క్రైం న్యూస్ | డబ్బులు చెల్లించలేదని మృతదేహాన్ని మూడు రోజులుగా హాస్పిటల్లోనే ఉంచుకున్న అమానవీయ ఘటన నగరంలోని ఎల్బీ నగర్ నాగోలోని సుప్రజ దవాఖానలో చోటు చేసుకుంది.
బోధన్ ప్రభుత్వ దవాఖానలో విజయవంతంగా నిత్యాన్నదానం రోగులు, సహాయకుల ఆకలి తీరుస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంకల్పం బోధన్, ఏప్రిల్ 25: ఒక రోజో, రెండు రోజులో కాదు.. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ దవా�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: గుజరాత్లో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసి దవాఖానలకు మెడికల్ ఆక్సిజన్ను ఉచితంగా సరఫరా చేయనున్నట్టు ఎరువుల సంస్థ ఇఫ్కో ఆదివారం ప్రకటించింది. మరోవైపు, దవాఖానలకు రోజుకు 200-300 టన్న�
భోపాల్: ఒక కరోనా రోగి చనిపోయినట్లు ఆసుపత్రి సిబ్బంది రెండు సార్లు తప్పుగా చెప్పారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా చివరకు అతడు బతికే ఉన్నట్లు వెల్లడించారు. మ�
ప్రస్తుతం టాలీవుడ్లో కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తుంది. హీరో, హీరోయిన్స్, దర్శక నిర్మాతలు, రచయితలు కరోనా బారిన పడగా, వారు క్వారంటైన్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీ
ముంబై : వైద్య అధికారుల నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మహారాష్ట్ర అహ్మద్నగర్లోని ఓ దవాఖానలో ఆక్సిజన్ సరఫరాలో అవాంతరాలతో ఇద్దరు రోగులు మరణించారు. సాంకేతిక కారణాలతో దవాఖాన అంతట�
ముంబై: నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ముంబైలోని బ్రీచ్కాండీ హాస్పిటల్ నుంచి శనివారం డిశ్చార్జ్ అయ్యారు. గత మంగళవారం రాత్రి పవార్కు ఎండోస్కోపీ శస్త్రచికిత్స చేసిఆయన పిత్తవా
తెలుగు, తమిళ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు కార్తీక్ కొన్నాళ్ళుగా రాజకీయాలతో బిజీగా ఉన్నారు. మనిద ఉరిమై కట్చి (మానవ హక్కుల పార్టీ) వ్యవస్థాపకుడుగా పని చేస్తున్న కార్తీక్.. తన మద�