భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాష్ట్ర రాజధాని భోపాల్లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో మంటలు చెలరేగి నలుగురు
Crime News | కిడ్నీలో రాళ్లకు ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చిన పేషెంట్ కిడ్నీ తొలగించాడో డాక్టర్. ఈ ఘటన గుజరాత్లో రాజధాని అహ్మదాబాద్లోని కేఎంజీ సెంట్రల్ హాస్పిటల్లో వెలుగు చూసింది.
నందిగామ : వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే మహిళ మృతి చెందిన సంఘటన నందిగామ మండలం మేకగూడలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం మేకగూడ గ్రామానికి చ�
తప్పిపోయిన మహిళ | దవాఖానాకు వెళ్లిన ఓ మహిళ తప్పిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే..మండలంలోని మహంతిపూర్ గ్రామ సమీపంలో ఈ నెల 10వ తేదీన ట్రాక్టర్ బోల్తా పడ్డ ప్రమాదంలో అబ్నవోని వెంకటయ�
వారంలో ఒకరోజు అందుబాటులో ఓపీ సేవలు హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఎలర్జీకి చికిత్సను ఇకనుంచి పూర్తి ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎర్�
ప్రతి ఇంటికి మస్త్ ఇమ్మతయితుండు.. ఇదీ.. కేసీఆర్ పాలనపై ఓ పేదరాలి మాట హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానలో అసక్తికర చర్చ (కుకుట్లపల్లి రాకేశ్)అది.. హైదరాబాద్ శివారు వనస్థలిపురంలోని సుష్మా థియేటర్ సమీపంలో
వికారాబాద్ : వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుప�
శంకర్పల్లి : శంకర్పల్లి మండలం మోకిల గ్రామ శివారులోని సబ్వేలో బుధవారం సూపర్ స్టార్ మహేష్బాబు తన సతీమణి నమ్రతతో కలిసి చక్రసిద్ ఆసుపత్రిని ప్రారంభించారు. చక్రసిద్ ఫౌండర్ డాక్టర్ సత్యసింధూజ మశేష
శంషాబాద్: సామాజిక సేవారంగంలో తమ వంతు సహాయసహకారాలు అందిస్తూ విపత్కర పరిస్థితులలో ఆపన్న హస్తం అందిస్తున్న శంషాబాద్ లిమ్స్ ఆసుపత్రి యాజమాన్యాన్ని సైబరాబాద్ సీపి సజ్జనార్ సత్కరించారు. ఈ మేరకు సోమవా�
వాషింగ్టన్, జూన్ 26: అమెరికాలో ఓ వ్యక్తికి కరోనా చికిత్సకు అయిన ఖర్చు ఎంతో తెలుసా? 3 మిలియన్ల డాలర్లు (అక్షరాలా రూ.22 కోట్లు)! 4నెలల పాటు దవాఖానాలో ఉండి చికిత్స పొందిన ఆ వ్యక్తి… వైద్య ఖర్చుల బిల్లును వీడియో తీ
చెన్నై: తమినాడులోని ఆసుప్రతిలో తప్పిపోయిన ఓ మహిళా రోగి కేసు మర్డర్ మిస్టరీగా మారింది. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 41 ఏండ్ల సుమిత అనే రోగి మే 23 నుంచి కనిపించకుం�
వరంగల్లో 21న శంకుస్థాపన తూర్పు తెలంగాణకు ఆరోగ్యవరం కెనడాలో ఉన్న దవాఖానల పద్ధతిలో గ్రీన్ బిల్డింగ్ నిర్మాణం నిర్మాణశైలి పరిశీలనకు అధికారులు కెనడాకు వెళ్లిరండి శ్రీలంక తరహాలో మలేరియా రహిత రాష్ట్రంగా
భోపాల్: ఆసుపత్రిలో ఒక రోగిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. మిలన్ రాజక్ అనే వ్యక్తి గురువారం బుందేల్ఖండ్ మ�