Man Rides Bike Up To Hospital's Emergency Ward | ఒక వ్యక్తికి చెందిన తాత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడు ఆ వృద్ధుడ్ని బైక్పై ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు లోపలకు తెచ్చాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Karnataka Junior Doctors | సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం జూనియర్ డాక్టర్లు (Karnataka Junior Doctors) ప్రభుత్వ ఆసుపత్రిలో రీల్స్ రికార్డ్ చేశారు. ఇవి వైరల్ కావడంతో వారిపై చర్యలు చేపట్టారు. 38 మంది జూనియర్ డాక్టర్ల హౌస్మెన్షిప్
Mayank Agarwal | కర్ణాటక రంజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. రంజీల్లో భాగంగా త్రిపురపై విజయం సాధించిన కర్ణాటక టీమ్తో అగర్తాల నుంచి ఢిల్లీకి బయల్దేరిన మయాంక్ అనారోగ్యం పాలయ్యాడు. విమానం బయల్�
Saif Ali Khan : మోకాలి శస్త్రచికిత్స అనంతరం బాలీవుడు నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జి అయ్యారు. సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రి నుంచి తన కారులో వెళుతూ కనిపించారు.
Heart Attack | డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు చంద్రతేజ్(20) గుండెపోటుతో మృతి చెందాడు. చంద్రతేజ్కు సోమవారం రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరల
Gang War At Hospital | హాస్పిటల్లో గ్యాంగ్వార్ (Gang War At Hospital ) జరిగింది. వార్డులోకి వచ్చిన గూండాలు ఒక పేషెంట్తోపాటు మహిళా డాక్టర్పై ఐరన్ రాడ్తో దాడి చేశారు. దీంతో వారిద్దరూ గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
సమ్మక, సారక జాతరకు వచ్చే భక్తుల కోసం మేడారంలో తాతాలికంగా 50 బెడ్ల దవాఖాన (సమ్మక సారక వైద్యశాల)ను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
US nurse | రోగుల ప్రాణాలను కాపాడాల్సిన నర్సు (US nurse) దారుణంగా ప్రవర్తించింది. ఫెంటానిల్ ఐవీలను సాధారణ నీటితో నింపి రోగులకు ఎక్కించింది. నొప్పి నివారణ మందులైన ఆ ఐవీలను చోరీ చేసింది. దీంతో రోగులు అంటువ్యాధుల బారిన ప
ప్రేమపేరుతో యువతి వెంటపడుతున్న ఓ యువకుడిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేయగా.. తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంటకు చెందిన మహేశ్గౌడ్
Minister Komati Reddy | రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy) అనారోగ్యంతో(Illness) దవాఖానలో చేరారు. ఆయన కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఆ తీవ్రత ఎక్కువ కావడంతో నిన్న ఢిల్లీ నుంచి తిరిగి ర�
మిజాంగ్ తుఫాన్ ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. పల్లెలే కాదు.. జిల్లా కేంద్రం కూడా మరో కశ్మీరాన్ని తలపించింది. శుక్రవారం ఉదయం 8 గంటలు దాటినా, దట్టంగా పొగమంచు కురుస్తుండడంతో ర�