వాషింగ్టన్, జూన్ 26: అమెరికాలో ఓ వ్యక్తికి కరోనా చికిత్సకు అయిన ఖర్చు ఎంతో తెలుసా? 3 మిలియన్ల డాలర్లు (అక్షరాలా రూ.22 కోట్లు)! 4నెలల పాటు దవాఖానాలో ఉండి చికిత్స పొందిన ఆ వ్యక్తి… వైద్య ఖర్చుల బిల్లును వీడియో తీ
చెన్నై: తమినాడులోని ఆసుప్రతిలో తప్పిపోయిన ఓ మహిళా రోగి కేసు మర్డర్ మిస్టరీగా మారింది. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 41 ఏండ్ల సుమిత అనే రోగి మే 23 నుంచి కనిపించకుం�
వరంగల్లో 21న శంకుస్థాపన తూర్పు తెలంగాణకు ఆరోగ్యవరం కెనడాలో ఉన్న దవాఖానల పద్ధతిలో గ్రీన్ బిల్డింగ్ నిర్మాణం నిర్మాణశైలి పరిశీలనకు అధికారులు కెనడాకు వెళ్లిరండి శ్రీలంక తరహాలో మలేరియా రహిత రాష్ట్రంగా
భోపాల్: ఆసుపత్రిలో ఒక రోగిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. మిలన్ రాజక్ అనే వ్యక్తి గురువారం బుందేల్ఖండ్ మ�
గర్భిణి ప్రసవం| జిల్లాలో దారుణం జరిగింది. నొప్పులు వస్తుండటంతో ఓ గర్భిణి ప్రభుత్వ దవాఖానకు వెళ్లింది. అయితే హాస్పిటల్కు తాళాలు వేసి ఉండటంతో ఆరుబయటే ప్రసవించింది. ఈ ఘటన న్యాల్కల్ మండలం మీర్జాపూర్లో చ
ప్రభుత్వ దవాఖానల్లో స్థితిగతులు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు క్యాబినెట్ సబ్కమిటీని నియమించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ సబ్కమిటీకి ఆర్థికమంత్రి హరీశ్రావు అధ్యక్షు�
బోయినపల్లి వినోద్ కుమార్ | రోడ్డుపై పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెంటనే తన వాహనం నుంచి దిగి జగిత్యాల దవాఖానకు తరలించి తను ఉదారత�
ఎన్ఏక్యూఎస్ ర్యాంకింగ్లో రెండు, మూడు స్థానాల్లో జనగామ, జగిత్యాల జిల్లా హాస్పిటల్స్ కొండాపూర్, మే 30 : రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర సౌకర్యాల్లో రంగారెడ్డి జిల్లా దవాఖాన మేటిగా నిలిచింది. హెల్త�
లెజెండరీ ఇండియన్ స్ప్రింటర్ మిల్కా సింగ్ ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.కొద్దిరోజుల క్రితం మిల్కా సింగ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. ఆయన �
తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్కాంత్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. విజయ్కాంత్ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా, ఈ రోజు తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప�
మంత్రి జగదీష్ రెడ్డి | యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంగణంలో ప్రత్యేక దవాఖానను నిర్మిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.