మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లతోనే ప్రతియేటా క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం, నిత్యం వ్యాయామంతో ఈ వ్యాధిని అరికట్ట
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఆరోగ్య వ్యవస్థ దారుణంగా తయారైంది. తీవ్ర అనారోగ్య పరిస్థితులతో దవాఖానకు వెళ్లాలన్నా.. ఆఖరుకు మరణించిన తర్వాత మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లాలన్నా అంబులెన్స్ అందుబాటులో ఉ�
రుతువులను బట్టి మనకు జ్వరాలు వస్తాయి. వెంటనే డాక్టర్ను సంప్రదించి మందులు తెచ్చుకుంటాం. మరి పంటల సంగతి? తెగుళ్లు, వైరస్లు, చీడపీడలు చుట్టుముడితే? శ్యామసుందర్రెడ్డి అనే డాక్టర్ను సంప్రదిస్తాయి. సమస్య �
సాధారణ ప్రసూతి చేస్తున్న సమయంలో బిడ్డ మృతి చెందిన సంఘటన వనస్థలిపురం ఏరియా దవాఖానలో చోటు చేసుకున్నది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ మృతి చెందిందని బాలింత బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. బా�
భారీ వర్షాలతో రాకపోకలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో ప్రసవ సమయం దగ్గరపడిన గర్భిణులను అధికార యంత్రాంగం సమీప దవాఖానలకు తరలిస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చిన్నరాస్పల్లికి చెందిన గర్భి�
వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ నవజాత శిశువు పురిట్లోనే చనిపోయింది. ఛత్తర్పూర్ జిల్లాలోని నౌగావ్కు చెందిన ఓ మహిళకు గురువారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి
వసతులు,వైద్య సేవలపై మంత్రి హరీశ్రావు ఆరా వివిధ విభాగాలు, రికార్డుల గదులు కలియతిరిగిన మంత్రి.. పిడియాట్రిక్ కార్డియో సర్జరీ యూనిట్ ప్రారంభం ఎమర్జెన్సీ విభాగంలో రోగులతో కుశల ప్రశ్నలు అత్యవసర రోగులకు బ�
ప్రభుత్వ రంగ దవాఖానల్లోని నిమ్స్లో ఇప్పటి వరకు 5కిలోల బరువున్న పిల్లలకు మాత్రమే సర్జరీలు చేసేవారని, ఇక నుంచి గుండెకు రంధ్రం ఉన్న నవజాత శిశువులకు, 2.5 కిలోల అతి తక్కువ బరువున్న శిశువులకు కూడా శస్త్రచికిత్�
ఒకప్పుడు జబ్బు చేస్తే సమీప పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్య పరీక్షా కేంద్రాలు లేకపోవ డంతో ప్రైవేటు ఆస్పత్రు లను ఆశ్రయించాల్సి వచ్చేది.. ఫలితంగా జేబులకు చిల్లు పడేది.. రవాణా