రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరి యా దవాఖానలో 69 ఏండ్ల వృద్ధుడికి మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఇలాంటి శస్త్రచికిత్స రాష్ట్రంలోనే తొలిసారని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహ�
బంజారాహిల్స్,మే 5 : ట్రీట్మెంట్ కోసం వచ్చిన మహిళకు చెందిన ఆభరణాలు మాయమైన సంఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కూకట్పల్లి సమీపంలోని వివేకానందనగర్కు చెం
మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజక వర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలందిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్లో మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన
టిమ్స్ వైద్యశాలల శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని నగర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాకను పురస్కరించుకొని ముందస్తుగానే ట్రాఫిక్ ఆంక్షలను
ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గురువారం ఏర్పాటు చేసిన మెగా ఆరోగ్య మే�
ఖమ్మంలో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. శవ రాజకీయాలకు తెర లేపారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో అలజడి సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి భయాందోళనకు గురి చేశారు. బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ చౌదరి మృతి నగరంలో �
సమాజ సేవా చేయాలనే తపన కొందరిలోనే ఉంటుంది. ఆకోవాకు చెందినదే హెల్పింగ్ హ్యాండ్ అనే స్వచ్ఛంద సంస్థ. తుమ్మినా.. దగ్గినా.. చేయి పట్టి నాడీ చూసి లక్షలు వసూలు చేస్తున్న ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా కేవలం మానవతా దృక
కొవిడ్ కారణంగా రోగులకు ఆక్సిజన్ అవసరం పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి దవాఖానలలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నది. అయితే చాలా దవాఖానల్లో ఆక్సిజన్ పడకలపై వైద్య చికిత్సలు
లక్నో, ఏప్రిల్ 5: అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సకుల్ ప్రజాపతి అనే వ్యక్తి తోపుడు బండిపై స్వయంగా మూడు కిలోమీటర్ల దూరంలో దవాఖానకు తీసుకెళ్లిన ఘటన బీజేపీ పాలిత యూపీలోని బాలియా జిల్లాలో జరిగింది. అయితే,
వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణం పనులు 18 నెలల్లో పూర్తి కానున్నాయి. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖకు, నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి కుదిరిన ఒప్పందం ప్రకారం 2023 సెప్టెంబర్ నాటికి భవన నిర్మాణ పనులను ప�
ఇటీవల వరంగల్ ఎంజీఎం దవాఖానలో చోటు చేసుకున్న ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు గాను ఉస్మానియా,కింగ్కోఠి,కోఠి ఈఎన్టీ,సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానల ల్లో పారిశుధ్య చర్యలను మరింత పటిష్టం చేశార�
శ్రీలంకలో మందుల కొరతతో అత్యవసర శస్త్రచికిత్సలు సైతం నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. మందుల్లేక సర్జరీలు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు కాండీలోని పెరడేనియా దవాఖాన డైరెక్టర్ తెలిపారు. దీనిపై భారత
రాష్ట్రంలో మొత్తం 125 దవాఖానలకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాస్) సర్టిఫికెట్లు వచ్చాయి. ఇప్పటికే 115 దవాఖానలకు నాణ్యత సర్టిఫికెట్లు ఉండగా, కొత్తగా మరో 10 పీహెచ్సీలకు ధ్రువపత్రాలు అ