Minister Komati Reddy | రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy) అనారోగ్యంతో(Illness) దవాఖానలో చేరారు. ఆయన కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఆ తీవ్రత ఎక్కువ కావడంతో నిన్న ఢిల్లీ నుంచి తిరిగి ర�
మిజాంగ్ తుఫాన్ ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. పల్లెలే కాదు.. జిల్లా కేంద్రం కూడా మరో కశ్మీరాన్ని తలపించింది. శుక్రవారం ఉదయం 8 గంటలు దాటినా, దట్టంగా పొగమంచు కురుస్తుండడంతో ర�
MLA Harish Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)ను పరామర్శించేందుకు ఎవరూ హాస్పిటల్ రావొద్దని అభిమానులకు(Fans) ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అభిమానులు ఆందోళన చెంద�
అగ్రరాజ్యం అమెరికాలో (USA) మరోసారి కాల్పుల మోతమోగింది. న్యూ హాంప్షైర్లోని కాంకర్డ్లో (Concord) ఉన్న ఓ సైకియాట్రిక్ దవాఖానలోకి (Hospital) చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు (Shooting) జరిపాడు.
తెలంగాణ ఆత్మ బలిదానాలు ప్రపంచ చరిత్రలోనే ఓ మరచిపోలేని విషాదం. బతుకుదెరువుకు వచ్చి, స్థానికుల బతుకులనే బజారుపాలు చేసిన దౌర్భాగ్యపు స్థితిని కూడా దశాబ్దాలుగా భరించిన ఘనచరిత్ర ఈ ప్రాంతానిది. సొంతింట్లోనే
గాజాలోని ఓ దవాఖానపై మంగళవారం జరిగిన బాంబు దాడి ఘటనపై హమాస్, ఇజ్రాయెల్ పరస్పర ఆరోపణలు చేసుకొంటున్నాయి. ఇజ్రాయెల్ సైన్యమే ఈ రాకెట్ దాడికి పాల్పడిందని హమాస్ గ్రూపు ఆరోపిస్తుండగా.. తమకు సంబంధం లేదని ఇజ�
Food Poisoning | యూనివర్శిటీ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో 300 మందికిపైగా మహిళా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. (Food Poisoning) వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఉత్తరప్రదేశ్లోని అల�
Mosquitoes | పశ్చిమబెంగాల్ (West Bengal)లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో డెంగ్యూ (Dengue) కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా నివసించే ఓ వ్యక్తి తనను కుట్టిన దోమలను (Mosquitoes) అన్నింటినీ పట్టుకుని వ
మహారాష్ట్రలోని థాణే జిల్లాలో ఓ గర్భిణి సమయానికి దవాఖానకు వెళ్లలేక నడిరోడ్డుపైన్నే ప్రసవించింది. సీఎం ఏక్నాథ్ షిండే సొంత నియోజకవర్గం, ఆయన దత్తత తీసుకున్న గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
Hospital Power Cut | ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా ( Hospital Power Cut) నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మొబైల్ టార్చ్లైట్ల వెలుగులో డాక్టర్లు చికిత్స అందించారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఈ సంఘటన జరిగి�
శరీరంలోని మాంసాన్ని తినేస్తూ, ప్రాణాలు తీసే వ్యాధి నుంచి ఆస్ట్రేలియన్ మహిళ (48) కోలుకున్నారు. కాలేయం తదితర అవయవాలు పనిచేయకపోవడంతో ఆమెను సిడ్నీలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హాస్పిటల్కు తరలించారు. ఆమెకు క్�
మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకొన్నది. 12 ఏండ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. బాధిత బాలిక అర్ధనగ్నంగా, తీవ్రమైన రక్తస్రావంతో సాయం కోసం ఉజ్జయిని పట్టణ వీధుల్లో ఇంటింటికీ తిరిగినా, స్థానికులు పట్టించుకున్