వసతులు,వైద్య సేవలపై మంత్రి హరీశ్రావు ఆరా వివిధ విభాగాలు, రికార్డుల గదులు కలియతిరిగిన మంత్రి.. పిడియాట్రిక్ కార్డియో సర్జరీ యూనిట్ ప్రారంభం ఎమర్జెన్సీ విభాగంలో రోగులతో కుశల ప్రశ్నలు అత్యవసర రోగులకు బ�
ప్రభుత్వ రంగ దవాఖానల్లోని నిమ్స్లో ఇప్పటి వరకు 5కిలోల బరువున్న పిల్లలకు మాత్రమే సర్జరీలు చేసేవారని, ఇక నుంచి గుండెకు రంధ్రం ఉన్న నవజాత శిశువులకు, 2.5 కిలోల అతి తక్కువ బరువున్న శిశువులకు కూడా శస్త్రచికిత్�
ఒకప్పుడు జబ్బు చేస్తే సమీప పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్య పరీక్షా కేంద్రాలు లేకపోవ డంతో ప్రైవేటు ఆస్పత్రు లను ఆశ్రయించాల్సి వచ్చేది.. ఫలితంగా జేబులకు చిల్లు పడేది.. రవాణా
కన్నకొడుకు మృతదేహాన్ని అప్పగించమంటే దవాఖాన సిబ్బంది రూ.50 వేల లంచమడిగారు. నిరుపేదలైన ఆ తల్లిదండ్రులు లంచం డబ్బు కోసం భిక్షాటన చేశారు. ఈ దయనీయ ఘటన ఎన్డీయే పాలిత బీహార్లోని సమస్తిపూర్లో జరిగింది. వారు ఇంట
గజ్వేల్ ప్రభుత్వ జిల్లా దవాఖానలో మంగళవారం సాయంత్రం మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు వైద్యులు నిర్వహించారు. గాంధీ దవాఖాన ఆర్థోపెడిక్ హెచ్వోడీ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో మోకాలి చిప్పల మార్పిడి ఆప�
ఒకరిది కులం పిచ్చి.. మరొకరిది మతం పిచ్చి టీఆర్ఎస్కు అభివృద్ధే తపన: మంత్రి హరీశ్ వీళ్ల చేతిలో కత్తిలేదు.. వాళ్లకు నెత్తిలేదు.. టీఆర్ఎస్ తపనంతా రాష్ట్ర అభివృద్ధే పాలమూరుకు జాతీయహోదా ఇచ్చాకే రాష్ట్రంలో
ధరణి పోర్టల్.. భూముల లావాదేవీలను ఎంత సరళతరం చేసిందో, రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు ఎంత చేరువ చేసిందో తెలిపే మరో ఉదాహరణ ఇది. తల్లిదండ్రులను కోల్పోయి అనారోగ్యంతో హైదరాబాద్ దవాఖానలో చికిత్స పొందుతున్న యువతి
పరిశ్రమలో పనిచేస్తున్న ఓ కార్మికుడి చేతి మణికట్టు తెగిపడింది. నలగండ్ల సిటిజన్స్ ఆస్పత్రిలో అతడికి ఆర్థోపెడిక్ వైద్య బృందం అరుదైన శస్త్ర చికిత్సను చేసి అతికించారు. సిటిజన్స్ ఆస్పత్రి సీనియర్ ఆర్థో�
కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళ వైద్యశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం.. కొంతం పద్మ(36) ఏఎస్రావునగర్లోని ఓ వైద్యశాలలో
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా దవాఖానలో శనివారం ఓ వ్యక్తికి మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. పక్షం రోజుల్లోనే ఈ దవాఖానలో ఇది రెండో ఆపరేషన్ కావడం విశేషం. కరీంనగర్ జిల్�
నేడు ఏ దవాఖానకు వెళ్లినా వైద్యం కంటే వైద్య పరీక్షలకే ఖర్చు ఎక్కువ.. రోగ నిర్ధారణ పరీక్షల భారం పేదలకు శాపంగా మారుతున్నది. ఈ పరిస్థితిని గమనించిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు వైద్య పరీ