భారీ వర్షాలతో రాకపోకలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో ప్రసవ సమయం దగ్గరపడిన గర్భిణులను అధికార యంత్రాంగం సమీప దవాఖానలకు తరలిస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చిన్నరాస్పల్లికి చెందిన గర్భి�
వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ నవజాత శిశువు పురిట్లోనే చనిపోయింది. ఛత్తర్పూర్ జిల్లాలోని నౌగావ్కు చెందిన ఓ మహిళకు గురువారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి
వసతులు,వైద్య సేవలపై మంత్రి హరీశ్రావు ఆరా వివిధ విభాగాలు, రికార్డుల గదులు కలియతిరిగిన మంత్రి.. పిడియాట్రిక్ కార్డియో సర్జరీ యూనిట్ ప్రారంభం ఎమర్జెన్సీ విభాగంలో రోగులతో కుశల ప్రశ్నలు అత్యవసర రోగులకు బ�
ప్రభుత్వ రంగ దవాఖానల్లోని నిమ్స్లో ఇప్పటి వరకు 5కిలోల బరువున్న పిల్లలకు మాత్రమే సర్జరీలు చేసేవారని, ఇక నుంచి గుండెకు రంధ్రం ఉన్న నవజాత శిశువులకు, 2.5 కిలోల అతి తక్కువ బరువున్న శిశువులకు కూడా శస్త్రచికిత్�
ఒకప్పుడు జబ్బు చేస్తే సమీప పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్య పరీక్షా కేంద్రాలు లేకపోవ డంతో ప్రైవేటు ఆస్పత్రు లను ఆశ్రయించాల్సి వచ్చేది.. ఫలితంగా జేబులకు చిల్లు పడేది.. రవాణా
కన్నకొడుకు మృతదేహాన్ని అప్పగించమంటే దవాఖాన సిబ్బంది రూ.50 వేల లంచమడిగారు. నిరుపేదలైన ఆ తల్లిదండ్రులు లంచం డబ్బు కోసం భిక్షాటన చేశారు. ఈ దయనీయ ఘటన ఎన్డీయే పాలిత బీహార్లోని సమస్తిపూర్లో జరిగింది. వారు ఇంట
గజ్వేల్ ప్రభుత్వ జిల్లా దవాఖానలో మంగళవారం సాయంత్రం మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు వైద్యులు నిర్వహించారు. గాంధీ దవాఖాన ఆర్థోపెడిక్ హెచ్వోడీ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో మోకాలి చిప్పల మార్పిడి ఆప�
ఒకరిది కులం పిచ్చి.. మరొకరిది మతం పిచ్చి టీఆర్ఎస్కు అభివృద్ధే తపన: మంత్రి హరీశ్ వీళ్ల చేతిలో కత్తిలేదు.. వాళ్లకు నెత్తిలేదు.. టీఆర్ఎస్ తపనంతా రాష్ట్ర అభివృద్ధే పాలమూరుకు జాతీయహోదా ఇచ్చాకే రాష్ట్రంలో
ధరణి పోర్టల్.. భూముల లావాదేవీలను ఎంత సరళతరం చేసిందో, రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు ఎంత చేరువ చేసిందో తెలిపే మరో ఉదాహరణ ఇది. తల్లిదండ్రులను కోల్పోయి అనారోగ్యంతో హైదరాబాద్ దవాఖానలో చికిత్స పొందుతున్న యువతి
పరిశ్రమలో పనిచేస్తున్న ఓ కార్మికుడి చేతి మణికట్టు తెగిపడింది. నలగండ్ల సిటిజన్స్ ఆస్పత్రిలో అతడికి ఆర్థోపెడిక్ వైద్య బృందం అరుదైన శస్త్ర చికిత్సను చేసి అతికించారు. సిటిజన్స్ ఆస్పత్రి సీనియర్ ఆర్థో�