస్తున్న సమయంలో బిడ్డ మృతి చెందిన సంఘటన వనస్థలిపురం ఏరియా దవాఖానలో చోటు చేసుకున్నది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ మృతి చెందిందని బాలింత బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. బా�
భారీ వర్షాలతో రాకపోకలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో ప్రసవ సమయం దగ్గరపడిన గర్భిణులను అధికార యంత్రాంగం సమీప దవాఖానలకు తరలిస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చిన్నరాస్పల్లికి చెందిన గర్భి�
వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ నవజాత శిశువు పురిట్లోనే చనిపోయింది. ఛత్తర్పూర్ జిల్లాలోని నౌగావ్కు చెందిన ఓ మహిళకు గురువారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి