పాము కాటుకు గురైన ఓ మహిళ.. ఆ పామును చంపి బాటిల్లో వేసుకుని చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. ఈ ఘటన సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం ముకునూరుపాలెంలో చోటుచేసుకొన్నది.
మెదడు సర్జరీ తర్వాత కోలుకున్న ఆధ్యాత్మిక గురువు, సద్గురు జగ్గీ వాసుదేవ్ బుధవారం దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని దవాఖాన వర్గాలు వెల్లడించాయి. మార్చి 17న ఆయనకు మేజర�
AP Governor | ఏపీ గవర్నర్ అబ్దుల్ నాజిర్(Governor Abdul Nazeer) తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను మణిపూర్ ఆసుపత్రి లో చేర్చి చికిత్స అందజేస్తున్నారు.
Man Attacks Doctor With Sickle | ఆసుపత్రిలోని డాక్టర్పై ఒక వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. 18 సార్లు వేటు వేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ డాక్టర్ పరిస్థితి విషమంగా ఉంది.
Bull Enters Hospital | ప్రభుత్వ ఆసుపత్రి వార్డులోకి ఆవు ప్రవేశించింది. దానిని చూసి రోగులు, వారి బంధువులు భయాందోళన చెందారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Srisailam | శ్రీశైల వాసులు, యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం రూ.19 కోట్ల అంచనా వ్యయంతో 30 పడకల దవాఖాన నిర్మించాలని గురువారం జరిగిన శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల సమావేశం తీర్మానించింది.
Priyanka Gandhi : డీహైడ్రేషన్, కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతూ చికిత్స పొందిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సోమవారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
Deve Gowda : శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ బెంగళూర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ (90) ఆరోగ్యం మెరుగుపడింది.
Rat menace in hospital | ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య పరికరాలను ఎలుకలు నాశనం చేశాయి. అవి పని చేయకపోవడంతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వైద్య పరీక్షల కోసం రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
Man Rides Bike Up To Hospital's Emergency Ward | ఒక వ్యక్తికి చెందిన తాత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడు ఆ వృద్ధుడ్ని బైక్పై ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు లోపలకు తెచ్చాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Karnataka Junior Doctors | సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం జూనియర్ డాక్టర్లు (Karnataka Junior Doctors) ప్రభుత్వ ఆసుపత్రిలో రీల్స్ రికార్డ్ చేశారు. ఇవి వైరల్ కావడంతో వారిపై చర్యలు చేపట్టారు. 38 మంది జూనియర్ డాక్టర్ల హౌస్మెన్షిప్