snake | మహేంద్ర అనే వ్యక్తి కడుపు నొప్పితో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వేళ హర్దోయ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి వేళ బహిరంగ ప్రాంతంలో మల విసర్జన చేస్తున్న సమయంలో తన శరీరంలోక�
మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తున్నది. అందులో భాగంగా త్వరలోనే ఇక్కడ 100 పడకల దవాఖాన ఈ ప్రాంత ంలో ఏర్పాటు క�
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఆన్లైన్ ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. రోజుకు సుమారు వెయ్యి మందికిపైగా ఓపీ కోసం వస్తుండగా, వీరికి గతంలో చిన్న కాగితాల్లో ఓపీ రాసిచ్చేవారు.
ప్రేమ పేరిట వేధింపులు భరించలేక మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్తమామిడిపెల్లికి చెందిన ఎంబడి సాయిష్మ(22) ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే..అదే గ్రామానికి చెందిన నలిమెల వినయ్ ఏడాది నుంచి ప్రేమ �
Telangana | తెలంగాణ సర్కారు కృషితో ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు పునర్జన్మ లభించింది. అవయవ మార్పిడుల్లో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. బ్రెయిన్ డెడ్ లేదా మరణించిన తర్వాత అవయవాలను సేకరించి.. మరిక
: రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమా లు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, మహిళలను ఆరోగ్యపరంగా మరింత శక్తివంతంగా తయారుచేసేందుకు మరో కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నది.
మిర్యాలగూడ ఏరియా దవాఖానను 100 పడకల నుంచి 200 పడకల స్థాయికి పెంచనున్నట్లు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ ఏరియా దవాఖానను ఆయన సందర్శించి వైద్య సేవల గురించి రోగ�
Actor Prabhu | ప్రముఖ తమిళ (Tamil) నటుడు ప్రభు (Actor Prabhu ) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే చెన్నై (chennai) లోని కొడంబక్కంలో గల మెడ్ వే ఆసుపత్రికి తరలించారు.
Minister Harish Rao | సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్టలో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. యాదగిరిగుట్టలో గురువారం రూ.45కోట్లతో 100 పడకల ఆసుపత్