ఖమ్మంలో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. శవ రాజకీయాలకు తెర లేపారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో అలజడి సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి భయాందోళనకు గురి చేశారు. బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ చౌదరి మృతి నగరంలో �
సమాజ సేవా చేయాలనే తపన కొందరిలోనే ఉంటుంది. ఆకోవాకు చెందినదే హెల్పింగ్ హ్యాండ్ అనే స్వచ్ఛంద సంస్థ. తుమ్మినా.. దగ్గినా.. చేయి పట్టి నాడీ చూసి లక్షలు వసూలు చేస్తున్న ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా కేవలం మానవతా దృక
కొవిడ్ కారణంగా రోగులకు ఆక్సిజన్ అవసరం పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి దవాఖానలలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నది. అయితే చాలా దవాఖానల్లో ఆక్సిజన్ పడకలపై వైద్య చికిత్సలు
లక్నో, ఏప్రిల్ 5: అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సకుల్ ప్రజాపతి అనే వ్యక్తి తోపుడు బండిపై స్వయంగా మూడు కిలోమీటర్ల దూరంలో దవాఖానకు తీసుకెళ్లిన ఘటన బీజేపీ పాలిత యూపీలోని బాలియా జిల్లాలో జరిగింది. అయితే,
వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణం పనులు 18 నెలల్లో పూర్తి కానున్నాయి. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖకు, నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి కుదిరిన ఒప్పందం ప్రకారం 2023 సెప్టెంబర్ నాటికి భవన నిర్మాణ పనులను ప�
ఇటీవల వరంగల్ ఎంజీఎం దవాఖానలో చోటు చేసుకున్న ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు గాను ఉస్మానియా,కింగ్కోఠి,కోఠి ఈఎన్టీ,సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానల ల్లో పారిశుధ్య చర్యలను మరింత పటిష్టం చేశార�
శ్రీలంకలో మందుల కొరతతో అత్యవసర శస్త్రచికిత్సలు సైతం నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. మందుల్లేక సర్జరీలు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు కాండీలోని పెరడేనియా దవాఖాన డైరెక్టర్ తెలిపారు. దీనిపై భారత
రాష్ట్రంలో మొత్తం 125 దవాఖానలకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాస్) సర్టిఫికెట్లు వచ్చాయి. ఇప్పటికే 115 దవాఖానలకు నాణ్యత సర్టిఫికెట్లు ఉండగా, కొత్తగా మరో 10 పీహెచ్సీలకు ధ్రువపత్రాలు అ
ఉస్మానియా ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 10.14 కోట్లు మంజూరు చేసింది. నేషనల్ ఆక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ నామ్స్ ప్రకారం
హైదరాబాద్ కేంద్రంగా వివిధ నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ-స్పెషాలిటీ పెడియాట్రిక్ హాస్పిటల్ చైన్ రెయిన్బో చిల్ట్రన్ మెడికేర్ ప్రతిపాదించిన ఐపీవోకు సెబీ ఆమోదం తెలిపింది. రెయిన్బో �
Russia | ఉక్రెయిన్లో ఏడో రోజూ రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ సైనికులు ఎదురుదాడికి దిగుతుండటంతో రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఆ దేశంలో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్ నగరంపై రష్యా
టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహులు మరోసారి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. అయితే ఇది భారీ స్కోరు చేసి కాదు. ఒక 11 ఏళ్ల క్రికెటర్ ప్రాణాలు కాపాడి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరద్ అనే ఒక 11 ఏళ్ల పిల్లవాడు అర�