Odisha train accident | పెళ్లైన రెండు రోజులకే కొత్త జంట రైలు ప్రమాదం బారినపడ్డారు (Odisha Train accident). ఆ నవ దంపతులు వారం తర్వాత ఆసుపత్రిలో తిరిగి కలుసుకున్నారు. కటక్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
విద్యుత్ షాక్కు గురైన బాలికను రక్షించే ప్రయత్నం చేసిన ఓ మహిళ మృతి చెందిన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, స�
కోర్టు ఆదేశాల మేరకు అధికారులు మనీశ్ సిసోడియాను శనివారం ఉదయం జైలు నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆయన సతీమణి ఆరోగ్యం విషమించడంతో కుటుంబీకులు ఆమెను దవాఖానకు తరలించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం పరామర్శించారు. ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ దవాఖానలో జైన్ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థ�
chain snatcher | అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు చోరీ చేసిన బంగారు గొలుసును దొంగ మింగేశాడు. ఒక పోలీస్ అధికారి ఇది చూశాడు. అయితే చైన్ను మింగిన ఆ దొంగ ఆ తర్వాత ఇబ్బందికి గురయ్యాడు. ఆ గొలుసు అన్నవాహికలో ఇరుక్కోవడంత
Minister Harish Rao | కామారెడ్డిలోనే సూపర్ స్పెషాలిటీ సేవలతో మెడికల్ కాలేజీ ప్రారంభం కాబోతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి జహీరాబాద్ ఎంప�
Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆ పార్టీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ను ఆదివారం ఆసుపత్రిలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనను కేజ్రీవాల్ హత్తుకున్నారు. సత్యేందర్ జైన్ ఆరోగ్యంతోపాటు ఆయనకు అందు�
జడ్చర్లకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు రానున్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన వంద పడకల దవాఖాన భవనాన్ని శనివారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించనున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఆల్వార్ మూకదాడి’ కేసులో రాజస్థాన్ కోర్టు నలుగురు నిందితులకు ఏడేండ్ల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధించింది. ఆవుల్ని అక్రమంగా తరలిస్తున్నారని ఆల్వార్ జిల్లాలో 2018లో క
సూర్యాపేట జిల్లా జనరల్ దవాఖానకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆసుపత్రిలో పురుడు పోసుకునే ప్రతి శిశువుకూ ముర్రుపాలు తాపించేలా చర్యలు తీసుకోవడంతోపాటు తల్లిపాల ప్రాముఖ్యతపై విరివిగా అవగాహన కల్పి
Woman Delivers Baby | పురిటి నొప్పులతో బాధపడిన ఒక మహిళ ప్రభుత్వ ఆసుపత్రి బయటే ప్రసవించింది (Woman Delivers Baby). వైద్యులు, సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ దుస్థితి నెలకొన్నది.
పటాన్చెరు ఏరియా దవాఖానను మంగళవారం సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దవాఖానలో ఇద్దరు డాక్టర్లు డ్యూటీకి రాలేదని గుర్తించిన కలెక్టర్, వారి గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చ
ఓ మట్టి ట్రాక్టర్ తొమ్మిదేండ్ల బాలుడిని చిదిమేసింది. వెనుకటైరు కిందపడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందడం తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్లో ఆదివారం ఈ �