Kamal Haasan | స్టార్ నటుడు కమల్హాసన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆయన్ని కుటుంబ సభ్యులు చెన్నైలోని శ్రీరామచంద్ర
Vikram Gokhale | బాలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే తీవ్ర అనారోగ్యంతో పూణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని.. వైద్యులు వెంటిలే
Ghost Patient | దెయ్యాన్ని ఎప్పుడైనా చూశారా..? మాట్లాడారా..? అసలు నిజంగా విశ్వంలో దెయ్యాలు ఉన్నాయా..? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరూ చెప్పలేరు. అయితే, అర్జంటీనాలో జరిగిన ఓ ఘటన మాత్రం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చే�
దవాఖానల్లో వైద్యం కోసమో, ఉపాధి నిమిత్తమో, మరేదైనా పని కోసమో హైదరాబాద్ వచ్చి.. బస చేసేందుకు చోటు లేక రాత్రివేళల్లో ఏ రోడ్డుపైనో సేదతీరే వారిని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. వణికించే చలిలో కనీసం దుప్పటి కూడా ల�
మాంసం ముక్కలు గొంతులో ఇరుక్కుపోయి ఆహారనాళం చిరిగి వారం రోజులుగా వాంతులు చేసుకుంటూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స చేసి సమస్యను దూరం చేశారు కిమ్స్ వైద్యులు. గచ్చిబౌలికి చెందిన అ
రోడ్డు ప్రమాదానికి గురైన ఓ మహిళను మంత్రి కేటీఆర్ తన ఎస్కార్ట్ వాహనంలో దవాఖానకు పంపించారు. మంగళవారం సాయంత్రం 4.46 గంటల ప్రాంతంలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ అబ్దుల్లాపూర్మెట్లోని రమాదేవి స్కూల్ యూటర్న
Rishi Sunak | బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు వింత అనుభవం ఎదురైంది. రోగులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన రిషి సునాక్.. అక్కడ ఓ రోగి మాటలకు ఆశ్చర్యానికి గురయ్యారు.
దవాఖానకు వచ్చేవారికి వైద్య సేవలందించాల్సిన సిబ్బంది మద్యం తాగి చిందులేశారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన (జీఎంహెచ్)లో ఆరోగ్యశ్రీ విభాగంలో సేవలందిస్తున్న ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగినులు, బయటి�
Viral Video | ఛత్తీస్గఢ్లో నిర్ఘాంతపోయే ఘటన ఒకటి చోటు చేసుకుంది. కూలర్ ఎందుకు ఆఫ్ చేశావని అడిగినందుకు ఓ వ్యక్తిని మహిళ చెప్పుతో కొట్టింది. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ మెడికల్ కళాశాలలో చోటు చేసుకుంద�
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ బస్టాండ్కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడి�
King Cobra | కింగ్ కోబ్రా.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషసర్పం. ఇది కాటు వేస్తే క్షణాల్లో మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి విషసర్పం ఓ మనిషిని కాటు వేసి మృతి చెందింది. ఇదేంటి కింగ్ కోబ్రా మనిషిని క�
చికిత్స, సేవల పేరుతో రోగి నుంచి భారీగా వసూలు చేసిన దవాఖానకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 భారీ జరిమానా విధించింది. అధిక చార్జీలపై మలక్పేటలోని మెట్రోక్యూర్ దవాఖానకు మొట్టికాయలు వేసింది. ఈ కేసును హై�
తార్నాకలోని ఆర్టీసీకి చెందిన హాస్పిటల్లో ఆర్టీసీ సిబ్బంది, కార్మికులతో పాటు సాధారణ ప్రజలకు కూడా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఆదేశాల �