కేపీహెచ్బీ కాలనీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు, వంద పడకల వైద్యశాలను నిర్మించేందుకు వీలుగా స్థలాలను కేటాయించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఎమ్మెల్యేకృష్ణారావు,
బంధువుల ఆస్తిని కాజేయాలనే దురాశ.. తన వృత్తికి పోటీ లేకుం డా చేసుకోవాలనే దుర్బుద్ధితో ముగ్గురి హత్యకు ఓ ఆర్ఎంపీ వేసిన మాస్టర్ ప్లాన్ను కోరుట్ల పోలీసులు భగ్నం చేశారు. సుపారీ గ్యాంగ్తోపాటు ఆర్ఎంపీ వైద
ఆర్మూర్లోని ప్రభుత్వ దవాఖాన నిర్వహణ బాగున్నదని, ఎమ్మెల్యే జీవన్రెడ్డి చొరవతో 100 పడకల దవాఖానగా అప్గ్రేడ్ అయ్యిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పరామర్శించి, దవాఖానకు తరలించి ఉదారతను చాటుకున్న ఘటన మండలంలోని ఆవంచ గ్రామ సమీపంలో గురువారం జరిగింది. హత్నూరా మండలం మధిర గ్రామం లో జరిగిన ఒక
మండలవాసులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి స్థానిక ప్రభుత్వ 30 పడకల దవాఖాన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు.
Kamal Haasan | స్టార్ నటుడు కమల్హాసన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆయన్ని కుటుంబ సభ్యులు చెన్నైలోని శ్రీరామచంద్ర
Vikram Gokhale | బాలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే తీవ్ర అనారోగ్యంతో పూణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని.. వైద్యులు వెంటిలే
Ghost Patient | దెయ్యాన్ని ఎప్పుడైనా చూశారా..? మాట్లాడారా..? అసలు నిజంగా విశ్వంలో దెయ్యాలు ఉన్నాయా..? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరూ చెప్పలేరు. అయితే, అర్జంటీనాలో జరిగిన ఓ ఘటన మాత్రం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చే�
దవాఖానల్లో వైద్యం కోసమో, ఉపాధి నిమిత్తమో, మరేదైనా పని కోసమో హైదరాబాద్ వచ్చి.. బస చేసేందుకు చోటు లేక రాత్రివేళల్లో ఏ రోడ్డుపైనో సేదతీరే వారిని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. వణికించే చలిలో కనీసం దుప్పటి కూడా ల�
మాంసం ముక్కలు గొంతులో ఇరుక్కుపోయి ఆహారనాళం చిరిగి వారం రోజులుగా వాంతులు చేసుకుంటూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స చేసి సమస్యను దూరం చేశారు కిమ్స్ వైద్యులు. గచ్చిబౌలికి చెందిన అ
రోడ్డు ప్రమాదానికి గురైన ఓ మహిళను మంత్రి కేటీఆర్ తన ఎస్కార్ట్ వాహనంలో దవాఖానకు పంపించారు. మంగళవారం సాయంత్రం 4.46 గంటల ప్రాంతంలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ అబ్దుల్లాపూర్మెట్లోని రమాదేవి స్కూల్ యూటర్న