యాదగిరిగుట్ట రూరల్ : చికిత్స పొందుతూ గీతా కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోల నర్సయ్య(60) గత నెల 27వ తేదిన కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కుతుండగా, ప్రమాదవశాత్త
సుల్తాన్బజార్,జనవరి 6 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలోని అమ్మవారి ఆలయంలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ గురువా�
Harish Rao | జవహర్నగర్ కార్పొరేషన్ స్థాయికి అనుగుణంగా 100 పడకల హాస్పిటల్ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు కార్పొరేటర్ నిహారిక
Hyderabad | అనారోగ్యంతో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్న తండ్రిని కడసారి చూసేందుకు కొడుకు వచ్చాడు. రెండు రోజుల్లో తండ్రితోపాటు కొడుకూ మృతి చెందాడు. ఈ విషాద ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్
Village hospitals tenders | పల్లె దవాఖానల పక్కా భవనాల నిర్మాణాలకు టెండర్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 35 పల్లె దవాఖానల ఏర్పాటులో భాగంగా 15 పక్కా భవనాల నిర్మాణాలకు
Dubbaka Hospital | సీఎం కేసీఆర్ ఇచ్చిన వరమే.. దుబ్బాక వంద పడకల దవాఖాన అని, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరిక నెరవేరిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ‘దుబ్బాక ప్రాంతమంటే సీఎం కేసీఆర్కు
చార్మినార్ : కడుపు నొప్పితో భాదపడుతూ ఆసుపత్రిలో చేరితే వార్డుబాయ్ అందించిన వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటన చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు పోలీసులు తెలిపిన వివర�
ఖమ్మం :ఖమ్మం పెద్దాసుపత్రి ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తూ జిల్లాకే తలమానికంగా నిలుస్తున్నది. తాజాగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)కు సంబంధించిన నేషనల్ క్వాలిటీ కంట్�
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): కొవిడ్ బారిన పడిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఊపిర
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాష్ట్ర రాజధాని భోపాల్లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో మంటలు చెలరేగి నలుగురు
Crime News | కిడ్నీలో రాళ్లకు ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చిన పేషెంట్ కిడ్నీ తొలగించాడో డాక్టర్. ఈ ఘటన గుజరాత్లో రాజధాని అహ్మదాబాద్లోని కేఎంజీ సెంట్రల్ హాస్పిటల్లో వెలుగు చూసింది.
నందిగామ : వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే మహిళ మృతి చెందిన సంఘటన నందిగామ మండలం మేకగూడలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం మేకగూడ గ్రామానికి చ�
తప్పిపోయిన మహిళ | దవాఖానాకు వెళ్లిన ఓ మహిళ తప్పిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే..మండలంలోని మహంతిపూర్ గ్రామ సమీపంలో ఈ నెల 10వ తేదీన ట్రాక్టర్ బోల్తా పడ్డ ప్రమాదంలో అబ్నవోని వెంకటయ�