మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 40 బృం దాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక డాక్టర్తో పాటు అప్తాలమిజిస్ట్, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు ఆశలు, ఒక డాటా ఎంట్రీ
నిత్య వ్యాయామంతో ఆరోగ్యం చేకూరుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తెలిపారు. మాదాపూర్లోని పత్రికనగర్ కాలనీ అసోసియేషన్
చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు, 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి జన్మదినం సందర్భంగా వెంకటరమణ జంక్షన్లోని గంగా హాస్పిటల్, ధర్మరుద్ర క్లినిక్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. కూలీ పని దొరికితేనే బిడ్డలకు కడుపు నిండా భోజనం. ఈ పరిస్థితిలో అనారోగ్యం పాలైన ఒక్కగానొక్క కొడుక్కు మెరుగైన వైద్యం చేయించేందుకు చేతిలో చిల్లిగవ్వలేక ఆపన్నహస్త�
ఉస్మానియా మార్చురీ ఆధునీకరణ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 20 నుంచి 30 మృతదేహాలను భద్రపరిచే సామర్థ్యం ఉన్న ఉస్మానియా మార్చురీలో ప్రతి రోజు 10 నుంచి 12 పోస్టుమార్టమ్స్ జరుగుతున్నాయి.
అగ్ర కథానాయిక ఇలియానా స్వల్ప అస్వస్థతకు గురైంది. డీహైడ్రేషన్ వల్ల ఇబ్బంది తలెత్తిందని, ఆసుప్రతిలో చికిత్స తీసుకొని కోలుకున్నానని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వెల్లడించింది.
జార్ఖండ్లోని ధన్బాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ దవాఖానలో మంటలు అంటుకోవడంతో వైద్య దంపతులతోసహా ఐదుగురు మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హాస్పిటల్ కారిడార్లో
రన్నింగ్లో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. దీంతో అదుపుతప్పి బస్సు పొదల్లోకి దూసుకెళ్లి ఆగిపోవడం తో ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారు.