Hyderabad | అనారోగ్యంతో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్న తండ్రిని కడసారి చూసేందుకు కొడుకు వచ్చాడు. రెండు రోజుల్లో తండ్రితోపాటు కొడుకూ మృతి చెందాడు. ఈ విషాద ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్
Village hospitals tenders | పల్లె దవాఖానల పక్కా భవనాల నిర్మాణాలకు టెండర్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 35 పల్లె దవాఖానల ఏర్పాటులో భాగంగా 15 పక్కా భవనాల నిర్మాణాలకు
Dubbaka Hospital | సీఎం కేసీఆర్ ఇచ్చిన వరమే.. దుబ్బాక వంద పడకల దవాఖాన అని, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరిక నెరవేరిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ‘దుబ్బాక ప్రాంతమంటే సీఎం కేసీఆర్కు
చార్మినార్ : కడుపు నొప్పితో భాదపడుతూ ఆసుపత్రిలో చేరితే వార్డుబాయ్ అందించిన వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటన చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు పోలీసులు తెలిపిన వివర�
ఖమ్మం :ఖమ్మం పెద్దాసుపత్రి ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తూ జిల్లాకే తలమానికంగా నిలుస్తున్నది. తాజాగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)కు సంబంధించిన నేషనల్ క్వాలిటీ కంట్�
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): కొవిడ్ బారిన పడిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఊపిర
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాష్ట్ర రాజధాని భోపాల్లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో మంటలు చెలరేగి నలుగురు
Crime News | కిడ్నీలో రాళ్లకు ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చిన పేషెంట్ కిడ్నీ తొలగించాడో డాక్టర్. ఈ ఘటన గుజరాత్లో రాజధాని అహ్మదాబాద్లోని కేఎంజీ సెంట్రల్ హాస్పిటల్లో వెలుగు చూసింది.
నందిగామ : వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే మహిళ మృతి చెందిన సంఘటన నందిగామ మండలం మేకగూడలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం మేకగూడ గ్రామానికి చ�
తప్పిపోయిన మహిళ | దవాఖానాకు వెళ్లిన ఓ మహిళ తప్పిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే..మండలంలోని మహంతిపూర్ గ్రామ సమీపంలో ఈ నెల 10వ తేదీన ట్రాక్టర్ బోల్తా పడ్డ ప్రమాదంలో అబ్నవోని వెంకటయ�
వారంలో ఒకరోజు అందుబాటులో ఓపీ సేవలు హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఎలర్జీకి చికిత్సను ఇకనుంచి పూర్తి ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎర్�
ప్రతి ఇంటికి మస్త్ ఇమ్మతయితుండు.. ఇదీ.. కేసీఆర్ పాలనపై ఓ పేదరాలి మాట హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానలో అసక్తికర చర్చ (కుకుట్లపల్లి రాకేశ్)అది.. హైదరాబాద్ శివారు వనస్థలిపురంలోని సుష్మా థియేటర్ సమీపంలో
వికారాబాద్ : వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుప�