గర్భిణి ప్రసవం| జిల్లాలో దారుణం జరిగింది. నొప్పులు వస్తుండటంతో ఓ గర్భిణి ప్రభుత్వ దవాఖానకు వెళ్లింది. అయితే హాస్పిటల్కు తాళాలు వేసి ఉండటంతో ఆరుబయటే ప్రసవించింది. ఈ ఘటన న్యాల్కల్ మండలం మీర్జాపూర్లో చ
ప్రభుత్వ దవాఖానల్లో స్థితిగతులు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు క్యాబినెట్ సబ్కమిటీని నియమించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ సబ్కమిటీకి ఆర్థికమంత్రి హరీశ్రావు అధ్యక్షు�
బోయినపల్లి వినోద్ కుమార్ | రోడ్డుపై పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెంటనే తన వాహనం నుంచి దిగి జగిత్యాల దవాఖానకు తరలించి తను ఉదారత�
ఎన్ఏక్యూఎస్ ర్యాంకింగ్లో రెండు, మూడు స్థానాల్లో జనగామ, జగిత్యాల జిల్లా హాస్పిటల్స్ కొండాపూర్, మే 30 : రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర సౌకర్యాల్లో రంగారెడ్డి జిల్లా దవాఖాన మేటిగా నిలిచింది. హెల్త�
లెజెండరీ ఇండియన్ స్ప్రింటర్ మిల్కా సింగ్ ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.కొద్దిరోజుల క్రితం మిల్కా సింగ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. ఆయన �
తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్కాంత్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. విజయ్కాంత్ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా, ఈ రోజు తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప�
మంత్రి జగదీష్ రెడ్డి | యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంగణంలో ప్రత్యేక దవాఖానను నిర్మిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.
సరైన గుర్తింపు పత్రాలు లేవనో, కరోనా పాజిటివ్ టెస్ట్ రిపోర్ట్ లేదనో ఏ పేషంటునూ ప్రభుత్వ కరోనా చికిత్స దవాఖానలో చేర్చుకోవటానికి నిరాకరించవద్దని అన్ని రాష్ట్రాలను ఆదేశించామని కేంద్రం సుప్రీంకోర్టుకు
ఆజంఖాన్| సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాఖాన్కు కరోనా సోకడంతో వారిని జైలు నుంచి చికిత్స కోసం దవాఖానకు తరలించారు.
అనంతపురం: హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 8మంది కరోనా రోగులు మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. వైద్య అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయారని ఆరోపిస్తూ మృతుల బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలు