Karimnagar | కరీంనగర్ జిల్లా ప్రధాన దవాఖాన పేదల పాలిట అపరసంజీవనిగా మారింది. రోగులకు కార్పొరేట్ తరహా వైద్యాన్ని అందిస్తున్నది. ఒకప్పుడు అధ్వానంగా ఉన్న ఈ దవాఖాన.. స్వరాష్ట్రంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలతో సకల వస
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బెదుగం సత్యనారాయణ. ఊరు జమ్మికుంట మండలం రామన్నపల్లె. వయస్సు 68 ఏండ్లు. ఆయన ఆరేండ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. పలు ప్రైవేటు దవాఖానల్లో వైద్య చికిత్సలు చేయించు�
ఆమె నిండు గర్భిణి.. మన ఊరు కాదు.. మన రాష్ట్రం కాదు.. కాన్పు కోసం పొరుగు రాష్ట్రం నుంచి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చింది.. ఆమె కవలలకు జన్మనిస్తున్నదని తెలుసుకుని ఆసుపత్రి వైద్యులు ప్రత్యేక శ్రద్ధ �
Miracle | ఒక బాలిక కాలువలో పడి మునిగింది. దీంతో ఆమె మరణించినట్లు అంతా భావించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపారు. అయితే ఆ బాలిక సజీవంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇది తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉర్సు బైపాస్రోడ్డులో బుధవారం వైద్య ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు.
కేపీహెచ్బీ కాలనీ 5వ ఫేజ్లో 100 పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులకు శనివారం ఉదయం 8 గంటలకు భూమిపూజ నిర్వహించడం జరుగుతుందని నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీశ్అరోరా తెలిపారు.
Odisha train accident | పెళ్లైన రెండు రోజులకే కొత్త జంట రైలు ప్రమాదం బారినపడ్డారు (Odisha Train accident). ఆ నవ దంపతులు వారం తర్వాత ఆసుపత్రిలో తిరిగి కలుసుకున్నారు. కటక్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
విద్యుత్ షాక్కు గురైన బాలికను రక్షించే ప్రయత్నం చేసిన ఓ మహిళ మృతి చెందిన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, స�
కోర్టు ఆదేశాల మేరకు అధికారులు మనీశ్ సిసోడియాను శనివారం ఉదయం జైలు నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆయన సతీమణి ఆరోగ్యం విషమించడంతో కుటుంబీకులు ఆమెను దవాఖానకు తరలించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం పరామర్శించారు. ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ దవాఖానలో జైన్ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థ�
chain snatcher | అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు చోరీ చేసిన బంగారు గొలుసును దొంగ మింగేశాడు. ఒక పోలీస్ అధికారి ఇది చూశాడు. అయితే చైన్ను మింగిన ఆ దొంగ ఆ తర్వాత ఇబ్బందికి గురయ్యాడు. ఆ గొలుసు అన్నవాహికలో ఇరుక్కోవడంత
Minister Harish Rao | కామారెడ్డిలోనే సూపర్ స్పెషాలిటీ సేవలతో మెడికల్ కాలేజీ ప్రారంభం కాబోతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి జహీరాబాద్ ఎంప�
Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆ పార్టీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ను ఆదివారం ఆసుపత్రిలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనను కేజ్రీవాల్ హత్తుకున్నారు. సత్యేందర్ జైన్ ఆరోగ్యంతోపాటు ఆయనకు అందు�