మహారాష్ట్రలోని థాణే జిల్లాలో ఓ గర్భిణి సమయానికి దవాఖానకు వెళ్లలేక నడిరోడ్డుపైన్నే ప్రసవించింది. సీఎం ఏక్నాథ్ షిండే సొంత నియోజకవర్గం, ఆయన దత్తత తీసుకున్న గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
Hospital Power Cut | ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా ( Hospital Power Cut) నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మొబైల్ టార్చ్లైట్ల వెలుగులో డాక్టర్లు చికిత్స అందించారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఈ సంఘటన జరిగి�
శరీరంలోని మాంసాన్ని తినేస్తూ, ప్రాణాలు తీసే వ్యాధి నుంచి ఆస్ట్రేలియన్ మహిళ (48) కోలుకున్నారు. కాలేయం తదితర అవయవాలు పనిచేయకపోవడంతో ఆమెను సిడ్నీలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హాస్పిటల్కు తరలించారు. ఆమెకు క్�
మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకొన్నది. 12 ఏండ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. బాధిత బాలిక అర్ధనగ్నంగా, తీవ్రమైన రక్తస్రావంతో సాయం కోసం ఉజ్జయిని పట్టణ వీధుల్లో ఇంటింటికీ తిరిగినా, స్థానికులు పట్టించుకున్
జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. c, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నియోజకవర్గ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జాబ్ మ�
Stray Dogs Attack Woman | ఒక మహిళపై వీధి కుక్కలు దాడి చేశాయి. (Stray Dogs Attack Woman) ఈ నేపథ్యంలో జారిపడటంతో ఆమె కాలు మెలిపడటంతోపాటు విరిగింది. దీంతో ఆ మహిళను హాస్పిటల్లో అడ్మిట్ చేయగా విరిగిన కాలును సరిచేసేందుకు సర్జరీ చేయాలని డాక�
ఎలక్ట్రిక్ కార్లు.. బొమ్మలు.. గోడలపై కార్టూన్ చిత్రాలు.. ఆడుకుంటూ సందడి చేస్తున్న చిన్నారులు.. ఇది ఏ పార్కులో కనిపించిన దృశ్యమో అనుకొంటే మీరు పప్పులో కాలేసినట్టే. చిన్నారులకు ఆహ్లాదకరంగా చికిత్స అందించే
Lucknow mayor calls bulldozer | ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తిని చూసేందుకు వచ్చిన బీజేపీ మేయర్ (Lucknow mayor) షూతో లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. డాక్టర్లు అభ్యంతరం తెలుపడంతో ఆ హాస్పిటల్ వద్దకు బుల్డోజర్ను రప్పించారు. బ
ఇంట్లో నిద్రిస్తున్న రెండేండ్ల బాబును రెండు పాములు కాటేయడంతో కన్నుమూశాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలా గ్రామానికి చెందిన భూమేశ్, హర్షిత దంపతుల కొడుకు రుద్రాన్ (2) శుక్రవారం రాత్రి ఇంట్లో నిద�
వానకాలంలో పాముల బెడద అధికంగా ఉంటుంది. పాముకాటు ప్రమాదాలూ అధికంగా ఉంటాయి. రైతులు పగలు,రాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. వానకాలం కావడంతో గుబుగుబురు పొదల�
పైన పటారం.. లోన లొటారం అన్నట్టుంది వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం తీరు. డొల్లతనాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్ల వ్యయంతో వరంగల్ కేఎంసీలో ఆరు అంతస్తుల భవనంలో ని�
మాతాశిశు సంరక్షణలో దూసుకెళ్తూ, రికార్డులు నెలకొల్పుతున్న సిరిసిల్ల పెద్ద దవాఖాన, మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందిస్తున్న సేవలకుగాను జాతీయ ఖ్యాతి దక్కింది