ఉస్మానియా మార్చురీ ఆధునీకరణ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 20 నుంచి 30 మృతదేహాలను భద్రపరిచే సామర్థ్యం ఉన్న ఉస్మానియా మార్చురీలో ప్రతి రోజు 10 నుంచి 12 పోస్టుమార్టమ్స్ జరుగుతున్నాయి.
అగ్ర కథానాయిక ఇలియానా స్వల్ప అస్వస్థతకు గురైంది. డీహైడ్రేషన్ వల్ల ఇబ్బంది తలెత్తిందని, ఆసుప్రతిలో చికిత్స తీసుకొని కోలుకున్నానని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వెల్లడించింది.
జార్ఖండ్లోని ధన్బాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ దవాఖానలో మంటలు అంటుకోవడంతో వైద్య దంపతులతోసహా ఐదుగురు మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హాస్పిటల్ కారిడార్లో
రన్నింగ్లో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. దీంతో అదుపుతప్పి బస్సు పొదల్లోకి దూసుకెళ్లి ఆగిపోవడం తో ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారు.
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. గురువారం ఆయన జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి పట్టణాలతో పాటు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో మరో మంత్ర�
నాగార్జునసాగర్ హిల్కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా దవాఖానలో నూతనంగా రూ. 70 లక్షల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నది.
ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలార్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ హరిశంకర్గౌడ్ వివరాల ప్రకారం.. సాలార్పూర్ గ్రామానికి చెందిన నేనా