పటాన్చెరు ఏరియా దవాఖానను మంగళవారం సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దవాఖానలో ఇద్దరు డాక్టర్లు డ్యూటీకి రాలేదని గుర్తించిన కలెక్టర్, వారి గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చ
ఓ మట్టి ట్రాక్టర్ తొమ్మిదేండ్ల బాలుడిని చిదిమేసింది. వెనుకటైరు కిందపడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందడం తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్లో ఆదివారం ఈ �
HD Kumaraswamy | కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి (HD Kumaraswamy) జ్వరంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో బిజీ వల్ల అలసిపోయిన ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యు�
chaat masala | కల్తీ ‘చాట్ మసాలా’ తిని అస్వస్థతకు గురైన వారితో ఆ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బెడ్లు నిండుకున్నాయి. దీంతో ఇతర వార్డుల్లో ఖాళీగా ఉన్న బెడ్లపై వారికి చికిత్స అందించారు. అలాగే ఇతర ప్రభుత్�
దవాఖానల్లోని వ్యర్థాల నుంచి ఇటుకలను తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని తమిళనాడులోని సోనా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు అభివృద్ధి చేశారు. భవన నిర్మాణాల్లో ఎక్కువగా వినియోగించే ఎరుపు రంగు ఇటుకలతో పోల
అత్యవసర చికిత్సకు ఆధునిక ఆపరేషన్ థియేటర్లు.. అత్యాధునిక వైద్య పరికరాలు.. అపార అనుభవమున్న వైద్య సిబ్బంది.. ఆధునిక అంబులెన్స్లు ఇంకా మహిళల్లో క్యాన్సర్ నిర్ధారణ కోసం మమోగ్రఫీ, డిజిటల్ ఎక్స్రేలు, 57రకాల �
ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లా పెద్ద దవాఖాన ప్రాంగణంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నివార్డులతోపాటు ప్రసవాల గదిని పరిశీలించారు. సెకండ్ ఎస్�
snake | మహేంద్ర అనే వ్యక్తి కడుపు నొప్పితో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వేళ హర్దోయ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి వేళ బహిరంగ ప్రాంతంలో మల విసర్జన చేస్తున్న సమయంలో తన శరీరంలోక�
మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తున్నది. అందులో భాగంగా త్వరలోనే ఇక్కడ 100 పడకల దవాఖాన ఈ ప్రాంత ంలో ఏర్పాటు క�
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఆన్లైన్ ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. రోజుకు సుమారు వెయ్యి మందికిపైగా ఓపీ కోసం వస్తుండగా, వీరికి గతంలో చిన్న కాగితాల్లో ఓపీ రాసిచ్చేవారు.
ప్రేమ పేరిట వేధింపులు భరించలేక మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్తమామిడిపెల్లికి చెందిన ఎంబడి సాయిష్మ(22) ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే..అదే గ్రామానికి చెందిన నలిమెల వినయ్ ఏడాది నుంచి ప్రేమ �