ఎలక్ట్రిక్ కార్లు.. బొమ్మలు.. గోడలపై కార్టూన్ చిత్రాలు.. ఆడుకుంటూ సందడి చేస్తున్న చిన్నారులు.. ఇది ఏ పార్కులో కనిపించిన దృశ్యమో అనుకొంటే మీరు పప్పులో కాలేసినట్టే. చిన్నారులకు ఆహ్లాదకరంగా చికిత్స అందించే
Lucknow mayor calls bulldozer | ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తిని చూసేందుకు వచ్చిన బీజేపీ మేయర్ (Lucknow mayor) షూతో లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. డాక్టర్లు అభ్యంతరం తెలుపడంతో ఆ హాస్పిటల్ వద్దకు బుల్డోజర్ను రప్పించారు. బ
ఇంట్లో నిద్రిస్తున్న రెండేండ్ల బాబును రెండు పాములు కాటేయడంతో కన్నుమూశాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలా గ్రామానికి చెందిన భూమేశ్, హర్షిత దంపతుల కొడుకు రుద్రాన్ (2) శుక్రవారం రాత్రి ఇంట్లో నిద�
వానకాలంలో పాముల బెడద అధికంగా ఉంటుంది. పాముకాటు ప్రమాదాలూ అధికంగా ఉంటాయి. రైతులు పగలు,రాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. వానకాలం కావడంతో గుబుగుబురు పొదల�
పైన పటారం.. లోన లొటారం అన్నట్టుంది వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం తీరు. డొల్లతనాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్ల వ్యయంతో వరంగల్ కేఎంసీలో ఆరు అంతస్తుల భవనంలో ని�
మాతాశిశు సంరక్షణలో దూసుకెళ్తూ, రికార్డులు నెలకొల్పుతున్న సిరిసిల్ల పెద్ద దవాఖాన, మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందిస్తున్న సేవలకుగాను జాతీయ ఖ్యాతి దక్కింది
Karimnagar | కరీంనగర్ జిల్లా ప్రధాన దవాఖాన పేదల పాలిట అపరసంజీవనిగా మారింది. రోగులకు కార్పొరేట్ తరహా వైద్యాన్ని అందిస్తున్నది. ఒకప్పుడు అధ్వానంగా ఉన్న ఈ దవాఖాన.. స్వరాష్ట్రంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలతో సకల వస
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బెదుగం సత్యనారాయణ. ఊరు జమ్మికుంట మండలం రామన్నపల్లె. వయస్సు 68 ఏండ్లు. ఆయన ఆరేండ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. పలు ప్రైవేటు దవాఖానల్లో వైద్య చికిత్సలు చేయించు�
ఆమె నిండు గర్భిణి.. మన ఊరు కాదు.. మన రాష్ట్రం కాదు.. కాన్పు కోసం పొరుగు రాష్ట్రం నుంచి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చింది.. ఆమె కవలలకు జన్మనిస్తున్నదని తెలుసుకుని ఆసుపత్రి వైద్యులు ప్రత్యేక శ్రద్ధ �
Miracle | ఒక బాలిక కాలువలో పడి మునిగింది. దీంతో ఆమె మరణించినట్లు అంతా భావించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపారు. అయితే ఆ బాలిక సజీవంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇది తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉర్సు బైపాస్రోడ్డులో బుధవారం వైద్య ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు.
కేపీహెచ్బీ కాలనీ 5వ ఫేజ్లో 100 పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులకు శనివారం ఉదయం 8 గంటలకు భూమిపూజ నిర్వహించడం జరుగుతుందని నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీశ్అరోరా తెలిపారు.