ఎన్ఏక్యూఎస్ ర్యాంకింగ్లో రెండు, మూడు స్థానాల్లో జనగామ, జగిత్యాల జిల్లా హాస్పిటల్స్ కొండాపూర్, మే 30 : రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర సౌకర్యాల్లో రంగారెడ్డి జిల్లా దవాఖాన మేటిగా నిలిచింది. హెల్త�
లెజెండరీ ఇండియన్ స్ప్రింటర్ మిల్కా సింగ్ ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.కొద్దిరోజుల క్రితం మిల్కా సింగ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. ఆయన �
తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్కాంత్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. విజయ్కాంత్ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా, ఈ రోజు తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప�
మంత్రి జగదీష్ రెడ్డి | యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంగణంలో ప్రత్యేక దవాఖానను నిర్మిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.
సరైన గుర్తింపు పత్రాలు లేవనో, కరోనా పాజిటివ్ టెస్ట్ రిపోర్ట్ లేదనో ఏ పేషంటునూ ప్రభుత్వ కరోనా చికిత్స దవాఖానలో చేర్చుకోవటానికి నిరాకరించవద్దని అన్ని రాష్ట్రాలను ఆదేశించామని కేంద్రం సుప్రీంకోర్టుకు
ఆజంఖాన్| సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాఖాన్కు కరోనా సోకడంతో వారిని జైలు నుంచి చికిత్స కోసం దవాఖానకు తరలించారు.
అనంతపురం: హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 8మంది కరోనా రోగులు మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. వైద్య అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయారని ఆరోపిస్తూ మృతుల బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలు
క్రైం న్యూస్ | డబ్బులు చెల్లించలేదని మృతదేహాన్ని మూడు రోజులుగా హాస్పిటల్లోనే ఉంచుకున్న అమానవీయ ఘటన నగరంలోని ఎల్బీ నగర్ నాగోలోని సుప్రజ దవాఖానలో చోటు చేసుకుంది.
బోధన్ ప్రభుత్వ దవాఖానలో విజయవంతంగా నిత్యాన్నదానం రోగులు, సహాయకుల ఆకలి తీరుస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంకల్పం బోధన్, ఏప్రిల్ 25: ఒక రోజో, రెండు రోజులో కాదు.. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ దవా�