గంటకుపైగా ఎదురుచూసినా అంబులెన్స్ రాలేదు. దీంతో చేసేదేమీ లేక ఒక తోపుడు బండిపై ఆ వ్యక్తిని పడుకోబెట్టారు. ఆ వ్యక్తి భార్య, కుమారుడైన చిన్న పిల్లవాడు ఆ బండిని తోశారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆస
పోలీసుల తీరుపై ఆ దంపతుల కుమారుడు మండిపడ్డాడు. జయనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన బాధ్యులైన ట్రాఫిక్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
మైఖ్య పాలనలో దశాబ్దాల తరబడి వెనుకబాటుకు గురైన తుంగతుర్తి నియోజకవర్గం నేడు సీఎం కేసీఆర్ ఆలోచనలు, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ చొరవతో అన్ని రంగాల్లో
మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 40 బృం దాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక డాక్టర్తో పాటు అప్తాలమిజిస్ట్, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు ఆశలు, ఒక డాటా ఎంట్రీ
నిత్య వ్యాయామంతో ఆరోగ్యం చేకూరుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తెలిపారు. మాదాపూర్లోని పత్రికనగర్ కాలనీ అసోసియేషన్
చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు, 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి జన్మదినం సందర్భంగా వెంకటరమణ జంక్షన్లోని గంగా హాస్పిటల్, ధర్మరుద్ర క్లినిక్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. కూలీ పని దొరికితేనే బిడ్డలకు కడుపు నిండా భోజనం. ఈ పరిస్థితిలో అనారోగ్యం పాలైన ఒక్కగానొక్క కొడుక్కు మెరుగైన వైద్యం చేయించేందుకు చేతిలో చిల్లిగవ్వలేక ఆపన్నహస్త�
ఉస్మానియా మార్చురీ ఆధునీకరణ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 20 నుంచి 30 మృతదేహాలను భద్రపరిచే సామర్థ్యం ఉన్న ఉస్మానియా మార్చురీలో ప్రతి రోజు 10 నుంచి 12 పోస్టుమార్టమ్స్ జరుగుతున్నాయి.
అగ్ర కథానాయిక ఇలియానా స్వల్ప అస్వస్థతకు గురైంది. డీహైడ్రేషన్ వల్ల ఇబ్బంది తలెత్తిందని, ఆసుప్రతిలో చికిత్స తీసుకొని కోలుకున్నానని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వెల్లడించింది.
జార్ఖండ్లోని ధన్బాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ దవాఖానలో మంటలు అంటుకోవడంతో వైద్య దంపతులతోసహా ఐదుగురు మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హాస్పిటల్ కారిడార్లో