సరైన గుర్తింపు పత్రాలు లేవనో, కరోనా పాజిటివ్ టెస్ట్ రిపోర్ట్ లేదనో ఏ పేషంటునూ ప్రభుత్వ కరోనా చికిత్స దవాఖానలో చేర్చుకోవటానికి నిరాకరించవద్దని అన్ని రాష్ట్రాలను ఆదేశించామని కేంద్రం సుప్రీంకోర్టుకు
ఆజంఖాన్| సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాఖాన్కు కరోనా సోకడంతో వారిని జైలు నుంచి చికిత్స కోసం దవాఖానకు తరలించారు.
అనంతపురం: హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 8మంది కరోనా రోగులు మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. వైద్య అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయారని ఆరోపిస్తూ మృతుల బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలు
క్రైం న్యూస్ | డబ్బులు చెల్లించలేదని మృతదేహాన్ని మూడు రోజులుగా హాస్పిటల్లోనే ఉంచుకున్న అమానవీయ ఘటన నగరంలోని ఎల్బీ నగర్ నాగోలోని సుప్రజ దవాఖానలో చోటు చేసుకుంది.
బోధన్ ప్రభుత్వ దవాఖానలో విజయవంతంగా నిత్యాన్నదానం రోగులు, సహాయకుల ఆకలి తీరుస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంకల్పం బోధన్, ఏప్రిల్ 25: ఒక రోజో, రెండు రోజులో కాదు.. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ దవా�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: గుజరాత్లో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసి దవాఖానలకు మెడికల్ ఆక్సిజన్ను ఉచితంగా సరఫరా చేయనున్నట్టు ఎరువుల సంస్థ ఇఫ్కో ఆదివారం ప్రకటించింది. మరోవైపు, దవాఖానలకు రోజుకు 200-300 టన్న�
భోపాల్: ఒక కరోనా రోగి చనిపోయినట్లు ఆసుపత్రి సిబ్బంది రెండు సార్లు తప్పుగా చెప్పారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా చివరకు అతడు బతికే ఉన్నట్లు వెల్లడించారు. మ�
ప్రస్తుతం టాలీవుడ్లో కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తుంది. హీరో, హీరోయిన్స్, దర్శక నిర్మాతలు, రచయితలు కరోనా బారిన పడగా, వారు క్వారంటైన్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీ
ముంబై : వైద్య అధికారుల నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మహారాష్ట్ర అహ్మద్నగర్లోని ఓ దవాఖానలో ఆక్సిజన్ సరఫరాలో అవాంతరాలతో ఇద్దరు రోగులు మరణించారు. సాంకేతిక కారణాలతో దవాఖాన అంతట�