నంది మేడారంలో నూతనంగా నిర్మించనున్న 30 పడకల దవాఖాన శంకుస్థాపన కోసం ఈ నెల 5న మంత్రి హరీశ్రావు వస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఆదివారం కరీంనగర్లో మంత్రి ఈశ్వర్కు నూతన సంవత్సర శుభాకాంక�
గత కొన్నిరోజులుగా వీధి కుక్కల దాడి ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ నోయిడాలో వీధి కుక్కల దాడిలో పలువురు చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శునకాల దాడిలో చాలా మంది ఆసుప�
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ (100) అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆమెకు ఆరోగ్య సంబంధ సమస్యలు తలెత్తడంతో అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా కార్డియాలజీ, రిసెర్చ్ సెంటర్ దవాఖానలో చేర్చారు.
ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్ను వీలైనంత వేగంగా దవాఖానకి తీసుకెళ్లడం అంబులెన్స్ డ్రైవర్ల విధి. కానీ, ఒడిశాలోని జగత్సింగ్పూర్లో ఓ అంబులెన్స్ డ్రైవర్ మాత్రం పేషెంట్ను దవాఖానకి తీసుకెళ్తూ దారిలో తీ�
కేపీహెచ్బీ కాలనీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు, వంద పడకల వైద్యశాలను నిర్మించేందుకు వీలుగా స్థలాలను కేటాయించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఎమ్మెల్యేకృష్ణారావు,
బంధువుల ఆస్తిని కాజేయాలనే దురాశ.. తన వృత్తికి పోటీ లేకుం డా చేసుకోవాలనే దుర్బుద్ధితో ముగ్గురి హత్యకు ఓ ఆర్ఎంపీ వేసిన మాస్టర్ ప్లాన్ను కోరుట్ల పోలీసులు భగ్నం చేశారు. సుపారీ గ్యాంగ్తోపాటు ఆర్ఎంపీ వైద
ఆర్మూర్లోని ప్రభుత్వ దవాఖాన నిర్వహణ బాగున్నదని, ఎమ్మెల్యే జీవన్రెడ్డి చొరవతో 100 పడకల దవాఖానగా అప్గ్రేడ్ అయ్యిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పరామర్శించి, దవాఖానకు తరలించి ఉదారతను చాటుకున్న ఘటన మండలంలోని ఆవంచ గ్రామ సమీపంలో గురువారం జరిగింది. హత్నూరా మండలం మధిర గ్రామం లో జరిగిన ఒక
మండలవాసులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి స్థానిక ప్రభుత్వ 30 పడకల దవాఖాన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు.